Skip to main content

Full text of "యువభారతి ప్రచురణలు"

See other formats


హనుముప్పు 
నాయ కుడు 


(కావ్యము) 





థా, తిరుమల కృీష్ణటేశికాచార్యులు. 


6|2౧|౧ ౧౭౮6 


ఫఘానువుప్పు నాయకుడు 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు 





ఉంమ్న్యాడయు షంాన్నార లి 
సాహితీ నిలప్పుతిక సంస్ర 
ర్‌ కీల్స్‌వే, ఏ$ందరాదడూరు- ౩ 


న క హ్‌ 40౮090౮ 


యూ 


తీ 1018890 ౧0౩౧౦ ౪౦1౬ 0 2 ౦012391021 36/16 2003 2 9౯41 00 
7౨౩1061 7౩౭63 0 61096 6020100” )0) 591 గట0212 శ కురంం! లా 
20297010, 996 ౦5 &1[00916 30648౫, ౮2262. 


ఫ్రై 3౪72900226, 5030642026. 
'పచుగణ సంఖ్య : 118 
పధమముదణ : జనవరి 19086 
పతులు వ 1200 
ముఖచితాలంకృతి : సుధామ 


ము[దణ రై సువర్డ మదణాలయ, 
నల్హకుంట; హైదరాబాద్‌, 


ముఖచ్చిత మృుదణ : భీ బాలాజీ ఆర్ట్‌ (ప్రింటర్స్‌; 
చిక్కడపల్లి, హైదరాబాద్‌. 


సపతులకు 


యాువఖ్లారతై 
ద్‌ మ్‌ ర కొంంం0౩ అతీనొ 
యలవ ఆయి0౦ 


ఈ నే రన వనవమల 
సప య! నా నంతా! 


చెల ; త్ర /- 


పద్యవిద్వలో హు్రద్య్వపయోగం 


మితులు ్రీ తిరుమల కృష్ణదేశికాచార్యులు రచించిన "“హనుమప్ప నాయ. 
కుడు” కావ్యాన్ని వారు చదువుతుంటూనే మొదట విన్నాను. ఎంతో ఆస క్రిని, 
పొందాను. ఆ తరువాత న్వయంగా చదివాను ఆళ్ళ స 
(పబంధకవి ఆధునికయుగంలో _పయోగళ 
ఆచార్యులవారు వృత్తిరీత్యా ఖగోళశాస్త్ర సంబంధిలైన ఉద్యోగాన్ని 
కొంతకాలం, ఆ తరువాత గణనళాస్ర్రంలోకి మారారు. ఖగోళం వైపు చూచే 
శాస్త్రజ్ఞుడు భూగోళంతోపాటు బహుగోళాల (పవృత్తులను పరిశీలించి వివేచించి 
చెప్పవచ్చు. మరి ఖగోళ శాస్త్రజ్ఞుడెన కవి ఖగోళంవై పు చూస్తే భావుకుడు, శాస్త్ర 
కవి కాకతప్పదు. భ్రీకృష్ణదేశికాచాళ్యులు ఖగోళాన్ని చూచినట్రే శబ్దగోళాన్ని 
కూడా వ్యుత్చ త్తితో, కాస్త్రదృష్టితో చూచారు; అర్ధగోళాన్ని భావుకమైన దృష్టితో, 
ఆలంకృతమైన వాగ్వు త్తితో పరిశీలించారు. _శద్దార్థపుష్టికల ప్రజాకవి వారిలో 
(ప్రవృద్ధి చెందాడు; పండితకవిగా పరిపక్వతను సాధించాడు. గణన శాస్త్రం వారిలో' 
అక్షరమ్మాాతాగణ గణనంలో ఎన్నో వినూత్నధోరణులను మేల్కొౌల్పింది గణ 
నంలో మ్మాతమే గురుతులుగా నిలిచి గణనలోనికి రాని ఎన్నోరకాలై న ఛందాలను. 
దేశికాచారిగారి మనోన్మేతం దర్శింప గలిగింది. సందర్భోచితంగా వాటిని (ప్రయో 
గించే (పజ్ఞ వారితో పరిణతి వంఏింది. కోకొల్లలుగా కొత్త ఛందస్సులు 
ఈ కృతిలో లాస్యంచేస్తూ రంగ (ప్రవేశం చేళాయి... తెలుగు పద్యరంగంలో 
“డయానా వృత్తం ఈకృతిలోనే మొదట డాబుగా నడుస్తున్నది; “నయాగరా” 


వృత్తం జలపాతంలా జాలువారు తున్నది; 'ఓల్లా' వృత్తం వల్గనం చేస్తున్నది? 


అనగ జాందా శ శ 
ర్‌ ౧ అదాణిు. ఆఎనాటి. 


టు 


“ఊర్మిళా” వృత్తం ఊపిరి పీలుస్తున్నవి ఇక ఖండ, చతుర స, మిశ్ర, (త్మ 
గతుల్లో వివిధ మ్మాతాఛభందాలు మనోవిలాసాలను వెలారుస్తున్నవి. సీసతుల్యాలు,. 
కందతుల్యాలుః ద్విపద తుల్యాలు ఆయిన పద్యాలు [కొ త్త వేషాలతో, నూత్న 
గతులతో సహృదయులను సమ్మోహపరుస్తున్నవి. ఆచార్యులవారిని ఖగోశశాస్త్రం 
భావుకుడైన శాస్త్రక విగా తీర్చింది; గణనళాస్త్రం (్రయోగవాది యైన ఛందో 


కళ 


మర్మజ్ఞునిగా దిద్దింది ఈ ఉభయ వ్యక్తిళ్వాల సంగమ తీర్థం “హనుమప్ప 
నాయక” కావ్యం. 


“సంచల త్ధురచతుష్క సముత్ధితోత్కట 
వ్షోదంబు సూర్యునకు గూడు కట్ట” ( చూపు. పు. 98) 


వంటి సీస పద్యాలు చదివితే కృష్ణ చేశికాబార్యు ల్మేపబంధకవికీ తీసిపోరని 
పిస్తుంది. ఆశ్వవర్ణనం ఇంత నిపుణఎగాచేసి పింగళిసూరనను మరపింపచేకారు. 
ఆవార్యుల వారిలౌ మరొక విశేషం ఉంది. ఆయనకు శబ్దం వశవర్తి. ఆయన 
పాండిశ్యం అటువంటిది. అమరం నుండి ఆంధనామసం[గహందాకా పధ్య 
నిఘంటువులు ఆయన టివి స [గంమీద నేటికీ జీవిస్తున్నాయి. అంతేకాదు ఆయనకు 
ప్రతి శబ్దానికీ వ్యుత్పత్తి వట అందుచే ఆయన కవితలోని శబ్దం అర్థళ క్తి 
తెలిసి (పయోగించింది; పఠితకూడా అటువంటి వ్యుత్పత్తితోనే చదువుకొని 
ఆనందింపదగింది. ఈ కావ్యంలో గద్వాలసో మన్నాది న గుత్చానికి ఎంతో 
ప్రాముఖ్యం ఉంద్‌* గడ్డాన్ని సూచించే శద్దాలెన్నో ఉన్నాయి. 


“ఘోటకే వీతి తురగ తురం గాశ్వ తురర్యమాః 
శి వాహార్య గన్గకర్వ హయసైన్సవ సప్తమః” 
ల జాధి ఆని 


అని ఆమరం ఈకవి దాదాపు ఈ ళద్దాలన్నీ ఆయాసందర్భాల్లో వాడారు, 


ఊరక వాడటం కాదు సార్థ కంగా స్మ్పపయోజనంగా సరసంగా వాడారు. 


“ఆయ్యుత్త మాళ్వంబు నధిరోహ మొనరించి 


ఇర్గ కొ 


ఉ చ్రైశ్శవంబును వియచ్చరుల పతియట్టు” (పుట ర్‌ 


దులో సోమనా డి భూపాలుజ్జి ఆకాశయానం చేయగలిగిన దేవతలకు పతియై 
అందున ఇతో పోల్చలం అరిగి. ఆకవి గుత్డాన్ని ఉబె చైై[శవంతో య 
జరిగింది. ఈ ఉపమానాలకు తగినట్లు ఉపమేయాలను సముచితంగా చెప్పాలి* 
ఆఅఎదుకే ఆశ్వళద్దాన్ని వాడతారు ఆచార్యుఐవారు. “అన్నతే గమనేనేత్యళ్వః ఆహ 
వ్యాహై' గమనము చేత వ్యాపించునది' అని ఆక్వమునకు వ్యుత్ప తిని చెపుతున్నది 
గురుబాల [పబోధిక, వియచ్చరుల పతి వంటి రాజెక్కేగుజ్జం గమనంచేత 
వ్యాపించేదిగానే ఉండాలి. ఆగుల్దం నేలమీద నడుస్తూ గాలిలో [పాకుతున్న 


జః 
ట్లుంటుంది. ఇక్కడ ఉన్న ప్ల ఉండి ఆన్నిచోట్టా చకచక్కితంగా వెలుగొందు 
శున్నట్లు వ్యాపిస్తుంది. ఆనే భావన ఆళశబ్దక క్తివలన పఠితహృదయంతో స్ఫురింప 
చేయటర్వకవిధ్యేయం ఇలా చెప్పుకుంటూపోతే, ఈకావ్యంలో చాల పద్యాలకు 
విపులమైన్న వ్యాఖ్య [వాయవళసి వస్తుంది. వీరిపద్యవిద్య “విద్వానేన విజానాతి 
విద్వజ్ఞన పర్మిశమమ్‌' ఆన్నసూ క్రికి విలువైన ఉదాహరణం. 

(శ్రీ దేశికాచార్యులు కథకు కల్పనలను అ్మమేడితాలుగా చేయగలరు; సంద 
ర్భానికి చక్కని వర్ణనలను నెర్హకంగా సంవదింపగలరు. హనుమప్ప నాయకు 
డీకావ్యంలో (పధానపాత. ఆయన కాపేరు ఎందుకు వచ్చిందో చరితం చెప్పదు; 
సురవరం (ప్రతాపరెడ్డి గారు తమకథలో చెప్పలేదు. దేశీకాచార్యులు  వాస్తున్నవి 
కావ్యం. కార్య కారణ సంబంధమైన కల్పన కవి కార్యం. అందువలన హను 
మృత్పసాద సంజనితు నిగా నాయకుణ్ణి చెప్పారు. అలాగే ఎన్నో కల్పన లీకథలో 
ఉన్నాయి. మూలకథ “ఖాళీలు పూరించండి (1౫111 19 9 0120213) అని 
ఇచ్చిన (పశ్నలాగా ఉంది. కావ్యకధేమో ఖాళీలుపూరించి కమనీయంగా కూర్చిన 
వాక్యంలా ఉంది. అంతేకాదు “వాక్యం రసాత్మకంకావ్యం' కూడా. 


ఫ్రీదేశికాచార్యులు పిలగాలిని సెతం అల్ల3౨గా వీవనీయరు. కావుర్ల నంద 
యు కా లు లథ 
నంల్మోసాభ్నిపాయంగా సాగవలసిందెే. 


“తుంగభ దానదీ తోయమ్ములన్‌ మంగ 
ళాభ్యంజన స్నానమాచరించి 
వలమాన సంపతిత ప్మత్తసం వ్రాతమున్‌ 
మేల్చట్టు పుట్టముగ మేనగట్టి 
నవజాతకంజాత నివహమ్ము నందముగ 
నవరత్న మాలగా సవదరించి 
పరిపుల్ల సురభిళ (పసవ పాంసూత్కరము 
భదాత ప్మతముగ, బాదుకొల్చి 
కల్కకల్యాణ సుముహూర్త కాలమండు 
సర్వసర్వం సహారాజ్య సార్వబౌమ 
కదవి నభిషక్తు(డా రాచపట్టి మాడ్కి- ల్‌ 
గర్వయుతు(డౌచు గమియిం 3 గంధవహుండు.” (పు, 161) 


ఖే 


మలయానిలుడు అఖభిషిక్తు డైన యువరాజులాగా రాణిస్తూ గంధవహుడయ్యాడ్డు 
అభీ షేకోత్సవానికి వచ్చే రాచపట్టి ఆభ్యంగనస్నానం నుండి ఆచరించే మంగళ 
కార్యాలను ఇందులో పొందుపరచడమే కాకుండా, భావికథార్థవ్యంజకం గా 
వర్ణనను నిబంధించటం విశేషం. శిల్చం తెలసిన కవి చేసే బిలుగుపని యిది. 
ఆచార్యులవారికి ఈవిద్య కరతలామల కం, 


హనుమపనాయకుడు"' కావ్యంలోని శె లినిగురించి ఒక మాటచెప్పాలి 
ల క్ట క్‌ వ 

మొదట్లో కృష్ణ దేశికాచార్యుల కలం సంస్కృత శబ్దాలను, సమా సాలను ఎక్కువగా 
వరించింది. _ కావ్యం చివరిభాగానికి వచ్చేసరికి [కమంగా ఆచ్చికిపదాలను 


ఎక్కువగా వాడటం అలవాటు చేసికొన్నది. మార్ప్చుసహజం. 


“మాటలు పెక్కు- లేటికి? అమానుషవీరుడు సోమన్నాది మూ 

మోటలు మాని మా విభుని మోలకు నిప్పుడె పంపగా దగున్‌ 

మాటల పొంకముం గలుగు మానిసి నొక్కని సంధిసేయ, సం 

స్ఫోటము మాన్ని యస్మదసువుల్‌ పరిరక్షణ సేయుగా నొగిన్‌ "(పు.16'7) 


తత్సమ బహుళంగా వాసినా, ఆచ్చిక పద బహుళంగా (వ్రాసినా దేశికాచార్యులు 
“మాటలపొంకముంగలును మానిసి! మాటల పొంకమే ఈ కవి కైతకు జీవం. 


పాళ్చాత్యదేళశంలో నివసిస్తున్నా మాతృ భారతి మాధుర్యాన్ని మరచిపోని: 
మనస్వి భ్రీమాన్‌ తిరుమల కృష్ణదేశికాచార్యులు. తాను విన్న భాషలు; నేర్చిన 
బాషలు, వారికి తెలుగుమీద గౌరవాన్ని మరీ మరీ పెంచాయి. తెలుగుకు (పపంప 
భాషలలోనే గణనీయమైన ఒక పత్యేకత ఉన్నదని చాటుతున్నారు ఆచార్యులవారు. 


“ఆఅత్వమోఘమౌ విశ్వసాహిత్యవనము 

లోన! దెల్లు పూలకు సరిలేని వింత 
సౌఠభంబుల, రంగుల నేర్చికూర్చి 

తమ్మ! నీకెంత |పియమమ్మ యాంధులన్న ” 


ఆని భారతిని [పశంసించారు. దేళదేశాలూ తిరిగిన దేశికాచార్యులు చెప్పింది అనుభవ 


సత్యం, విశ్వసాహిత్యవనంలో తెలుగుపూల రంగులొక వింత, వాసనలు మరొక 
వింత. విశ్వభాషలందు నెలుగు తెలుగు. 


ఇ] 


విద్యార్థిదళశలో చదువు కొన్న ఒక వీరగాథ?. విద్వత్కవి హృదయంలో 

వీజం మష హావైకమై మైనట్లు ఒక పౌథ 

కథలోని శక్తి కీర చలవ డె కా కావ్యక కల్చకంగా మారింది. _పతాపరెడ్డిగారి 

హనుమప్పనాయుడు వీరుడైన యోధుడు; కృష్ణదేశికాచార్యుల వారి . నాయకుడు 

వీరరశమూర్హి యైన క న! వస్తువును బట్టి ఈ కృతి చార్మెతకకావ్యం 

కవితనుబట్టి ఈ కృతి (ప్రబంధం; ఛందః ప్రయో *గాలను బట్టి ఈ కృతి విలక్షణ 
9 య్రోగికా వ్యం; ప్ర దో ధకవితాకా య భీండులో ఉండ ంచేత కొంత నవీనకావ్య 


కావ్యంగా రూపుదాల్చింది సుర .రంవారి 
జి 


క్తి 


కాలానికి క నే! జన్‌ అషనిక కావ్యం. 


ఇ కావ్యంలోని వస్తువు ఎంత (పాతదైనా అందులో కవియొక్క- ఆక్మీయత 
కొంత (పతిబింబింపకపోదు. గద్వాల ఆస్టానులో పతి మాఘమాసంలోను విద్వ 
ద్గొమ్టలు జరుగుతుండేవట., వాటిని కథలో కల్పన కనుగుణంగా దేశికాళార్యులవారు 
చేర్చి వర్ణించారు. మూలంలో ఈ వివరాలు లేవు. కవివాటిని కల్పించి కథలో 
చొప్పించారు. ఆకవులలో ఆచార్యులవారి ఆత్మీయతకూడా [పతిఫలించింది. 


“వెిరులతో మాలకరి వివిధమొ హారముల 
విగచించుగతి సుధావిమల మధురోక్తులను 
విరచింతు రాశువుగ వరకావ్యముల వారు 
కురిపిం్యతు నవపద్యకుసుమమ్ములను వారు (పు, 69) 


వారి సంగతి తెలియదు కాని, వారిగుణములన్నీ తిరు మలదేశికాచార్యులకున్నాయని 
మాతం మనకు తెలుస్తుందీ కావ్యం చదివితే. పదములకూర్చు ఆచార్యులవారి 
నేర్పు; మాధుర్యగుణం వీ9 కవితా సౌందర్యం; కొన్ని కవితలు ఆస లక్షణాలను, 
కావ్య కవితా లక్షణాలనూ సంతరించుకొని ఉండటం ఈకవి ఉభయ కావ్య కళా 
క్‌శల్యం, నవపద్యాలనే కాక నవపద్య (ప్రయోగాలను కూడా అందించటం 
ఆచార్యులవారి (పతిభాపాటవం. 


ఈ కావ్యం చదువుతూ ఉంటే మెదడుకూ, మనసుకూ ఏతాం వేసినట్టుంది. 
పాండిత్యస్పూ _ర్రితో పదాలు రాజసంగా నడుస్తూ రాణిస్తాయి; సౌజన్యస్పూ ర్తితో 
అగ్జైాలు సరళంగా (సవిస్తూ సవ్యావాన్ని కలిగిస్తాయి. ఈకావ్యం ఒక చ్మితమైన 


ఛ111 
సృష్టి. [పబంధంలాగా ఉండే పసందై న కావ్యం; గేయకావ్యస్వభావాన్ని సంవ 
దించుకున్న పద్యకావ్యం; చార్మితక సత్యాన్ని ఆధారంగా చేసికొని వెలసిన 
మిశకావ్యం; ఛందః పయోగ (పదర్శనకు (ప్రాముఖ్యమున్నా భావస్పందనకు 
చందాన్ని (వయోగాత్మగా వాడుకున్న హృద్యమైన పద్య కొవ్యం. దీనిని రచించిన 
కవి “భారతీకృపా వరవిదిత్రా ధ వాక్సరణి వై వవుడు”. ఆయనకు ఆంధావ? 
పషవాన అభినందనలు! 


బి.వి, స్ముబహ్మణ్యం 


లిన 


హ్‌ 
వ్‌. 


ఉ త్తమలశ్యాన్ని సాధించడానికి, ధర్మబద్ధమైన కర్తవ్యాన్ని నిర్వపాం 
చడానికి ఉత్కటమైన ఉత్సాహంతో ఉద్యమించడం ఇతివృత్తంగా ఉన్న కావ్యమే 
నొటికి నేటికి ఆదర్శ [పాయంగా ఉంటున్నది. పురాణగాథలు, రామాయణ భార 
తేతిహాసాలు, ధర్మరక్షణకోనం, దేశరక్షణకోసం మాతృదేశ దాస్యవిము క్రీకోసం, 
తమ జీవిత సర్వస్వాన్నీ దాఠవోసిన మహితాత్ముల వీరస్తాత్మకములే. ధర్మ 
వీరరస సంభరితములే. ఈ ధర్మవీరుణ భవ్యచర్మితలు రచయితలకు ఉపాథేయా 
లై నప్పుడే రచనలకు సార్ధకత చేకూరుతుంది. పఠితల హృదయాల్లో ధర్మాభిరతి 
ఆంకురిస్తుంది. పురాభారతీయుల్లో దై వత్వమవ్యూదల నందుకున్న మాహనీయుల 
పవి తజీవితాలు అజరామరకావ్యాలుగా అవతరించి సర్వభారతీయుల రసనా[గాల 
పై లాస్యం చేస్తున్న వి. సర్వభారతీయ హృదంతరాళాలలో వాసనారూపంలో 
వదిలంగా ఉంటునేఉన్న వి. నిన్నటి మొన్నటి భారతేతిహాసంలో ఆధర్మ_పభంజ 
నాన్మి అడ్డుకున్న మేరునగధీరులు రాణా-పతాప్‌, శివాజీ, రూన్సీలక్ష్మీబాయి, రాణీ 
చెన్నమ్మ; వీరపాండ్య కట్టబొమ్మన్‌, భగత్‌సింగ్‌, వీరసావర్కాలర్‌, మహాత్మా 
గాంధీ, అల్టూరి సీతారామరాజు. ఆంధ కేసరి [ప్రకాశం వంటివారెందరో ! చరిత 
కెక్క-ని చరితార్దులెందరో ! మనకింకా తెలియని ఆజ్ఞాతవీరులెందరో ! 

చిలకమర్తి లమ్మెనరసి ౨హం, కొొమరాజు వేంకిటలక్ష్య్మణరావు, సుర్‌ 
వకఠం (పతాపరెడ్డి, మల్లంపల్లి సోమళేఖరశర్మ వంటి సాహితృచ్వేత్తలు, పరిశోధ 
కులు దేశచరితిను తమా వీరగంధంతో సురఖిశితం చేసిన ధీరులగాథలను రాతి 
పలకలనుంచి, రాగిలేకులనుంచి. ప్రాచీన (గంథాలనుంచి, ఇతరభాషా గంథాల 
నుంచి వెదకికిసి మనకు అందించిన మీీషులు. శ్రీ సురవరం _పతాప రెడ్డిగారి 
య హైందవ ధర్మ ఏరులు" అనే [గ్రంథంలో ౬ ఒక పతిహిత ఆంజన నేయుడై న వీరుడు 
హనుమప్పనాయకునే సాహసగాథ ఉన్నది. ఈ “హనుమప్ప నాయకుడు” కావ్యా 
నికి ఆది మూలమెంది. 

ఇపుడు పామూరు (మహః బూద్‌నగరం జిల్దా)లో ఒక తాలుకాగా 
ఉన్న గద్వాల స్వాతం్యత్యానికి పూర్వం హై దాజాదు సంస్థానాడీవడై న నిజాంకు 
లోబడిఉన్న తెలుగు సంస్థానంగా ఉండేది. ల! నగర స్నామాజ్య కాలంనుంచి 


య 


గద్వాల సంస్థానానికి చర్మితవుంది. హైందవ సంస్కృతి పరిరక్షణలో గదాల 
[(పభువులుకూడా శక్రివంచనలేకుండా పాటుపడినవారే. హైదాబాదు నిజాం 
ఆం ధదేశంళలో నిలదొక్కుకుంటున్న కాలంలో గద్వాల 'వభువులు స్వతంగత 
(పతిపత్సికోసం, ధర్మరక్షణకోసం, తెలుగు సాహిత్యంకోసం ఆదరాభిమానాలతో 
కృషిచేసిన చరితార్దులు. ఆ గద్వాల రాజుల్లో సోమభూపాలుని కాలంలో జరిగిన 
గాథ ఈ “హనుమప్పనాయకుడు” ఇతివృత్తం. 

ఈ కావ్యాన్ని అందమైన ఛందస్సుల్లో పొదిగి, చక్కని తెలుగు నుడి 
కారంతో కై సేసి, ప్రబంధ కవితాపథంలో నడిపించి తమ కావ్యరచనానై పుణ్యాన్ని 
(పదర్శించినారు మిత్రులు శ్రీ తిరుమల కృష్ణదేశికాచార్యులుగారు. ఆయన చదివింది 
సాంకేతికళాస్త్రం. ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌. కాని సాహిత్యంపట్ట అభి 
రుచినే గుండెల్లో పదిలపరచుకోగలిగిన ధన్యులు. సుదూరదేశం కెనడాలో మంచి 
ఉద్యోగంలో ఉన్నారు. కంప్యూటర్‌ ద్వారా తెలుగులిపి సంస్కరించి తెలుగు 
ముద్రణను నిర్దుష్టంగా, సుందరంగా తీర్చిదిద్దడానికి పరిశో ధనలూ, [ప్రయోగాలూ 
చేస్తున్నారు తీరిక వేళల్లో. 

పాలమూరు జిల్లాలో అచ్చంపేట తాలుకలో బల్మూరు [గామానికి 
చెందినవారు (శ్రీ దేశికాచార్యులు. సత్సం్యపదాయాలకూ. వైదుష్యానికీ ఆంకిత మైన 
పండితవంళశం ఆయనది. థ్రీ దేశికాచార్యుల సౌమనస్యం, పాండిత్యం, భారతీయ 
సంస్కృతి సాంప్రదాయాలపట్ట ఆయన ఆలవరచుకున్న (శద్దాసక్తులు మా “యువ 
భారతీయు”ల నెంతో ముగ్ధుల్ని చేసినవి ఆయన (వాసిన ఈ కావ్యాన్ని మ్మాపచు 
రణగా, వెలయించాలనుకున్నాము. ఈ పట్టున మాతో హార్థికంగా, ఆర్థికంగా పరి 
పూర్ణ సహకారం ఆందించిన థీ దేశికాచార్యులుగారికి, ఆయన బంధు బృందానికి 
మా ధన్యవాద పరంపరలు. 

(శ్రీ దేశికాచార్యులకు ఆశీస్సులనందించిన ఆచార్య డివాకర్త నేంకటావ 
ధానిగారికి మా అభివందనములు. కావ్యాన్ని పరిచయం చేసిన మా (పధానసంపా 
దకులు ఆచార్య జి.వి. సుబహ్మణ్యంగారికి వందనములు, కావ్యక ర్తను అభి 
నందించిన (ఫ్రీ ్రీరంగాచార్యులుగారికి మా కృతజ్ఞతలు. 

ఇరివెంటి కృష్ణమూర్తి 
18-1-1986 అధ్యక్షులు. 
వభారతి. 


ఆశిస్సులు 


6 


శ్రీమాన్‌ తిరుమల దేశికాచార్యులవారు రచించిన హనుమప్పనాయడు 
"కావ్యము నాద్యంత మునాదృతి మై పఠించి ఆమందానంద భరితాంత:ఃకరణుడ 
నెతిని. వారు విదేశములలో నున్నప్పటికి మాతృభాషను పిన్మరింపక పాండితీ 
మండితము, వీరరనభరితము, నర్వాలంకారశోభితము, మహనీయవస్తుకము, 
షడాశ్వానసంపన్నమునై న మహాకావ్యమును రచించిరి. తురుష్కులు వంచనచే 
హరించిన గద్వాల సోమన్నాది భూపాలుని విజయకారణ మైన వాజిరాజమును 
చొప్ప అమ్మువాని వేషమున తురుష్క స_౦ధావారమునకేగి తెచ్చి ,పభుభక్తి 
పరాయణుడై న హనుమప్పనాయని సాహననంపన్న మైన యుదంతమిందలి 
వస్తువు, కీ.శే. సురవరము [పతాపరెడ్డిగారు హైందవధర్మవీరులను [గంథ 
మున నీకథను సం్యగహముగానై నను సరనముగా తెల్పియుండిరి. శ్రీమాన్‌ 
ఆచార్యులవారందుండి కథను (గహించి సముచిత వర్ణనాదులతో 'పెంచీ 
యీ మధురకావ్యమును రూపొందించిరి. 


౮% 


హనుమప్ప హనుమ్మత్పసాద నుంజనితుడు. నార్ధక నామధెయుడు. 
తొల్లి సమ్ముదమును లంఘించి అశోకవనమందున్న సీతామహాసాధ్విని దర్శించి 
యామె క్షేమవార్తను తెచ్చి రామచందదుని కృతజ్ఞతకు ప్నాతుడైన హను 
మంతునివలెనే హనుమప్పయు తురుష్కాపహృతమైన సోమన్నాది హయరాజ 
మును తెచ్చి ఆమహారాజు కృతజ్ఞత కు ప్నాతుడయ్యెను. ఈవిషయమును కవి 
-గారు మూడునాల్లుచోట్ట స్పురింపజేసిరి సోమన్నాది గద్వాల రాజ్యమును 
ధర్మమార్గమున పాలించుచు గద్వాలను కళాకేం్యదముగ ఆంధభూమి కలం 
కారమునై న నగరలలామముగ నొనరించెను. అదిచూచి ఉ ప్పేడుసరదారుడు 
నయ్యదు ఈర్వాశువై గద్వాల పై దండెత్తెను. ఉక్తుతునుక లవంటి ఆంధవీరులా 
తురుష్క సైన్యముల నోడించిరి. నయ్యదు సాటి నవాబుల సాయమునేగాక 
నై జాముసభువు సాహాయ్యముకూడ 'నర్థించెను. వారందలజుకూడ సోమన్నాది 
నోడీంవలేకపోయిరీ. అవ్వజాతని విజయమున కాతని అశ్వమే మూలమని 


ర 


తురుష్కులు దానిని హరించి గూఢముగా నశ్వశాలలో కట్టివై చిరి. సోమన్నాది. 
వంతకంతము లేకపోయెను. అతడు నిండుకొలువులో తన ఆశ్వమును తెచ్చిన 
వానికి ఆ అశ్వమతి వేగముగ నొకదినములో తిరిగినంత భూభాగమును బహూ 
కఠింతునని (వకటించెను. యోధులొాండరుల మొగములు చూచుకొనుచుండ 
హనుమప్ప ఆసాహసకార్యము; కొడిగట్టి (పాణములకు కూడ తెగించి ఆ 
ఆజానేయమును గొనితెచ్చెను. దానిని తెచ్చుటలో నతడు [పదర్శించిన కౌశల 
మును, ధై ర్యమును, రాజభక్తియు నాన్యతోదర్శనీయములై నట్టివి. 


కవిగారు న్వల్బపరిపాణముగల కథను రమ్యములైన అనేక వర్ణనలతో 
పెంచియుండిరి. హనుషుప్ప నాయకుడగుటదే నతని తల్లిదర్శడుల నియమవ 
తాదులను చక్కగా "వర్ణించి యుండిరి. చివరికి హనుమంతుడన్యుగహించెను. 
భదగజతేజము హనుమప్ప తల్లి గర్భమున (వవేశించిన వృత్తాంతము మహ: 
నీయుడైన గౌతమబుద్దుని జననోదంతమును న్కృతికి దెచ్చుచున్నది. 


ఇందలి బహువర్ణ నములను వివరించుటలో కవిగారు పదర్శించిన లోక 
వరిశీలనయు, కవినమయపరిజ్ఞానమును, పూర్వకావ్యపరిచయమును విన్మయా 
వహములుగా నున్నవి. వసంత హేమంతర్హువులు, హనుమంతుడు, కృష్టా 
తుంగభ దా తరంగిణులు, గద్వాలయుదలి విద్వద్వతంసులు, సోమన్నాది 
కళావై దుషీ పోషణము, శేశవస్వామి ఆలయనింగ్మణము, యుద్ధము, తురుష్క 
యోధుల బీరములు, మద్యవానాసక్తి, వారితో హనుమవ్న చేసిన బేరము, 
వానుమప్పను గుర్తించిన పిమ్మట హయమొనరించిన ఉత్సాపూరిత మైన యల 
జడి - యిందిలి వర్ణ్య వస్తువులలో ముఖ్యమైనవి. కవిగారు పెవానిని వర్ణించిన 
తజ గు వానిని పఠితల కన్నులయెదుట సాక్షాత్య్మరింపజేయుచున్నది. వర్ణన 
అన్నియు నహజసుందరములై , (పౌఢములై , శద్దార్థాలంకార శోభితములై 
కవిగారి పాండితీ (సతిభలనువట్టి చూపుచున్నవి. వారిందు భక్తిని, వీరర్మాద 
ములను, కరుణమును, ఆయాసందర్భములందు హృద్యముగా పోషించి. 
యుండిరి. రనప్మాత పోషణమందు వారు చూపిన నేర్చు అపతిమాన (సతిభా 
పరిణత మైనట్టిది. వారువ మో త్పేక్షారూసకాఅంకారములను, అంత్యానుపాసము. 
లను వాడినతీరు వారి అపారపాండిత్య పాభవమును చెప్పక చెప్పుచున్నది. 


గ! 


కవిగారిందు సీనములను, కందములను, గీితములను పోలిన మాతా 
చృందమును వాడియుండిరి, కొన్నియెడల స్వకల్పిత నూత్నపృత్త ములు, 
'స్ముపసిద్ధమెన ఉత్పలచంపకమత్తే భాది వృత్త ములు నున్నవి. 


ఏఛందమును వాడినను వారు యతిన్నోపాసనో పిడిచియుండలేదు. 
-ఇంక నాధ సంన్కృత పదములను (పయోగించుటలో వారు (ప్రదర్శించిన 
పాటవము వర్లనాతీతము. కొన్ని చోట్ల డీర్త సున్సృతసమానములను వాడిది. 

ణ న్నా జు 

కొన్ని చోట్ల తియ్యని తెలుగు పల్కుల పొలుపు నాల్కించిరి, వారి రచన 
చూచిన పిమ్మట “ఈ పాండిత్యము సీకు డక్క మజియెందేగంటిమే” అని 
'అభిజ్ఞులనక మానరు. వారి భాష నిర్ధషము. పూర్వకవి మహాకావ్యవాక్య 
-స్మారకము, 


కవిగారీ కావ్యమును తమ త ల్రిదండ్రులకంకి కము కాఏంచి తమ మాతా 
పితృభక్రిని చాటియుండిరి. దవిష్టమెన కెనడా దేశముననున్న కారణమున 
వారు వారికి తగినంత శుక్టూష చేయలేకపోవుచున్న- దుకు చింతించుచు నిరంత 
-న్మానసానంద నంధ్యాతిగా సీ కావ్యప్యౌతిని పంపియున్నారు. వయసున పిన్న 
వారైనను శ్రీమాన్‌ దేశికాచార్యులవారు రచవచే, సద్దుణసంపదదే తమ నామ 
మును సార్ధక మొనరించుచున్నారు. ఆంధ్రులు కెనడాదేశమును౦డి యెనను 
.వారినుండీ మహాకావ్యము న పేక్షింతురని సాదరముగా విన్నవించుచున్నాను. 


దివాకర వేంకటావధాని 


అఖీినందన 


తెలంగాణంలోని పాలమూరు జిల్లాకు సంస్థానాల జిల్లా అనేది పసిద్ధి.. 
ఏజిల్దాలో లేనన్ని సంస్థానాలు ఈజిల్దాలో ఉండటమే ఇందుకు కారణము, 


పూర్వంనుండి నేటివరకు కూడా ఈ జిల్లాలో ఎందరో కవిపండితులు 

అనేకరీతులుగా సాహిత్యవ్యవసాయం చేస్తున్నారు. ఇట్టి వారిలో శ్రీమాన్‌ 

తిరుమల కృష్ణ దేశికా చార్యుల వారున్నారు. గద్వాల సంసానం వరిలిన రోజులో 

ణ థి ౧ (గా 

ట్రీమాన్‌ ఆచార్యులవారి పూర్వులు తమ శాస్త్ర-క వితా-పాండిత్యాల వల్ల సంస్థా 

నాధిపతి మన్ననలకు ప్మాతులై - సత్కృతులు పొందిన విషయం = నేటికీ ఈ 
(ప్రాంతంలో వినబడుతుంది. 


శ్రీమాన్‌ దేశికాచార్యులవారు ఉన్నత విద్యావంతులై ఉద్యోగవశమున 
విదేశాల్లో ఉన్నతపదవి యందున్నారు. న్వస్థాన వేషభాషలను విన్మరింపక 
(విదేశాలలో నివసిస్తూ కూడ) మాతృభాషారాధన చేయటం ముదావహమైనట్టిది 


ఎప్పుడో శ్రీ సురవరం (_పతాపరెడ్డిగారు (వాసిన గద్వాల సోమభూపా 
అుని విషయము-హనుమప్ప వీరగాథలను పాఠ్యముగా అభ్యసించిన ఆచార్యుల 
వారు. నేడు హనుమప్పనాయుకుసి చర్మితమును (వాసి వారికిగల అభిమాన 
మును వెల్లడించినారు. 


నాగుర్తులో ఇప్పటివరకు హనుమవృచరితను ఇంత వివర౦గా వ్రాసిన 
వారు లేరు, (గ్రంథకర్త పూర్వులు గద్వాల సంస్థానము నందున్నారు; ఈ కథ 
ఆ పాంతనిది; కవి పాలమూరు జిలా వారు కావటం అన్నీ యాదృచ్చికం. 
సో లు ల 
అయినపి, వీరి లేఖిని నుండి చక్కని కృతి వెలువడటం తెలుగు సాహిత్యా 
నికి ఒక శోభ. 


. 


ఆచార్యులవారు ఇంతకు ముందు “అశ్రుమాల' అనే (గంఠాన్ని (చు 
రింఛినారు. వివిధ నంధర్భాలలో ,వాసిన రచనల నమాహార మైన ఈకృతి 
పెద్దల మెప్పుపొందినది. మొదటిసారి నేను అశుమాలను చదివినప్పుడే ఒక 
మహాకావ్యము వీరినుండి రాగలదని భావించినాను. అట్టి భావన నేడు నిజమైనది 


హనుమప్పచరితము మిక్కిలి చిన్నది. వీరరసోదంచితము. దీనిని. 
(గహించిన ఆచార్యులవారు ప్రబంధ పద్ధతిక వసర మైన వర్ణనల చేసి, నన్ని 
వేశాలను కూర్చి, మరికొన్ని సన్నివేశాలను మార్చి కథా కథన శిల్చానేక 
రమ్యాభిరామముగా దీన్ని తీర్చిదిద్ధినారు. 


“అనౌచిత్యాదృతేనాన్య [(దనభంగన్యకార ణమ్‌ 
విరుదంతత్పరిత్యాజ్య అన్యధావా ప్రకల్పయేత్‌-” 
0 (క బ నో 


అనిగదా మనలాక్షణికాభివ ప్రాయము. కాబట్టి ఆచార్యులవారి మార్పులు - 
కూర్చులు సరనములు నమయోచికేములు, 


షడాశ్వాసపరిమిత మైన యిరచన వీరరసముఖ్య మైనను, ఇతరరన. 
ములుకూడా పరిపోషింవబడి - సర్వాలంకార భూషితముగా _- పాండితీమండి: 
తంగా సిద్ధంచేయబడింది. 


ఈ [గంఢాన్ని చదివినప్పడు ఎన్నో (ఉపయోగాలు, శాలు నూతన 
మైనవిగా స్పురిస్తాయి. ఆచార్యులవారికి గల బహు గంథావలోకనానుభవంతో 
బాటు, నసంన్కృత నిఘంటువులు, (వయోగ పరిశీలనయందు. ఎంత (పగాఢ 
మైన పరిశోధనానుభవము కలదో వెల్లడగును. వీరు ప్రయోగించిన కొన్ని 
శబ్దాలు మనకు వింతగా అనిపించి “సిద్ధిర్లోకాత్‌ దృశ్యా'ను జ్ఞప్తి చేస్త వి. 


అచార్యులవారీ కథను మ్మిశంగా చేసి కథానుగుణ్యమైన మార్చు 
లను చేసినారు. హనుమవ్ప నామము సార్ధకమగుటకు కాబోలు ఇతడు హనుమ 
ద్వర్మపసాద సంజనితుడై నాడు.. గద్వాల రాజులు నిర్మాణము చేయించిన 
హనుమదాలయాలు నేటికీ ( పసిద్ధంగా ఉన్నవి. కవి *. హనుమంతునకు హను. 
మప్పకు స్వామికార్య న మాలో ఆభేదత్వాన్ని నిరూపించడం సముచితం 


1 0/ 
గానే గాక - కథా కథనంలో ముఖ్యమయింది, ఈవిధంగా మార్పులను చేసిన 


(గంథకర్త వర్రనల విషయంలో ఒక (పత్యేకతను నిరూపించుకొని “వర్ణనా 
నిపుణః కవిః” అనేదాన్ని సార్ధకం చేసినారు. 


దీనిలో కృత్యాదియందలి భారతస్తవం, భారతీస్తవం (పత్యేక శద్ధతో 
వాయబడినవి. ఈ కథకు మూలము, ప్రేరణము, నురవరం౦ం వాది రచనకాబట్టి 
వారిని (వత్యేకంగా పేర్కొని _ కాలంబని యెడి కాండపటంబున డాగిన 
యాంధుల మూగచరి తను వెలికి తీసిన వారుగా=న్వభావోకి లో తెల్పటం ఏరి 
్ర వా 1వినయాని్సి నూచిసున్న ది. 
కృత జ్ఞతాభా న్నేగాక విద్యావినయాన్ని నూచిస్తున్నది 


కవిగారు ఈ [గంథాన్ని సలురకాలైన ఛందో భేదాలతో కూర్చినారు. 
వాటి (వత్యేకతలను అ పద్ధతులను వారే వివరించినారు. 


ఇటి గమకంతో కూడిన రచన ఉత్సాహంగా ఉండి ఉద్వేగాన్ని కలిగి 
ట (1 
స్తుంవి (శ్రీ నారాయణ రెడ్డిగారి కర్పూరవనంతరాయలు - నాగార్జునసాగరం, 
విశ్వనాథనాయుడు కకోవలోనవి). 


ప్రైచీన రవచా సంప్ర దాయబద్ధులెన ఆచార్యులవారు చక్కగా షష్ట్యంతా 
లను చెప్పినారు. “థిలముగాకుండునది ధ్యాతి కృతియె'గాబట్లి తమ మాతాపిత 
రులకు ఈకావ్యాన్ని అంకితం చేసి - భక్తి (పవత్తులను వెల్పడించుకొన్నారు. 


ఆరు ఆశ్వాసాలలోను చక్కని వర్ణనలున్నవి. ఒకచోటపడిన హిమ 
బిందువును గూర్చి మ 


ఘోరయవనాధికారంబు గూల ద్దోసి 
ధర్మనంస్థాపనము "సేయు మర్మమిదియె 
యనుచు గూఢలిపి దెనుంగుజనులకజుడు 
వాసిపంపిన జాబులో వాలునాగ 

హూ. సల్‌ 

శాద్వలంబుల హిమబిందు నంఘమమరె.ి 


ఎ/ 


అని ఊపహాతీతంగా వర్షించి _ వర్తమాన - భవిష్యత్‌ కథలను మొదటి 
రండు పాడాలో సూచించినారు. దాని కుపబలంగా *“హిమఓందువులు' “గూఢ 
లిపి'వల ఉన్నవట,. 


ఎందరో కవులు మన నదీమతల్లులను తనివిడిర వర్ణించినవారే ॥ 
కృష్ణాంక మైన కృష్ణానది వీరిదృష్టిలో క వితాత్మగా ప్రవహించుచున్నది నన్నయ 
శ్రీనాథ పోతనలు, అపష్టదిగ్గజాల కావ్యనరణిలో మండిత పద్మ కేంకారయుతమై 
ఆ నదీమతల్లి యొప్పారినది. నిజమే గద్వాల (_వభువులనాడు కూడా ప్రబంధ 
(పౌఢవాననానంపత్తి తరుగలేదుగదా ! సోమభూమీధవునికొలువు కూటము 


(పతివత్సర శిశిరాగత 
వరపండిత కావ్యవధూ 
రనసవత్‌ న్పర్శన రచితా 
హ్రాద సుమాంచితచూతా : 


అని _ నందితిమ్మనార్యుని (వతివర్షవనంతోత్సవకుతుకాగత సుకవి 
నికరమును: = స్పురింపచేసి, ఒకనాటి గద్వాల సంస్థానంలోని కవి పండితసద 
స్పులను, మాఘమాసోత్సవాలను పాఠకులకు జ్ఞాపకం చేసినారు. 


భారతీయాత్మ - ఈ దేశం నాది. పవితమైన నదీనదాలు - పర్వతాలు- 
ఇక్కడి మృత్తిక దై వన్వరూపాలు అనే విశ్వానం కలది. *“జనసీ జన్మ భూమిశ్చ 
న్వర్గాదపి గరీయసీ” అని నమ్ముతుంది. అందుకే కవి - పవిత మాతృభూమి 
రక్షఐబము చేయలేనివాడు వ్యర్లుడు. ఇట్టి వానిని తల్లి కనుటకన్న గొడాలిగా 
థి ల రా 
ఉండుటే తగునని - 


న్వల్పసాఖ్యంబు లాశించి జన్మధ్యాతి 
బరులక ర్పించి, లభియించెపాయసాన్న 
మనుచు దనివొందు తనయులగనులకం౦ టె 
తెనుగుతల్లికి గొడాలితనమె మేలు” 


అనుచు ఉద్బ్చోధిస్తున్నారు. 


3/1 


ఒక రచన నిలిచి అధీతిటోధాచరణ ప్రచారణముల పొందటానికి లోకుల 
రననలె అకులుగావలెను. ఎన్నో పరీక్షలకు తట్టుకొనీ ఆ రచన నిలదొక్కు 
కొనవలెను. ఇట్టి భావాన్నే 


పుట్టవొందుదు రెందకో పుడమియందు 

కాని వారిలో నెవ్వండొ ఘనుడొకండు 

త్యాగశెర్యాభిరతిచెత దరతరమ్ము 

లకు ఖిలముగాన జాడల రచన సేయు 

కాలనిమ్నగా కూల సెకతములందు. (పు. 100 


అన్నారు. శతేషజాయతే హరః - కదా। 


* విధంగా దీనిలోని విషయాలను, కవిత్వాన్ని ఎంతగానో వివేచించ 
వచ్చు. 


విదేశాలలో ఉన్న శ్రీమాన్‌ దేశికాచార్యులవారు తెలుగును ఈసడించక, 
మరిచిపోక, చక్కని కృతిని సాహిత్యలోకమున కందించుగ మిక్కిలి సంతో 
షము. [శియఃపతి వీరిశాయురారోగ్యముల (పసాదించి భాషామతల్లికి "సేన 
చేయునట్టి భాగ్యాన్ని కలిగించవలెనని కోరుచు. ఈ మాటలు [వాసే అవకాశం 
కలిగించినందుకు నేను సంతోషించుచున్నాను. 


పాలెం 509215 
రక్తాక్షి ఆశ్వయుజ బహుళ నప్తమీ భాషా సేవకుడు 
మఖుధవారం, 17-10-654 శ్రీరంగాచార్య 


('పన్తావన 


ఇది నా రెండవ కృతి. నా 1పథమకృతి. “అృశుమాల” అనే ఖండ 
కావ్యం. అశుమాల ఇప్పటికి 18 ఏండ్ల ,కితం (ప్రచురితమైంది. కాని అవీ 
మాలకు నూర్యావలోకనభాగ్యం కల్గిన మబజునాడేనే నున్నతవిద్యార్థ్హమె కెనడా 
దేశం చేరుకున్నాను. అందుచేత అ శుమాలకు తగినంత వ్యాప్తి చేకూర్చటానికి 
నాకు శకి లేకపోయింది. అ| శుమాూల ముదణలో నుండగానే నేను “హనుమప్ప 
నాయక” కావ్యమారంభించి |[పథమాశ్వాసాన్ని పూర్తిచేసినాను. కాని కెనడాలో 
ఉన్నతవిద్య, ఆతర్వాత ఖగోళకాస్త్రంలో పదవులకొజకై (వపంచంలోని పలు. 
దేశాల్లో వర్యటన, వీని మూలంగా రెండు నంవత్సరాల క్రిందటివరకు మళీ 
సాహిత్యంవై పు చూచే అవకాశం నాకు లేకపోయింది. రెండు నంవత్సరాల [కితర 
నేను ఖగోళశాస్త్రం నుండి గణనళాస్త్రం (౮౦౫౨౪6౬౭ 5యల0ంల) లోనికి మారి, 
కెనడాదేశంలోని అణ్వింధనళాస్త్ర పరిశోధనా విభాగంలో (460916 లాటా 0 
౮21242) ఉద్యోగస్టుడనై నాను. ఈ మార్చువల్ల నాకు కొంత మేలు జరిగింది. 
జీవితంలో నిలుకడయేర్ప డి, మళ్ళీసె సాహిత్యవ్యవ వసాయ మారంభించడానికి వీలేర్స 
డింది. ఐతే నేను 18 సంవత్సరాల (కిందట పూర్తిచేసిన హనుమప్ప నాయక 
కావ్యభాగం నా లోకాటనంలో ఎక్కడో పడిపోయింది. అందుచేత ఆదినుండి 
కావ్యం మళ్ళీ వాయవలసిన పరిస్థితి యేర్చడింది. మొత్తానికి కడచిన రెండు 
నంవత్సరాల్లో తీరిక వేళల్లో కూర్చొని ఆజాళ్వాసాల కావ్యం పూర్తిచేసి హోఠకుల 
కందిస్తున్నాను. దీని బాగోగుల నిర్ణయానికి పాఠకులే | పాడ్వివాకులు. 


నేను వనపర్తి హైస్కూల్లో (మహబూబునగరం జిల్లా) విద్యార్థిగా 
నున్నప్పుడు కీ॥శే॥ సురవరం _పతావరెడ్డిగారు రచించిన హనుమప్ప నాయక 
వృత్తాంతం నాకు పాఠ్యంగా ఉండింది. ఆ కథ చదివినప్పుడు నేనెంతో ఉత్తేజి 
తుడనై నాను. ఇన్నినాళ్ళకా కథను కోవ్యరూపంలో మలచగల్గినందుకు కృతార్జుడ 
నైనట్టుగా తలంచుచున్నాను. కావ్యసౌందర్యం, జౌచిత్యాల దృష్ట్యా నేను కథలో 
కాన్ని చిన్న మార్పులు చేసినాను. (వథమ ద్వితీయాశ్వాసాలలో హనుమవ్న 
జననోదంతమును వివరించినాను. హనుమవ్చను హనుమత్స్రంసాదజనితుడుగా 
చ్మిలించినాను. ఈ 1 రెంజాశ్వానములలో న. మాతాపితరులకు. సముచిత 


. 

మైన స్థానం కల్పించడంతోబాటు, హనుమప్పతల్చికి అన్నమ అనే నామకరణం 
కూడ చేసినాను. హనుమప్ప కావ్యనాయకుడగుటచే, ఆతని జన్మవృత్తాంతం పెవ 
రించడం కథకు బలం చేకూర్చుగలదని ఈ మార్పులు నేను చేసినాను. అట్టే 
హనుమప్ప మాఘమాసంలో సోమన్నాది సమక్షంలో జరిగే ఏీరవిద్యా[పదర్శనలో 
పాల్గొని, ఆతని కొల్వులో వవేశించినట్లుగా (వ్రాసినాను.. ఇట్టి (పదర్శనలు మాఘ 
మాసంలో జరిగేవి అనడానికి కొన్ని చార్మితకాధారాలున్నాయి. గద్వాల సంస్థాన 
వై భవాన్ని, కార్తిక మాఘమాసాలలో గడ్వాలలో జరిగే గోష్టులను గుజించి శ్రీ 
శేశవపంతుల నరసింహళశాస్తుంలవారు “సంస్థానముల సాహిత్య శే వ” అనే లఘు 
(గంథంలో కొంతవఅకు విపులంగానే వాసినొరు. వారు తెల్పిన పండిత, నటక, 
గాయక గోష్టులతోబాటు, వీర, మల్లవిద్యాపదర్శనలుకూడ ఉండేవిఅనే నమ్మకంతో 
నేనిట్టా (వాసినాను. పంచమాశ్వాసంలో హనుమప్ప శ్మతువుల స్కంధావారము 

నుండె సోమనాది హయమును తెచ్చే సందర్భంలోకూడ జొచిత్యదృష్టితో ఒక 
చిన్న మార్పును చేసినాను. హనుమప్ప చొప్పమోపునమ్మి, దాని చూల్యము తనకు 
ముట్టలేదనే సాకుతో చీకటిపడువజకును హయశాలాంతికమున నున న్నట్లు (ప్రతాప 
రెడ్డిగారు (వాసినారు. కాని ఎవడోయొకడా నూల్యమునిచ్చివేసిన అతనికక్కడ 
ఉండుట కవకాశముండదుకదా । అందుచేత నే నాతడు లభించిన వూల్యమును 
హయశాలాంతికమందలి యిసుకలో పోగొట్టుకొన్నట్టు, దానికై అన్వేషి షిస్తున్నట్లు 
నటిస్తూ కాలయావనచేసినాడని వాసినాను. ఈ సాకు (పతాపరెడ్డిగారు వాసిన దాని 
కంటె బౌచితీసమంచితంగా ఉంటుందనే నమ్మకంతో నేసే చిన్నమార్పునుచేసినాను. 
అభ్రే జొచితీదృష్ట్యా, ఆజవ ఆశ్వాసంలో లింగమరాణి భటులకు పంపిన పసుపు 
కుంకుమ వృత్తాంతాన్ని తొలగించి దాని స్థానంలో హనుమప్పనాయకుడు యుక్త 
కార్యోద్యుక్తు క్తులగునట్టుగా తోడిభటులను " శేశేచినట్లు, వారు త్తేజితులై గజా 
ఘాతములతో తలువుళు (బద్దలుగొట్టి, దుర్గాంతరమున ఆపన్నుడైన సోమనాదికి 
తోడై నట్లు (వ్రాసినాను. చార్మితకంగా లిిగమరాణివృత్తాతం నా కంత విశ్వస 
నీయంగొ అగుపించలేదు. ఆందుచేత ఈమార్పు చేసినాను. 


ఈ కావ్యంలో నేనధికంగా మ్మాతాఛందస్సును. వాడినాను. ఈ ఛండో 
బీజములు'" నా 'తొలికావ్యమైన అ్మశమాలలో పుష్కలంగా ఉన్నాయి, ఈ కావ్యం 
లో నవి. (పఠోహమానములై నవి. నవ్యులకిందులోని కొన్ని ఛందోరీతులు వింతగా 
దోచవచ్చును. అందుచేత ఈకావ్యంలోని ఛందస్సునుగుజించి నేను కొరత విపు 
లంగా చర్చిస్తాను. ముఖ్యమైన త్యన, మ్మిశ; ఖండగతులనే. నేనిందులో వాడి 


౫1% 
నాను. ఒకేగతిలో కొన్నియెడల మ్మాతలు తగ్గించి, హెచ్చించి ్మవాసినాను. ప్రతి 
ఛృందమందును యతినో, [పాసయతినో నియతంగా పాటించినాను. నేను [వాసిన 
మ్మాతాఛ్చందాలను బహుళంగా 1) సీసతుల్యములు 11) కందతుల్యములు 
1. ద్విపదతుల్యములు 17) ఇతరములు అనే నాల్లు తరగతుల్మకింద వీభజింప 
వచ్చును. వీనికి చెందిన కొన్ని ఉదాహరణముల న్నీకింద పేర్కొంటాను. యతి: 


మైతిని 1ష7ల.664 6౧09మ& లచే సూచించినాను. 


[) సీసతుల్యములు ; 
సీసతుల్యములన్నీ ఖండగతికి చెందిన ఛందములు, వీనిలో సీకింది 
భేదములున్నవి. 
2) ప్రాచీన సీసపద్యం. (వతిపాదంలోను ర ఇందగణాలు, 2 నూర్య 
గణాలుంటాయి. 
ఉదా ;. “అ"ల్బాయువగుటచే “నా”దిజన్మమునందు 
“మ"అల బుట్టిన యభి“మ”న్యుడనగ 
0) పె వద్యంలోని భ, నల గణాలను భల, నలల గణాలతో 
(వతి షేపిస్తే ఏర్పడే ప పద్యం. ఇట్టేర్పడిన పద్యంలో చక్కని లయసౌష్టవ 
ముంటుంది. 
ఉదా :. “మీ”ద గజవాజితతి “మీ”ద విస్సురితాస్త్ర 
“పా”ణులై బహువీర“వ"”రులు వోవ 
6) పాదపూర్వార్ధంలో 4 ఖండగతి గణాలు, ఉ& త్తరార్థంలో లి ఖండ 
గతి గణాల పె పె ఒక సూర్యగణం చేరిస్తే ఏర్పడే వద్యం. 
ఉదా :- ప. 
ల్లముల విజగీష “వె”ల్లువగుగాత 1 
యే ప్రావవుర్యార్థంలో 4 ఖండగతిగణాలు, తత్తహార్టంట రీ ఖండ 
గతిగణాలపె పె రండు సూర్యగణాలుగల పద్యం. 
షా షో $, “పా”"టలీపురి నాంధ“పా”లనమ్మును నిల్చు 
శా”తకర్లులనాటి “స”"౦[గామపాటవంబు 


30౫ 
లి పాదపూర్వో త్తరార్థాలలో నాఖ్లేసి ఖండగతిగణములు గల్గినపద్య3 
ఉదా :. “ఒక మహీజము చుట్టు 'నూ”ర్మిక్‌ పమమౌచు 
*వ”"లమానమగు చైైత“వ”ల్లరీ విధమౌచు 
వ్‌ పాద పూర్వార్థంలో 4 ఖండగతిగణాలు, ఉత్తరార్థంలో 4 ఖండ 
గతిగణాలపె నొక సూర్యగణంగల పద్యం, 
ఉదా ;- “అ”వనిలోపల వుణ్య “మూ” ర్దించు కొన్న ట్టి 
“అ”నఘు లెవ్వజా కందుర”ట్టి విభనంబు దిదివాన 
కి పెపద్యానికి విలోమంగా ఉండేపద్యం. అంటే పాదపూర్వార్దంలో 
నాల్గు ఖండగతిగణాలపై ఒక సూర్యగణం, ఉత్తరార్థంలో నాల్గు ఖండగతి 
గణాలుగల పద్యం, 
ఉదా ;. “చ”లదూర్మికాసంఘ "సం”ఘట్టనోదితమృదంగ 
*ల”లిత సంరావాను “లాస్యన్మయూర౦బు 
క్ర (పతిపాదంలోను 4 ఖండగతి గణాలపై ఒక సూర్యగణముండే 
పద్యం. 
ఉదా :. “డా”ంపత్యవల్లరిం “ద”ళుకొత్తు చిన్నారిపూపు 
“పు"న్నామనర కంపు “*బు”"లివాతి దప్పించు జోదు 
ఏ పాద పూర్వార్డంలో 4 ఖండగతిగణాలు, ఉత్తరార్థంలో ర్‌ ఖండ 
గతిగణాలు గల పద్యం. 
ఉదా $- “చివు"రుగొమ్మల డాగి, “యెవ"రికిం గనరాక 
గళుని నెల నం “వివ”శత్వమున ముంచె 
బరభృతము. 
(1. (పతిపాదంలోనుు ఐదేసి ఖండగతిగణాలు గల పద్యం. 
ఉదా :. “తొ”ల్టి శ్రీరామునకు “దో”డైన ఫహనుమదాదుల వోలె 
“అం”డయైై పోరి రాం“ధ్రా"వనీపతి కాహవమునందు 
"పె ఉదాహరణాలలోని రెండు పంక్తులను ఏకపాద పూర్వోత్తరభాగము. 


లుగా గాక, ఇంకు (వత్యేకపాదములుగా (గ్రహించి, సామాన్యమైన చతుష్పాది 
వద్యాలను నృజీంచవచ్చు- కట్టి చతుష్పాడులు కావ్యంలో కొల్లలుగా నున్నవి. 


ప. 
శాస్త్రరీత్యా వీనిని సీసతుల్యాల పత్యేకోదాహరణాలుగా (5060121 62863) (గహిం 
చవచ్చు, 


[1) కందతుల్యములు : 
కందతుల్యముల చతుర్మనగతికిన్నీ చెందిన ఛందములు. వీనిలో నీ 
కింది భేదములున్న వ. 
2) [పాచీన కందం. ఇట్టివీ కావ్యంలో కొల్లలుగా నున్నవి. 
0) [పాచీన కందాన్ని కేవలం మ్మాతాచ్భందంగా పరిలక్షించి గణి 
స్టాననిర్చంధాన్ని విన్మరించి [వాసినవి. ఇట్టివి క్వాచిత్మంగా ఉన్నాయి. 
ఉదా ; ఈయే డొదవెడు సంతతి 
“ఆ”యే డొదవెడు నని వారాశాయతి దశ 
హాయనము ల్వేచిరి; కా 
“సీ” యది నీజుననిడు వ"న్నీ”రే యయ్యెన్‌. 
ల) బేసిసంఖ్యగల పాదాల్లో ల సరిపాదాల్లో గే చతుర్మాతొ గత్తాల్తు- 
గల వద్యం,. 
ఉదా ; “ర”థచ్మకంబుల “క”మమున 
“రా” తులు పవళులు “ర”"యమున దిరిగెన్‌ 
“ప”"రిణయ మాదిగ “బ'"దివ 
“త్సోరములు కాలో“ద”ధీలో గల సెన్‌ 
ఇందులో ఐచ్చికంగా తి పాదాల్లోను యతి పాటింపబడింది. 


ర బేసి పాదాలలో $8 చతుర్మాత్రాగణాలు, నరిపాడాలల్లో గ్ట్‌ చత 
ర్మాశ్రాగణాల పై నక్ష గురువు గల వద్యం.. 
ఉదా :; కిసలారుణ వసనములున్‌ 
“కు”సుమాలంకృతులుం జే*“కు”ర డీరలతాంగీ 
విసరము గై సేయగ వని 
"“ఫైోోసగించిన దరృణమన “బూ” సరఠనీం వెసగెన్‌. 


య! 
ల (పతిపొదంలోను నాల్గు చతుర్మాతాగణాలుగల పద్యం. 
ఉదా :; “ఖ”౦డిత వృక్షక “కా”౦డాంచితమై 
“కం"దన నినదం"*క”ర ది'క్తటమై 
“థాొరద నీరద “చం”దన సుందర 
“సోతసింధురమై “చె”లువొందినదది 
ఫీ బేసిపాదాలలో 4 చతుర్మాతాగణాలు, సరిపాదాలలో శ చతు 
ర్మ్మాతాగణాలు గల వద్యం. 
ఉదా ః “కందు"”ము కౌశల “మంది"రులన్‌ ము 
“న్నెం”దటినో యాశ్వికకుల “హి”మమందిరులన్‌ 
“కందు”మె వాజల “యందీ” చందమ 
“మం"దాద్భుతమగు నై పుణి “మం”దున కైనన్‌ 
8) బేసిపాదాలలో & చతుర్మ్యాతాగణాలు, సరిపాదాలలో 6 చతు 
ర్మాత్రాగణాలుండే వద్యం..- 
ఉదా ; “వం"చనచే నొక “వా”ర్వము నపహా 
“రించిన జిక్కుదు మనుకొని*“రే” యతులిత 


హేమాహార్యా 
*“వం”చల థిరులు “శా” తవవీరుల 


“వం”చితధృతినిక గూల్చుడు “*వా"”రలయాశా 
హర్మ్యములన్‌ 
ఇవే కాకుండా (పతిపాదానికి ఐదేసి చతుర్మాతాగణాలుండే ఛందాలు, 
65, 7,6 గణాలుండే ఛందాలుకూడ ఉన్నాయి. వీటిలో కొన్నియెడల మాతలు 


లోపించడం, వృద్దికావడంవల్ల కించిద్భిన్నమైన ఛందాలేర్పడుతాయి. ఇబివికూడ 
0 గా న్‌ టి 
తరచుగా కనిపిస్తాయి. 


1) _ద్వివదతుల్యములు ; 


ట్వివదతుల్యములను: ఖండగ్‌తికి చెందీన ఛందాలుగానే ఎన్నికచేయ 
వచ్చును. వీనిలో నీశ్రింది భేదములున్న వ. 


మ. 

2) పాచీన ద్విపదసమములు - అంటే లయసాస్ట వంకొజకు భ, నల 
గణాలకు బదులు భల, నలలములను వాడి (వాసినవి. ఇట్టి ఛందములు కావ్యంలో 
అనేకంగా ఉన్నాయి. 

0) మొదటిపాదంలో నాల్గు వంచమ్మాతాగణాలు, రెండవ పాదంలో 
త్రి వపంచమ్మాతాగణాల పై ఒక నూర్యగణం. ల్సీస్సి (ప్రస్తావన సీసతుల్యాలలో ఇది 
వఆకే వచ్చింది. 

౧) మొదటి పాదంలో 8 పంచమ్మాతాగణాలపై నొక నూర్యగణం, 
రెండవపాదంలో 4 పంచమాతాగణాలుండే పద్యం. 

ఉదా ; “నూనూగు మీసాల “నూత్న యౌవనము 
“నాటి” కే వీరులన్‌ “మేటి"యై యతడాొ వ్పె 


శే మొదటిపాదంలో 8 పంచమా[తాగణాలు, రెండవపాదంలో 4 
చంచమ్మాతాగణాలుండే పద్యం, 
ఉదా :; “అని సోమభూపాలు “డంితటన్‌ 
“ఘ”నధరాఖండముం “గా”న్కగా నొనగుచున్‌ 


ల) పథమపాదంలో 2 వంచమాత్రాగణాలు,  రెండవపాదంలో శీ 
వపంచమ్మాతాగణాల పై నొక సూర్యగణముండే ఛందం, 
ఉదా : ముంగిట్ల రంగారు 
“రంగ"వల్లుల దీర్చు “నంగ”నల నీలి 
ముంగుతుకితో గూర్మి 
“చెంగ”లింపగ గొంత “సేపాడి యాడి 
ఏ (పథమపాదంలో 2 వంచమాశ్రాగణాలు, రెండవపాడంతో శ 
వంచమ్మాతాగణాలుండే ఛందాలు. 
దా :£! రేయెండకుం  గుమిలి 
“మే”యుంచి పాన్పునన్‌ “మి”క్కిలిం బొజలు విఠ 
హాయతల నిష్టార్చు 
“వా”యువులతో స్నేహ"“భా"వంబు వపాయింతి 


. 


పెని పేర్కాన్న ఛందాలలోని పాదాలలో మాతావృద్ది, లోపాలవల్ద 
ఏర్పడిన కించిద్భిన్న మైన ఛందాలుకూడ ఇందులో పొడనూపవచ్చును. 


శి ఇతరములు :_ 


పెమూడు తరగతులకును చెందని మాతాచ్చందడా లనేకంగా ఉన్నాయి 
వీటన్నిటినీ ఇతరముల కింద చేర్చినాను. ఏటిలో ముఖ్యమైనవీవిధంగా ఉన్నాయి. 


2) (తిగణనంయుతములై, ఖండ, 'చతుర్మసగతులకు చెందిన ఛందాలు. 
ఉదా ః “ఏోమో కావుగదా యివి 
“యె"ల్లయు నలలన్‌ (వాసిన (చతుర్మసగతి) 
“వా”లే? మృగతృష్ణ బతి 
“ఛభా”సించెడు నీరములే 


ఉదా ; “నాయ”కున కీవార్త సుమనోజ్జ 
“గేయ”మున కన్న [|బియమయ్యను (ఖండగతి) 
“నాయ”కుని డెందమం దొకటియా 
“వేయి”. హరిచాపముల్‌ పూచెను, 
పెవిధమైన ఛందాలలో మ్యాతావృద్ది, లోపాలవల్ల కించిద్భిన్నమైన 
ఛందాలేర్పడుతాయి. ఇట్టివికూడ కావ్యంలో తరచుగా కనిపిస్తాయి. 
ఒక ' ఉదాహరణం : 
ఉదా : “విజయేందిరతో “విోచ్చే సెడు 
““వి”భుమార్గములో *'వోలయించిన 
“శుభ”హారతులన “బభిసూ వెన్‌ (చతుర్మనగతి 
“కెంద”మ్ముల బహు “బృందగ”*మ్ములు 
0) ఏవోకొన్ని నిర్ణీత నంఖ్యగల [త్యన, మ్మ్‌శగతి గణాలుగల 
ఛండాల. .వీనిలోగూడ _ మ్నాతాలోవవ్మద్ధుల వల్ల అనేకమైన వివేదా లేర్పడు 
కాంణ. కొన్ని యడావారణములు; 


మ. 


ఉిదా'ఏ=  *ీకాంచి%౫"నాయం “డంచి”త పమ 
“*దా"రవపవోనా"” పి మించున్‌ (మ్మిశగతి 
అభా శ అలి ఆ న్యు 
“కాంచి” నాయడు “మంచు "గుబ్బలి 


“మించు” ముదమెద “*నించి”మించున్‌. 


ఊదా ఐ= “సాగి” సాగి ఇటుల కడకు 
“*నాగిొొపోయి జనగణమ్ము 
“సాగి” సాగి తటము నొరసి ((త్మనగత్సి 


కళ 


“ఆగి” పోవు నలవిధమ్ము. 


ఉదా :-  “అ”చట బొల్చె కేళ“వా"లయమ్ము 
“*ఆ”చల యందు స్వర్గ “మ"”దియె సుమ్ము 
“హ”స్తి డిగ్గి సోము “డ”చట నిల్చె ((త్యస్రగతి) 
“ప”"రిజనమ్ము లతని “పి”రుద బొల్బె. 


౮) గీతప ద్యాలు(తేటగీతులు). ఇట్టివనేకంగా ఉన్నాయి 


ఇవి. నేనీ కావ్యంలో ననుసరించిన ముఖ్యమైన మాథతాచ్చందో రీతులు. 
పె ఉదాహరణాలలో నేను వీనిని సమ్మ్యగంగా కాకపోయినా, స్థూలంగా స్పర్శించి 
నాను, మా[తొచ్భందస్సులేకాక, రసభావానుకూలంగా నేనక్షరచ్చందస్సులను, 
కూడ ఇందులో వాడియున్నాను. మన కనూచానంగా వస్తూవున్న ఉత్పల, చంపక 
మత్దేభ వృత్తాలేకాక స్వకల్పిత నుూత్న వృత్తాలనుగూడ [వాసినాను. ఈ నూత్న 
వృత్తాల లక్షణాల్మీకింద పేర్కొంటాను. 


హు ల ర లా 1ట* 
1) మసజత త గ గణాలు గల్లి, 10వ అక్షరం యతిగాగలి, 16వ 
"టై! . 
టం క డి 
అ్బాచ్చందస్సుల్‌ పున 157%6వ వ్యంం.. నడకఈ - 
క్‌ కక కం ఆడా: 
పించిన శారూలళి లాగా ఉంటుందై ఏసక “డయానా అ ంయ 
ఓ 


ప్రే 


శ్చ 


శ 


ళ్‌ 


ప... 


ఉదా : *వా”చాతీతము నీమనీష “వ”ంద్యంబు నీజ్ఞానమున్‌ స 


ఒక అక్షరం తక్కువైన శార్దూలం. దీనిలో మసజసరర గణాలుండి 
1లివ అక్షరం యతిగా ఉంటుంది. ఇది 18వ ధృతి చృందస్సులో 
పుట్టిన 7₹808వ వృత్తం. దీనికి “నయాగరా” వృ త్తమని పేరిడినాను. 


ఉదా: “కో” కాగారము గుల్లవాజీినను “ ఘో”రాపదల్లూడినన్‌ 


భరనమగ గ గణాలుగల్లి, 8వ అక్షరం యతిగాగల్లి, 14వ శక్వరీ 
ఛందస్సులో 4&'0వదిగా పుట్టిన వృత్త౦. దీనికి “మార్షరీటా” వృత్త 
మని పేరిడినాను. 


ఉదా : ” పోత్యయముం ఘటించి పరిపూతుం డల్హా' పై 


ఒక అక్షర మెక్కువైన ఉత్పలమాల, ఇది భరనభభరయ 
గణాలనుగల్లి, 10వ అక్షరం యతిగాగల్లి, 21వ (_పకృతి చృందన్సులో 
8555799వదిగా పుట్టిన వృత్తం. దీనికి “ఊర్మిళా” వృత్తమని 


'పేరిడినాను. 


ఊఉ వ “బా” నిది భాగ్యవై భవము, వానిది సార్జకజీవనంబు; సైరా 


య 


(౮ 
రి 


శె 
౬ 


తరరరర గణాలను గల్లి, 0వ యక్షరం యతిగా గల్లి, 15వ ఆతి 
శకంరీ ఛందస్సులో 902894వదిగా పుట్టిన వృత్తం. దీనికి “ఓల్గా” 
వు తమని పేరిడినాను 


ఉదా : “దు"ర్జాంత వైరిపద్ధాంత “దోషా”కరాస్యపభం 
“దో "ర్దండ రాహంసంగస్తి “దూ "రించు యోధా[గణుల్‌ 


౬ 


౫/11 


ఇవి నేను కల్పించిన నూత్నాక్షర వృత్తములు. భావం ఛందస్సులో నిముడాలనే 
ఐదులు ఛందస్సు థావంలో నిముడాలనే ఆభ్మిపాయంగల వాజ్జి నేను, అందుచేత 
నొక ఆపూర్వుచ్చందస్సు థావంలో స్పురించినప్పుడు కాదనక దానినట్టే స్వీక 
రించినాను. అందుచేత కావ్యంలో బహుళమైన ఛందోవై విధ్యం చోటుచేసుకున్నది. 


యతులు: యతి విషయంలో కొన్నియెడల నేను కొంత స్వేచ్చను పాటించి 
నాను. సాధారణంగా నేను పెట్టుకున్న నియమాలివి. 1) పాదమునకు మూడేసి 
గణాలున్న చందాలలో యతిని తృతీయగణారంభంలో గాని లేక ఉత్తరపాద పథ 
మాక్షరంలోగాని నిల్పినాను. 2) పాదమునకు నాల్లేసి గణములున్న ఛందములలో 
యతిని తృతీయగణ [ప్రథమాక్షరంలో నిల్పినాను. ఒకటి రెండు చోట్ల మాత 
మిందుకు భిన్నంగా ఉత్త్రరపాదారంభంలో యతి నిల్చినాను. 8) పాదమనకు 
రెండేసి మ్మిశగతిగణాలున్న ఛందాలలో యతిని ద్వి తీయగణారంభంలో నిల్చినాను. 
కాని ఒకటి రెండు చోట్ట మా[తము ఉత్తరపాదారంభంలో యయతిని నిల్పిశాను. 
4ఉ) పాదమున కై దేసి గణములున్న ఛందాలలో కొన్నియెడల తృతీయగణారం 
భంలోను, కొన్ని యెడల చతుర్ధగణారంభంలోను, యతిని నిల్పినాను. ర్స్‌ 
ఐదింటికంటె నెక్కువ గణాలుగల పాదాలలో, సౌష్టవము (వామమంట్ర)) చెడని 
రీతిగా, తగుచోట యతిని నిల్పినాను. నూటికి 90 పాళ్ళు నేను పసిద్ధమెన యతి 
మ్యైతులనే పాటించినాను. కాని కొన్నియెడల (ఇది ఆతివిరళంగానే జరిగింది) 
నాతి పసిద్ధముల్లై న రల; ట-ద, ఉ-బు, ఉ-వు యతులనూ, ఆఖండయతులనూ 
వాడినాను. ఈ ఆ(పసిద్ధయతుల విషయంలో నేను మహాకవి పోతనామాత్యుని 
ఒరవడిగా పెట్టుకున్నాను. అన్వయోచ్చారణ సౌలభ్యములకై కొన్నియెడల విసంధి 
చేసినాను. బహుళ జన పచారంలో నున్న “సంధి షరతుల”ొవంటి పదాలను కొన్ని 
యెడల వాడినాను. 


ఇకనీ కావ్య పకాశము నకు సహాయభూతులై న వారికి కృతజ్ఞతలు తెల్పు 
కుం.ను. ఆసమ్మగమైన [వాంతిని చదివి నన్ను గ డా! 
ముదిగొండ శివ్నపసాదుగారు "సనేయ ్రీరంగాచార్యు వారు (పాలెం) తమకు 


తలమునకలుగా పనులున్నా తీరించుకొని ఈ కావ్యము నామూల్యాగంగా చదివి 
ళు ఎన వారు వ్యాక్పపంచదివాకరులై న 
డాకరు చివాకరో వేంకటావధానెగారు.. వారింత (శమకోర్చి నా కావ్యపఠనం 
టబ (౮ తస 

చేయడం 'పారికి నాయందుగల వాత్సల్యానికి దార్కాణం, అర్రే డాక్టరు జి.వి. 
సు[బహ్మణ్యంగారు న్నాపె ఆదరంతో, ఈ కావ్య విమర్శనాత్మకమైన పీశకను 
వెలయించినారు. (పియమి తులు అల్పంరాజు వేంకటరావుగారు (సుధామ) ముఖ 
ప్మతమును తీర్చిదిద్దినారు. జౌదార్యంతో డా॥ ఇరివెంటి కృష్ణమూర్తిగారు యువ 
భారతి ద్వారా దీనిని (బచురించడానికి అవకాశం కల్పించినారు. వీరందరికీ నా 
పృదయపూర్వక కృతజ్ఞతలు తెల్పుకుంటున్నాను. 


ఇట్లు బుధజనవిధేయుడు 
“తిరుమల క ్రచ్టదేశికాచార్యుడు 


భారతస్తవము 


మా భరతదేశం మంజులారామం 
మా భరతదేశం మహికి మణిదామం 


చతురాగమముల జగతికి నాసగిన 
పావనకల్పక పాదపమదిగో 
వాల్మీకి సుధీవల్లిక పూచిన 
రామాయణసుమరాజం బిదిగో 


ఇదిగో వ్యాసమునీశ్వర కల్పిత 
పంచమ వేదంబను పద్మవనం 
అలదిగో కణ్వాత్మజ వాకిట 

(గా 
బెరిగిన లతికా తరు రురు వారం 


భరతుని అభినయపాఠము నేర్చిన 
కిలహంనల పదవిలసన మదిగో 
జయదేవుని శిష్యత్వము గాంచిన 
తీయనిపాటల కోయిల లివిగో 


ఆంధసరస్వతి కారతినెత్తిన 
అభినవభోజుని ఆరామంబిది 
అందలరిన కవిబృందము పల్కులు 
విందొనరించును వీనుల నిరతము 


మా భరతదేశం మంజులారామం 
మహికి మా దేశం మంజుమణిదామం 
మా భరతదేశం మంజులారామం 
మహికి మా దేశం మందాఠదామం 


భారతిస్తవము 


వసవల్చు బాలకుల పసిడినాల్కల వైని 
దొలియక్కరంబులం దొలిచి తొలిచి 
సంతృప్తిలేని జిజ్ఞాసుపుల మెదడు గి 
న్నెలలోన జ్ఞానసుధ నినిచి నినిచి 
వెలుగొంద నిరతంబు విజ్ఞానదీపంపు 
'సెమ్మెకుం జమురంద జెసి చేసి 

నిన్ను మతులందు బంధింపగానెంచు గు 
జ్ఞలతోడ దోబూచు లాడి యాడి 


ఎంత యలసితొ మాయమ్మ యూయనంత 
విశ్వమందున విజ్ఞానవీజవితతి 
జలు వృ తి నొక్కింత విిశాంతి గాంచ 
న య్‌ 
రమ్ము మామక హృదయాంతరమ్మునందు 


అత్యమోఘమౌ విశ్వసాహిత్యవనము 

లోన దెల్లుపూలకు సరిలేని వింత 
సౌరభంబుల, రంగుల నేరి కూర్చి 

తమ్మ 1 నీకెంత (సియమమ్మ యాంధులన్న 1 


ఆదికవి నన్నయ్య అక్షరంబులలోన 
(వచురమై పాజు రుచిరార్థధునివీవు 
తిక్కన కవిబహ్మ తెన్గునుడికారమ్ము 
లో దేజరిలు శక్తి వోదెవి; సీవు 

భ క్రపోతన్న పదబంధముల నందముగ 
నందియలు సవరించు సుందరివి నీవు 
శ్రీనాథ కవినాథ శృంగార రసడోలి 
కల దూగు రాయంచకలికివే నీవు 


న. 


అల్పసానిక వీర్యదు నల్లికం బెనగొన్న 

మధురసంబులు గాజు మార్ట్వీక మీవు 

భటుమూరి కవీయ్యద పద్యవసుహర్మ్యముల 
టబ ల లి 

నిల్చి వీణియ మీటు నెజజాణ వీవు 

“విశ్వనాథ” కవీంద విసార విజ్ఞాన 

కల్పలత బూచు లతికాంత మీవు 


ఇన్ని వేషాల ధరియించి సన్నుతాంధ 
సాహితీ నాట్య రంగాన జాణవైన 

సీ వతిపసన్నాకృతి నావహిల్లి 
రమ్మునర్తింపనా యాస్యరంగమందు 


జోహారు 


సురవరం (వతాపరెడ్డికి 
| 


కాలం బనియెడు కాండపటంబున 
డాగిన యాంధుల మూగవర్శితపు 
గలికికి ముద్దుల పలుకులు నేర్చీ 
వెలుగున్‌ జూపిన విద్వన్మణికిన్‌ 


ఆంధుల సాహిత్యాంబుధి నవలో 
డన మొనరిచి యందున డాగిన సాం 
ఘిక ధర్మపు మణినికరము దొలిగా 
వెలికిం దోడిన విద్వన్మణికిన్‌ 


ఇవె నా జోహారులు ః 
ఇవె నాదు నమస్సులు 1 
ఇవె తత్పద సేవకు 
నేనిడు సుమనస్సులు | 


సమర్పణ 


శ్రీహరితస గ్మోతాంబుధి 
జెలువొందిన హిమఘృణియెై 
దృ్మతిముడై శఠమర్షణ 
గత వియత్పథ మణియై 


చందాంశము సత్కరుణన్‌ 
సౌరాంశము సత్పాండితి 
గలిగిన సచ్చారి తుని 
ఘనసుమనోగణమ్మితుని 


వరబల్మూర్పురసరసీ 
నిరతవికస్వరనళినుని 
నిరతార్చిత హరిచరణుని 
లిరుమలవంశాభరణుని 


రామతాతాచార్య రమణీయ నామున్‌ 
రామచం్యదార్చనాలబ్దసం కేమున్‌ 
కోమలాంత:ఃకరణు, గుణరత్నధామున్‌ 
శ్రీమహితు, మజ్జనకు, సితకీర్తిసోమున్‌ 


విలసజ్ట్యోతిష విద్యానిధియై 

వరమంతశళాస్త్ర పారంగతుడై 
శాపురపుర భూషణుడై పరగిన 
వరసుడు శ్రీ శేషాచార్యునికిన్‌ 


7/11 
ట్రీమ త్తిరుమల జినకుంటాన్వయ 
సురధుని బొడమిన సరసీజంబై 
అతులిత సౌందర్యర సాకృతియై 
యలరిన సాధ్వికి నలవేలమ్మకు 


తొలిగర్భముగా నిలలో మెట్టిన 
సాక్షాల్లమ్మిన్‌ సతీమతల్లిన్‌ 

లక్ష్మమ్మాఖ్యన్‌ రమ్యగుణాఢ్యన్‌ 
మంగళచరితన్‌ మజ్జనయితిన్‌ 


సానందుడనై భజించి 

సరసవచోగుంభనమున 

సీవిధి (బార్దించెద నా 
(,; 

జీవనమే తరియింపగ 


ఇలు వేల్పులు పితరులటంచుం 

బలుకుగదా (శుతిశాస్త్రంబుల్‌ 

తద్హృదయాపహ్ష్హాద మొనర్చం 
లౌ రొ 

దగు నెదియని తలపోయునెడన్‌ 


శతపత్త9 సుకుమార శయములే కందంగ 
బర మేష్టి కంటకిత పాదంబు లొత్తి యొత్తి 
అృభగంగానిలాహతి దక్కి మాటికిన్‌ 
(శుతిదప్పు వీణదుర్గతి కెంతొ విసివి విసివి- 
స్వారికిన్‌ రమ్మన్న స్వర్ణదీషండముల 
దాగికొను రాయంచ దంభమున కలిగి యలిగి 
కల్ప్మదుఫలరాశి మఘనమాధురికి జొక్కి 
చేతికిన్‌ రాకున్న 'చిల్కచెలి జీరి చీరి 


111 


శాంతి సుంతయు గనలేక స్వాంతమందు 
సురలలోకముకన్న మేల్నరుల లోక 
మనుచు జయ్యనం దివినుండి యవతరిల్లి 
నాదు ముంగిట నిల్చెను నలువరాణి 


అట్లు నిల్చిన వాణికి నంజలించి 

స్వాదు భాషల నామె శ్రేశము హరించి 
నవ్య సౌఖ్యద నిలయంబు నాదు స్వాంత 
సీరజమ్మున నామెను నిల్చుకొంటి 


ఆవాణీ (పేరితమగు 

శ్రీవాక్యంబులె యివి; యివి శ్రీమద్గద్వా 
లావిభుభట నిస్వార్థ క 

థావిషయ సుగంధ పరిణతాద్భుత సుమముల్‌ 


ననలియ్యవి కొని కూర్చితి 
హనుమన్నాయకమణి విభవాన్విత మీ ళో 
భనహారమ్మును; మీపద 

వనజమ్ముల కడ నిలిపితి భకక్రిం దీనిన్‌ 


సుందరమగు నీయుడుగర 

నందుకొని దయాన్వితమతి నామోదలస 
న్మఠదస్మితశీతసుధా 

బిందుల నన్నుం దడుపుడు [పియమేపారన్‌ 


దవిషస్టమగు కెనడా దే 

శవసతి నుండుట కతమున సాక్షాత్తుగ మి 
మ్మవిరతము గొల్వనై తిని; 

అవిరళమగు వెల్తివొడదామె నాత్మను నన్‌ 


సరసన 


కానీ నేడది వీడను 

ఈ నవకావ్యంపు బ్యౌతి నింపుదలిర్పన్‌ 
మీనయసన్నిధి నునుచుట 

నీ నెలతుక కూర్చు మీకు నిమ్ముల నెపుడున్‌ 


సార (పసాదగుణ వి 

స్తారయు, మాధుర్య విలసితామృత భాషా 
సారయు, మంజుగతి మనో 

హారియు, నగు నీ వరాంగి యలరించు మిమున్స్‌ 


కావున నీచెలువకు మీ 

'సేవాభాగ్యము గలుగగ జేయుడు, దానం 
బావన మునరింపుడు నా 

జీవనముం బితరులార । స్థిరసొహృదులై 


షష్ట్య౦తములు 


అవనీ సుపర్వ మణికి 


చతురాగమార్థ వేదికి 

చతురపురాణార బుద సన్మార్గునకున్‌ 
న! 0 గి 

చతురసుభాషామోదికి 

సత సద్వ ర్తనజితారిషడ్వర్గునకున్‌ 


వ రం 
(పతిసంవత్సర సీతా 
పతి పట్టోత్సవ సమయనభాగత సత్చం 
డిత పరితోషణునకు, దత 
వితరణ చబణునకు, ఘనునకు, (బియజనకునకున్‌ 


పావనగుణచార్మితకు 

శ్రీవనజాక్షీ సమాన శివరూపిణికిన్‌ 
లావణ్యాంచితగాా తకు 
ఇ్మావనడాక్షీనిభక్షమాభూషణకున్‌ 


ఆ్యతేయన గ్మోతజకున్‌ 

వృశారిసతీ సమాన వ్మిభమ యుతకున్‌ 
పుతీప్యుతాష్టకకున్‌ 
మైత్రావరుణ్మిపియాభ మహిమాన్వితకున్‌ 


కరుణోదారకు, కమలా 
చరణాంబురుహార్చితాత్మ నరసీరుహకున్‌ 
వరగుణమణిహారకు, శ్రీ 
కరవాక్సారకును, మామక్మపసువునకున్‌ 


కానుకగా నేనాసగెడు 
కావ్యంబునకున్‌ హనుమ 
పస్పృనాయకాఖ్యంబునకున్‌ 
1పారంభంబగు నీగతి 


9౬౨ ₹5లబంంణ ఇంజ [భి 
౧౧$0౧3౬2=2049 ఖైంట్లీర్లి అలారం క్రజజ([భి 





౧౧౦క్లిల్లణ ర్థజణ ఇలంణ) 


6|2౧| ౧౭౮6 


_పథమాశ్వాసము 


దూష్యయవన్మవాత్య దుర్యశమ్మునుబోలె 
ధూమమయ భయద జలదోత్క్మరమ్మునుబోలె 
ధరణి బర్విన యిరుల బరిమార్పు జనుదెంచు 
హరిదశ్వు విశదాశ్వమన బాచి తెలుపాఠె 


దుష్కర తురుష్క సేనా 
నిష్క ర్తనచణ నృపాసి నివహమువోలెన్‌ 
పుష్కర మిత్తు9సి రోచులు 
పుష్కలమయ్యె నపుడుర్వి పొంపిరివోవన్‌ 


విజయుండై వేంచేసెడు 
విభుగన విప్పారిన వద 
నమ్ములబోలెన్‌ శ్రీసద 
నమ్ములు సితనళినమ్ములు 


విజయేందిరతో విచ్చే సెడు 
విభుమార్గములో వెలయించిన' 
శుభహారతులన (బభసూవెన్‌ 
కెందమ్ముల 'బహుబ్బందమ్ములు 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు 


కాసారములలోని కంజసౌరభమింత 
సంపెగల జొంవముల జను సౌరభమునింత 
మల్లెపందిరులలో మలయు సౌరభమింత 
మొగలిపూబొదలలో దగు సౌరభమునింత 


మోచికొని తిరుగాడె మురువొప్ప జిజుగాడ్పు 
అత్తరుల నమ్ముకొను వ్యాపారివలెనంత 


కాసారకంజాలు కన్నుదెజవకమున్నె 
పూర్వదిశ తెలిపట్టుపుట్టమూనకమున్నె 
తోటపొలముల జొచ్చి మోటగట్టిన కృషిక 
కూటముల కడుతేటపాటల రుతులొకింత 


(బహ్మసుముహూ ర్తనమున వ్యాసవిద్యానాథ 
భాసకాశఠీదాస భవభూతి బాణాద్‌ి 

బహుకావ్య పద్మవన వాహ్యాళిపరులై న 
(బహ్మచార్యా?ి కావ్యాలాపములొకింత 


తమనీడముల వీడి తత్తరంబున జగ 
ద్చాంధవుండేతెంచు తరుణ మేతెంచెనని 
లోకమున కెరిగింప నాకమున జరియించు 
ఖగయూథముల తీవ కలరావములొకింత 


తొగరంచు పంచెలం దొడల వై కెగగట్టి 

ముతకగొాంగళు లడమ మూపునందున బెట్టి 

ములుకోలల బటి గొల్లండు దోల్కాంచు 
రా ట్‌ రా 

జను పహత్కరకంఠ జనితార్భటులొకింత 


వహనుమప్ప నాయకుడు 


మట్టికుండలలోన మంచినీ రెత్తుకొని 
పీయూషముంగొంచు బృథ్వకిం జనుదెంచు 
అచ్చెరలొనాగ రాయంచనడల గమించు 
పల్లెతల యందియల ఘల్లుఘల్ధ్వనులింత 


వహియించి పవనుండు వై తాళికుండయ్యె 
అభినవోద్యత్‌ ద్యుమణ్యంశు కోమల కర 
స్పర్శన స్పందితంబైన “బాచ్చెంగన్న 
పల్లికా” (వజలకా (పత్యుషసియందు 


ముంగిట్ల రంగారు 

రంగవల్లుల దీర్చు నంగనల నీలి 
ముంగురులతో గూర్మి 
చెంగలింపగ గొంత సేపాడియాడి 


హరిసేవ కుదయాన 

విరుల గోయంజేరు బిత్తరుల వైట 
చెజిగులన్‌ ముడి వెట్టి 

తరులకుం గొంతతతి సరసమ్ములాడి 


రేనిదుర వోరామి 

ఆనవోదయవేళశ నలసత న్నిదుర 
నూనిన నవోఢా న 
వీనాంశుకమ్ములం (బిదులంగ (దోచి 





*వాచ్చెంగన్న పల్లి అనేది హనుమప్పనాయకుని జన్మగామము 


తిరుమఠఅ కృష్ణ దేశికా చాఠ్యులు. 


రేయెండకుం గుమిలి 

మేయుంచి పాన్పునన్‌ మిక్కిలిం బొరలు విర 
హాయతల నిట్టూర్పు 

వాయువులతో 'స్నేహభావంబు వహియించి 


ఆలవోక జరియించె నపుడు గంధవహుండు 
(పథిత బొచ్చెంగన్న పల్లికా పద్మినీ 
విభమాలోకనావిలులిత స్వాంతుండు 
మంజులాహల్యా _పమత్త మఘవసముండు 


ఉదయాన నాగండ్డ నున్నతాంసమ్ములం 
బొదవిపొలములపొంత బోవువారు 
ఆరుగులం గూర్చుండి హరినామ కీర్తనసు 
ధారసాస్వాదులై తనియువారు 

పంచాంగ సంశుతి పవబణులై (బాహ్మణుల 
నంచితంబుగ సత్క_రించువారు 

రంగు దెద్దుల గట్టి రయమునం బండ్లను వి 
హంగములవలె దోలునట్టివారు 

రచ్చకట్టల జేరి పాడ్వివాకత మీరి 
చెచ్చెరం దీర్చులం జెప్పువారు 

అంజలుల్‌ ఘటియించి ఆంజనేయుని (మోల 
కంజమ్ములిడి మొక్కగడగువారు. 
“చెంగుచెంగున 'నెగురు చిన్నిలేగల చుంచు 
అం గూర్మి దువ్వంగ లాచువారు 


హనుమప్ప నాళఠఈవ 


పాలకుండల జూచి (పక్కకుం జనకున్న 
చీలులకు నామెతల్‌ సేయువారు 
పులులట్టు జృంభించు పోతులం బట్టంగ 
పలుపులంగొని వెంటనురుకువారు 
కోరాడి కుప్పించు కోడెల న్వారింప 
దరటులంగొని వెంటనురుకువారు 


జ 


బహువిధ వ్యావారపర చిత్తు లాపల్లి 
కాహృదయ చై తన్యకరవృత్తు లెదురైరి 
(పత్యుషః (పాలేయభార మందీభూత 
గామికిం బూతసౌగంధ్యభృత్స్వామికిన్‌ 


సాలభిత్తుల నానరు జాజుసున్నపుబటై 

లల రజస్సత్వగుణముల లీలబోల 

ముంగిట్ల ననుపారు మొల్లపూవుల డాల 
భంగుర్మ పమదానుభావగతి మీర 
ద్వారమ్ములందనరు తోరణమ్ములకాంతి 
స్థిరభావచై తన్యగరిమంబు సూప 
బహుళోన్నతముగాని గృహమాలయీభూత 
మహితో త్తమాంగంబు మాడ్కి- నింపొర 
సాకార వరమన సృంకాశమగు నొక్కి 
యకలంకగ్భృహ మప్పు డసిలుండు హైడ్రగాంచె 


ల 
అవు 


తిరుమల కృష్ట దేశికా చార్యులు 
న ణు 


ఆయింటికి బతియౌ పతి 
భాయుతు డంచితకులవి 
ద్యాయుతు డతివికమ బా 
హాయుతుడగు నొకబోయడు 


ఆతం డన్నమ యనియెడు గరితన్‌ 
ఆతతసౌశీల్యదయాభరితన్‌ 
సీతోపమపతి సేవానిరతన్‌ 
జేతోమోదం జేకొని యుండన్‌ 


రథచ్వకంబుల [కమమున 
ర్మాతులుబవశులు రయమున దిరిగెన్‌ 
పరిణయమాదిగ బదివ 

త్సరములు కాలోదధిలో గల సెన్‌ 


ఈయేడొదవెడు సంతతి 

ఆయేడొద వెడునని వారాశయతి దళ 
హాయనముల్వేచిరి; కా 

సీయది నీజుననిడు పన్నీ రేయయ్యెన్‌ 


దాంపత్యపల్లరిం దళుకొత్తు చిన్నారిపూవు 
పున్నామనరకంపు బులివాతి దప్పించు జోదు 
దుస్తార వార్ధక్యతోయధిం దరియించు నావ 
ఇహపరంబులలోన నిద్ధసౌఖ్యంబొసగు సురభి 


హనుమప్ప నాయకుడు 


పావనాన్వవాయ పుణ్యభూమి 
న్య్చూరిగాన్ని వూఠ్వనణ్యుమూ కి 
పుత్తు9 డట్టి పుత్తుు డొదవకున్న 
జీవితమ్ము చేదుగాదె తాల్చ 


అనియెంచుచు నానావిత 
రణ పావనతీర్థని షేవణముల్‌ 
ఇనచందాదినవ గహ 

నయ సమాహిత విపులార్చనముల్‌ 


ఎన్నో సలిపిరి కానీ 
యన్నియు నంబుధి జిలికిన 
(కొన్నన తేనియలయ్యెన్‌ 


ఎంతో వేచిరి కానీ 
యంత కమావాస్యా స్‌ 
శ్యంతం బొదవకపోయెన్‌ 


ఇది వారల మనముల 
నెంతో దారించెన్‌ 

ఇది వారల మనముల 
కింగలమే యయ్యెన్‌ 


[0 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు 


వారి కన్నను వారి పితరుల 
పాలికియ్యది శూలమయ్యెను 
పిన్నవారల 'పెంపుతెంపులు 
కన్నవారి కావలెంగద 


అంతట నొకనాడా వృద్ధులు 
అంచిత విజాన సమృద్దులు 

క్ష థ్‌ 
ఆత్మజు, స్నుషనుం గనుగొని మది 
నంటిన (పేముడి నసిరిటులన్‌ 


“నాయననారా ః! పాయక సల్పితి 
రెన్నో వేల్పుల కింపగు సేవలు 
కానీ కల్లదొకంతయు జిరుతని 
దరహాససుధం దనిసెడు భాగ్యము । 


మృగతృష్టలక్రై యింతటి 
యగచాట్లం బడనేలా ? 
అందని మాకుల పండుల 
కజ్జులు సాచగనేలా ? 


చెంగట సురర్సురి యనదగు 
చెరువుండగ నింకేలా 
తివురుట దవ్వుల సందవు 
తి క్తజలమ్ములకొజకై ? 


హనుమప్ప నాయకుడు క్షే 


మజచితిరేమది ౩? ఘనతర 
కరుణారన పోషిత భ 

క మనోరథతరునిన్‌ మన 
(గామాంచితునిం బావని ? 


భక్తిం గొలు మ పడయుడు క్రోర్కెలల్‌” 


ఆయుక్తు లతులక 
ల్యాణదాయక యుక్తు రేయయ్యె 
కారడవిలో పూల 

దారుల్తే వారికింగననయ్యు 


అంతనొక కల్యాణ యామినీ ముఖమందు 
సంతసమ్మున శిరఃస్నానమ్ము గావించి 
కాంతతర శుభాంశుకమ్ములం ధరియించి 
కుంతలమ్ములు ముడిచి, కుంకుమంబును దాల్చి 


వివిధఫలంబులు, వికచసుమంబులు 
నవగంధంబులు, నారి౩డంబులు 
కపురపుతావుల గను వీడ్యంబులు 
వెంటంగొని మదినంటిన కూర్మిన్‌ 


క్షి 


తిరుమల కృషదేశికాచార్యులు 


అపుడే యుదయంబందిన 
అమృతాంశు కళాద్వయమో 
యన క్షిపగతి న్నవమో 
దాభియుతాంతరులై చని 


హనుమన్మందిరముం గని 
యందున నెలవౌా సారద 
యాభిష్యంది కటాక్షున్‌ 
యాచక సాత్కృత మోక్షున్‌ 


'ఘోరతరాఘాపద్విని 
వారణ కారణ కరుణా 
సరసీ విహరత్‌ సజ్జన 


సార సుహృష్టమనోహంసున్‌ 


పావన నూర్యకులార్జవ 
జైవాతృక నిరత స్మృతి 
వేలా డోలాందోళన 
లీలోత్సుక చేతోహంసున్‌ 


దుర్వారాసుర సేనా 
గర్వోజ్జుంభణకీలా 
నిర్వాపణ పర్వోత్సుక 
దోర్వీర్యాతివిలాసున్‌ 


హనుమప్ప నాయకుడు [శ్రి 


సుగీీవాధిప కుశల 
వ్యగ మనీషాన్వితునిన్‌ 
ఆగామంబున భాసిలు 
వ్మిగహరూపాన్వితునిన్‌ 


ఆంజనేయుంగాంచి అధికతరభ క్రి 
నంజలుల్‌ ఘటియించి అలికమ్ములందు 
కంజమృదులోష్ష రాగంబు (గాలంగ 

౨ 
మంజుభాషల సిట్టు మారుతికి నసిరి 


“కామరూప । కామగమన । 
కామితార్థదాత హనుమ । 
రామచరణనళినభృంగ । 
స్వామి : నీవె శరణు ।! శరణు 


అయ్య : ఇంతకాలమయ్యె । కలుగ 
దయ్యె సంతు మాకు: వట్టిపోయి 
కొయ్యబాజీినట్టి (మాకులట్టు 

లయ్యె మాదు జీవితమ్ములిలను ః 
అసితవక్షకృళంబై న యబ్ధివోలె 
అసితభానుమంత మైన రజనివోలె 
మసృణ కుసుమ రహితమైన లతికవోళె 
అసుతమౌచు జీవననృతి వెలితివోయె 


బహుళాస్త్ర పురాణంబులు 
మహి “ననపత్యస్య గతి 
ర్నహి” యనుగద । నీవెజుగని 
దెహనుమ। ఈళాస్తా9ర్దము 1 


4 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు 


కావున నొక బలపూషణు 
పావన గుణగణ భూషబణు 
మా వంళాంబుధి తోషణు 
పావని యొసగవె మాకున్‌ 


త్వత్కృరుణామృత ధారా 
వర్దిత మస్మద్దీవనభూజము 
దారుణ చింతా దావా 


దగ్గంబగుటో ర్తువె భకావన । 


తొలి యిలు వేలుపు రాముని 
నిలసుత గూరిచి వారల 
యిలునిల్పితివట ! యటువలె 
చిలికింపగరాదా నీ 

చలువన్‌ మావె కొంచెము 


సులలిత కరుణా సుందర 1 


ఈరీతి (బార్థించి హృ త్తటాకోల్సి ప్ర 

ఘనభ క్రిరసతరంగక్షి న్న బంభురా 
లోకమాలికలు [కొంగొత్త మందిరమునే 
నిర్మింప బావనికి నీక్షించి రద్దేవు 


వారి యాలోకములు బంభర్మ శేణులై 
వాయుసుతు పదహృదయవదనాబ్దముల మూగ 
అంతలో భూమీసురామ్నాయపాఠముల్‌ 
ఘంటికా ఘణఘణంఘణనాదముల్మోగె, 


మరుదాత్మభవు ఫాలమండలి నపూర్వది 
వ్యాభమ్ము సద్యోభవంబయి పిసాళించె 
అనిలాత్మభవు సుందరాపాంగములనుండి 
కారుణ్యరసర్సురులె కారుచున్నటు దోచె 


హనుమప్ప నాయకుడు 15 


తద్షన శోభా తరళిత వథిలో 

మందిరమే యొక న్యందనమై వెలుగొందెన్‌ 
తత్కరుణామృత తరంగగతిలో 
మండిరమే యొక మరాశమై చెలువొందెన్‌ 


గహనమ్ము గడచి రంగారుపురిజేరినటు 
నీరాకరము గడచి తీరమ్ము జేరినటు 
చండోష్మనృతి గడచి చలివెంద జేరినటు 
వారునవమోద సంస్టావితాంతరులై రి 


చింతాభారము. దీరగ నెంతో తేలికలై 
శంకాపంకము జారగ జాల (పనసన్నములై 
వహారలమనములు శారదవారిదసదృశములై 
నవ్యానందదివంబున నర్తింపగసాగెను 


ద్విగుణీకృత కౌతుక ధీయుకులై 
దేవుని గొౌలువగ గడగిరి వారలు 


తమమనంబులయట్లు ధవళంబులౌ. *- ౧౨౫౬౩ 
కుందసుమబృ్బంచములు గురిపించి- రొకకొన్ని 
తమకోర్కియటు నిత్యతరుణంబులౌ 
లలితతులసీద ళము లర్బ్చించి రొకకొన్ని 


16 


తిరుమల కృష్ణ దేశికా చార్యులు 


సాంబాణిధూపమ్ము, చందనవిలేపమ్ము 
కాంచనీపంకమ్ము, కాంచనపసవమ్ము 
సుఫలనై వేద్యమ్ము, చొక్కుంపు వీడ్యమ్ము 
చేకూర మారుతిన్‌ సేవించి రవ్వారు 


ఈరీతి "సేవించి హృత్‌ ష్షేత 
బంధురోద్యదృ్భ క్రివల్లికా 
సంచలచ్చదన నిస్వానమో 
యనమీరు నుడులార ననిరిట్టు 


“దేవా ! నీకనుచలువయె 
మావాంఛితదమ్మగు కల్ప దువు | 
దేవా: నీవాత్సల్యమె 
మావంధ్యత్వము మాపు మహౌషధిః 


నీవె శరణం బంటిమయ్యా ॥ 
నీకె దాసుల మంటిమయ్యా 1 
నీట ముంచిన పాల ముంచిన 
సీదు చలువే నంటిమయ్యా | 


వందనము నసీకమరవందితచరణా 
వందనము నీకసురవారణచరణా 
వందనము నీకఘవిపాటనచరణా 
వందనము నీకర్థిపాలనచరణా ॥ 


అని (పార్టనము సేసి, అనిలాత్మభవు తీర్థ 
మాల్యగంధాక్షతామూల్య పసాదముల 

నాదృతిం [(గహియించి, హనుమత్పదన్య స్త 
హృదయులేయయి వారలిలుజేర జనిరంత 


నూ దా ల్‌ 


హనుమప్ప నాయకుడు [7 


ఆలయ దర్శిత శుభచి 
హ్నాంకితమతులై వారది 
యాదేవుని దీవనయే 


యని మెచ్చుచు గ్‌ నుషాడ్చిరి 


దుసారపాథోధి దుదముట్టగా నీది 
బిభ్బలసి నిదురించు బె సరాయనిబోలె 
తక్షణమె నాయండు తందాళువై పోయె 
కాని యన్నమకేమొ కన్నంటదెంతకును 


(పసవము దొలగిన వెనుకను 
విసన్సృమరమగు తావింబలె 
శ్వసనజు సస్నిధి ఘటనమె 
మెసలెను మదిలో నామెకు 


ఆగునాయది మృాపార్థన 
కనిలజు డెసగిన యభయము 
అగునాయది మానోము ఫ 
లాస్పదమగు శుభశకునము ? 


మున్నట గొల్చితి మెన్నో 
మూర్తుల గానీ యిట్టి మ 
హానుభవం బెందుం బొడ 
గానము; అద్భుత మియ్యది । 


ఇనన్‌ సూనుడు, నద్ధుణసూనుడు 
అన్వయదుగ్దాంబుధిహిమభానుడు 
ఘనతేజోవిధినిర్జిత భానుడు 
కల్గునమజి 2 నెమ్మది కల్గున మది ? 


18 


సిపాపవని చిబునగవుల 
సలారెడు వెన్నెల తర 

గల దేలుట యెన్నడు 7 మై 
పులకల నూనుట యెన్నడు ? 


ప 
నె 


ఏమో కావుగదా యివి 

యెలయు నలలన్‌ (వాసిన 
ళ్‌ 

(వాలే 7 మృగతృష్టం (బతి 

భాసించెడు నీరములే ? 


ఓహరిసాహరిగా నిటు 
లూహలు చెలరేగగ నా 
యమ మానస మంబుధి సూ 


గాడెడు నోడం బోలెను 


పలుతెజంగుల నిట్టు దలపోసి తలపోసి 

తరళాక్షి కమముగా దందాశువై పోయె 

సంక్షోభముం గడచి శమియించు సాగరము 

చందాన నామెమది [శాంతించి నొకయింత 
న 

భువనంబు రంగారు పూదోటయె పొలిచె 

పవనుండు మందుడై పరిమళించుచు నడచె 


భువినందిన నందనవనమై 
పువుగొమ్మల యిమ్ములకిమ్మై 
నవజాలక జాలక మయమై 
పువుదోటొనరె న్నిరువమమై 


వే 


హనుమవ్ప నాయకుడు క్రేఫ్రి 


సుడిగొంచు జరియించు సుమరజమె కండ్హుగా 
పొలుపారు చూత్మాగముల చివురు డెక్కెముగ 
కడునడుదలౌ [కముకకాండముళలె నొగలుగా 
తగబారులౌ తేటిదళములే (తాష్టగా 
చిల్మ్గతండములె మేల్గులు తురగమ్ములుగ 
కోకిలమ్ములె పరాక్కులు వల్కు జనముగా 


తనరంగ జై తయా తాశీలి చ్నైతుండు 
దివినుండి భువిజేరు తేరునా వనమొనరె 


అలరుల యక్షత లివురుల 
హారతు లశిరవ గానము. 

లలరగ స్వాగత మొసగిరి 
ఆమనికి లతాకాంతలు 


తన కీర్తి సౌరభమె తావిగా సవరించి 

తన స్పూర్తి గనకంపు దనువుగా నమరించి 
తన మధుపలౌల్యంబు దనలోనె మిగిలించి 
ఒనరించె జ్లైతుడన ననయించె గాంచనము. 


క్యమ వనకామినీ గండముల. ననురాగ 
'నృమాంతరంగుండు నవవై (తు డొదవించు 
న్మ్యామశరకీ ర్తి చిహ్నాయమానార్థేందు 


.క్మ్యమాంకముల బోలె కలికి మోదుగువూలు 


0 


తిరుమల కృష్ణ దేశికా చార్యులు. 
బాల సహకార. మృదు పల్పవమ్ములు మెసవి 
పంచమంబున వాడు పరభృత (_పకరమ్ము 
లామెతల్‌ భుజియించి ఆరామలక్ష్మి వై . 
దీవెన ల్ధురిపించు ద్విజరాజియే సుమ్ము 


చివురు గొమ్మల డాగి యొవరికిం గనరాక 

భువినెల్ల మృదుగాన వివశత్వమున ముంచె బరభృతము 
భువనై కగీత పరిపూతమూర్తుల కేల. 

యవనరం బిల భౌతికాకార లీల్యాపదర్శనము ? 


మకరంద మధుపాన మత్తతం దేలియున్‌ 
రుంకార సంగీత సర్వజ్ఞత న్మీరె 
మధుపకుల మయ్యారె మాధ్వీక లోలుపుల్‌ 
గళిత సంస్కారులను గాధ అనృతమె కాదె? 


చలమార్మికా సంఘ సంఘట్టనోదిత మృదంగ 
లలిత సంరావానులాస్య న్మయారఠబు 

విచల వీబీ లుఠద్విస్తారతర పృషత్తార 
నిచయ భాసుర రమ్య సీరేజపర్జంబు 


అనుచల దృంగ నివహాందోళికా విహరమాన 
మానసౌకః కదంబానంద నిలయంబు 


_ ఉరుతరంగాకస్మికోడ్డీనమాన శిశుమీన 


చౌరికావహ సవిధ జలపక్షి నివహంబు 


హనుమప్ప. నాయకుడు ల్ల్షే 
కూల మాలూర గాలవ [కోడ వాసి 


బహువిధాండజ సంగీత పరిణతంబు 
కమలినీ వృద్ధికారక ఘనరసంబు 
నగుచు జెలువాందె వనియందు నబ్దసరసి 


కిసలారుణ వసనములున్‌ 
కుసుమాలంకృతులుం జేకుర డీరలతాంగీ 
విసరము గై సేయగ వని 

పొనగించిన దర్పణమన బూసరసిం వెసగెన్‌ 


మొదట తావుల జల్లి దెసలందు మోహార్తులం జేసి 
వెని రుచిరాస్యాబ్బముల జూపి పరవశింపం జేసి 
ఉపరి ముఖసీథువుం జవిచూపి ఉన్మత్తులం జేసి 
(భమరులం జొక్కించె పద్మినీ _పౌఢడాంగనాకులము 


చెలువునన్‌ శతపష్మ్యతములకోడి మునిగెనో 
చలినీట నన దోచె జలజాకర స్టగిత 
కూలాంత కుందసుమకుల మౌర:ః విభమర 
మాలయుల గెలువంగ నగు నేరికిం దరము ? 


సంచరన్మధుపాళి జయజయా రావముల్‌ 
సంపతచ్చదనాళి సన్మాన పషృతముల్‌ 
ఉల్లసన్నవ కాంచ నోపాయనంబులున్‌ 
సమకూడ వని గాడ్పుకొమరు నాహ్వానించె 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు. 
కన్నెమావుల తావి కమనీయ మౌనంచు 
క్షణమ్మాత మవ్వాని సరసనం జరియించు 
కన్నెమావికి మిన్న పున్నాగమని యంత 
పున్నాగముం గాంచ బొరిబొరిం గమియింగు 
కన్నెమావిని బొన్న గాల్బన్ను గాంచనం 
టని దాని జేరంగ బడిబడిం బసరించు 


తాలిమిం దూలి గంధానిలుం డిట్టు 
చంచలాత్ముల కందు జరణంబు లాగునే? 


ముందుగా మృదుకిసల సుందరాంగము లంటి 
తదుపరిన్‌ మంజరీ స్తనకంచుకము లంటి 
పిమ్మటన్‌ నిలువెల్ల బిమ్మటి గొనం బెనగి 
మంజరుల గామించె మలయానిలవిటుండు 


ఈ దృశ సుందర వనమున 
నెసగెడు విహరణరతి ని 

ల్చిన దన్నమ సురవని బొ 
ల్చిన యిందాణీ విధమున 


చూతము జూచుచు, గుసుమ 
(వాతము గోయుచు, గోకిల 
రవములకుం [బతివల్కుచు 
బువుటూయలలం దూగుచు 


హనుమవ్ప నాయకుడు ర్క 
ముఖపద్మమువై వినవిస 
ముసరెడు దేటుల కలుగుచు 
బింబోష్టము గాట సమీ 
పించెడు చిల్మల కులుకుచు 


పుప్పొడి కుప్పల (బాకుచు 
పూదేనియ నదు లీగుచు 
నలినమ్ముల మొగిడించుచు 
దెలికల్వల బొదరింపుచు 


సారంగంబుల వాల్లను 
సన్నల బాజందోలుచు 
చ్మకాంగంబుల బదహం 
సక రవముల నులికించుచు 


మాటల గోగుల, పాటల మహిశల 
కవుగిట (గోవుల, నవులం బొన్నల 
ముఖరుచి మావుల, ముఖసుర బొగడల' 
ననిపించుచు, జిగి నంతట నించుచు 


మది ద్శొటిలు సమ్మదపుంరురమున 
(బబసవోత్కటు రసవాహిని మించుచు 
ధర మెట్టిన యచ్చర బురుడించుచు 
జరియించె వనాంతరమం దన్నమ 


లో 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు- 

ఈరీతిం జరియించుచు 

నారీమణి యెదుటం గనె 

నిరతమరందాసారము, 

పరిమళ వివశీకృత మా 

రుత సంచారము, (వతతీ 

భృత వివిధ సుమాలంకా 

రము, బంభర మృదు రుంకా 

రము, నొక పువుటీరము 


ఆవృతాగమ కల్పితాంధకారము బాప 
బంధూక మణిదీప వర్గముల వెలిగించి 
పరజనాహూతి దెలుపంగ శుక పిక చార 


నివహాల నుండంగ నెల్లిడల నియమించి 


మధుప తేజోబలము 
మాధవు కృపాబలము 
వెలయ బాలింతు దీ 
వియకన్నె లీరమ్ము 


ఈదృశ మేదుర కుతుకో 
తృాదక కుంజాంతమునం 
గదలుచు దోచెన్‌ విశదా 
కారం దబొక్కటి యంతట 


హనుమప్ప నాయకుడు. 
నడయాడు రజతంపు బుడమితాలుపొ నాగ 
బెడగారు పాల్కడలి "ఫీనంపు భరునాగ 
కడలి వెడలిన సురల కంఖాణమో నాగ 
పుడమి నిల్చిన వేలుపుందొర గజమొ నాగ 


బెడగ్రై, దంతద్వయ రుచి 
కడలన్‌ వెన్నెల నించగ, 
తొండము హరిసేవక కర 
మండిత కలధాతోజ్జ్వ్వల 
దండంబును బురుడించగ 
నిండగు నాకృతి నీరజ 
వైరిన్‌ స్పర్థించెడు నవ 
థాపుంజము లొలికించగ, 


ఖండిత వృక్షక కాండాంచితమై 
[కందన నినదంకర దిక్తటమై 

శారద నీరద చందన సుందర 
సితసింధురమై చెలువొందినదది. 


ధరవై _బాకెడు బృహదవ 
దాతాంబుద మా గజమా 
కుంచింపగ సాగెన్‌ హరి 
యించుక పోయెడు కవురవు 
సంచయమన నంతంతకు. 


ర్‌ 


2గ్ర 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు 


ఏమిటి ? ఈ కుంజం బేమిటి ? 
ఈ మ త్తద్విరదం బేమిటి ? 
కొండ కరంగిన విధమున నది 
కుంచించుట యిది ఏమిటి ? 


అని విన్మయ వివశీకృత 
మనోంబురుహయ, అనిమీ 
లిత నేతద్వయియై, (వే 
లిడి నాసం, దిలకించెడు 
నన్నమనా ద్విరదం బల 
నల్లన దరియంజని, అణు 
మ్మాతంబై (తుటిలో న 
మ్మానిని గర్భము జొచ్చెను 


అననుభూత పూర్వ మతుల విస్మయావహంబునై 
ఆఘటనము మేన వే ఘటింపగాను బుల్కలస్‌ 
మనము వడక, స్వేదకణము లుర్గమింప డిగ్గునన్‌ 
చెంత నున్న (మాని జెలువ కౌగిలించె బిగ్గజన్‌ 


అంతలో నా దృశ్య మంతర్హితంబయ్యె 
సుంత మేల్కాంచి చెలి [పాంతంబు సీక్షించె 
కాంతార భూజమ్ము గలచోట కాంతునిన్‌ 
వింతగా గని కాంత [వీడనా కుంచించె 


6] హనుమప్ప నాయకుడు డై 
అన్నమ అన్నమ 1 నా (బతుకున 
పున్నమ । యేమిది ।! టయేమిదిః కల 
యో కాంక్షయొ, వెజపో వెరగో 
యే కారణ మీకలవర మోచెలి : 


అను నాయకు సాంత్వనములచే 
నాయమ ప్పూరిగ నందెను జాగృతి 


మజునాడు జోస్యులా తెజిగెల్ల నాలించి 
శిరము పంకించుచుం, జక్కునం జెయి చేర్చు 
చున్‌, భుకుటి ముడివెట్టుచున్‌, యోజ గావించి 
అనిరిట్టు లమృత ధారానుకారోక్తులన 


“ఆరామధర్శనం బతి శుభవ్యంజకము 
సితగజము సత్వమున కతిమాన్యతకు జిన్నె 
అది గర్భముం జొచ్చుటగు భూరిసత్వుండు 
నతులమాన్యుండునా సుతు డొదవు చిహ్నమ్ము 


సుపవితుడు, స్మరసుందర గ్మాతుడు 
నజ్జనమ్మితుడు, జ్ఞానకళతుడు 
ప్‌ ళా 


వికమ మ్మితుడు, విమతిలవి తుడు 
కన్గును పుతుడు, ఘనచారి తుడు" 


రర 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు 


ఆ మాటల నా మిథునము 
మోములు వికసిల్లిం దొలి 
వెలుగున్‌ రేకల విచ్చిన 

వెయిరేకుల తమ్ములవలె 


ఆ మీథునము కనుగెౌలకుల 
నానంద్యాశులు గురి సెన్‌ 
అందున శంపానిభమున 
ఆభ మ్మెదొ తలసూవెన్‌ 


ఆలస అచ ఆద్రభా 


ద్వితీంయూశ్వాసము 
కొన్ని నాళ్లకు అస్నమాంబకు 
కాననయ్యెను కౌను కొంచెము 
జానువాజెను మేని చాయయు 
మంజువయ్యెను మందగమనము 


నాయకున కీవార్త సుమనోజ్ఞి 
గేయమున కన్న (బియమమ్యును 
నాయకుని డెందమం దొకటియా 


వేయి హరిచాపములు పూచెను 


ఆమె గర్భము నందునన్‌ 
వంశతారక భవ్యరూపము 
ఆమె మూర్థము నందునన్‌ 
తృ ప్రిపరిణత దివ్యతేజము 


ఆమె చెక్కుల 
నమృతదీధితి హల్టీసకమ్ము 
ఆమె దృక్కుల 
నమృతధారా వ్యావ ర్తనమ్ము 


ఆమె యోపవ్టము లందు 

స్నిగ్ధతర (పత్యగ చితరాగమ్ము 
ఆమె యూర్పుల యందు 
'హైమంత గంధవహనాలసత్వమ్ము 


త్‌0 


లిరుమల కృష్ణ దేశికాచార్యులు. 


ఆమె యొడి యందు 

డినదినావర్ధిత మసృణ వర్తులత్వమ్ము 
ఆమె నడ లందు 

మత్తమాతంగ పద మధుర విన్యాసమ్ము 


కాంచి నాయం డంచిత 1పమ 
దారవ పవనా పి మించున్‌ 

ణి (౮ పజాణీ 
కాంచి నాయడు మంచుగుబృ్బలి 
మించు ముదమెద నించి మించున్‌ 


ఈవిధి (బతిదివసావర్థమాన 

గర్భాన్వితయె రాంతారత్నము 
వొలిచెన్‌ వర్షాభోగంబున బెం 
పారిన గోదావరి చందంబున 


నిండునచి బోలు నా నిరజేందునిభాన్య 

ఇందు నీరజబంధు లిమ్ము లొనగెడు వేళ 
ఉడురాశి కూటంబు లుత్తమం బగు వేళ 
మాసములు నిండి యొక మగనిసుంగును గాంచె 


ఫలియించిన పంటవలంతియొ 
యన మించిన యతివం గను పతి 
కృతియా భూపతి దలపించును 
అతి సమ్మదసృతి బయనించును 


హనుమప్ప నాయకుడు త్రి 


ఆత డామెను జూచుచుండు 
నామె యాతని జూచుచుండు 
నిర్వురుం గూడి యానిసుగు 
నింపునింపుగ జూచుచుందు 


అటు గాంచుచు నాయర్భకు 

డెటు దేలునా యని యెద నెంతురు 
ఎటులేమిటి ? సుజనేడిత 
పటుగుణుడేనని భావింతురు 


అటు జూచుచు నాయండను చెలి !నీ 
ముఖ చం్మదాంశమ్మూనుట గాదా 
సురుచిర మగు ని చిరుతని వదనము 


అన నగి యను నాయంగన స్వామీ | 
పీ మృదుహాసపు కౌముదులే కద 
మన తనయుని మోమున మొలకెత్తెను : 


ముద్దదానానంపు ముద్దుచెండును బోలె 
మెత్తనా యాశిశువు నెత్తుకొందురు వారు 
ఎత్తుకొని యెద గూర్మి హత్తుకొని యనుకొందు 
రనిలజాశీర్దనిత మణియె సుమ్మిత డంచు 


ప్పి 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు 


హనుమత్కరుణాశీకర 

జనితాంకుర మైన యాత్మజాతున కెలమిన్‌ 
హనుమప్పను నామంబిడి 

హనుమంతున కెరగి వార లనిరిటు భ క్రిన్‌ 


త్వత్కరుణారన బంధుర తటాక 
భవ తరుణాబ్దం బగు నీతరుణుని 
తావక బహుతర ధామార్కాంళ 
(పసాదకలనం బాలింపుము దేవా 


3 రవాప్తు కిరణపా? కైరవాళి కైన యటుల 

(శావణాంబుధరము సకల సన్యతతుల కైన యటుల 
అల వసంతు డభిల తరులతాది వితతి కైన యటుల 
ఈనిసుంగు జీవననృతి కీవె తరణి వయ్య హనుమ 


సవ్ర తండివి 

నీవే గురుడవు, నీవే సర్వము మాకున్‌ 
నీవిస్పృత కరు 

ణావిలసనమున [బోవుము నిరతం బితనిన్‌ 


నిరత సాధుర క్రి నిష్టుర విభుభ క్రి 

నీకు సౌమ్ము లంట నేరజా ప్తతేజ : 

నీదు భూష లొసగి మాదు సుతుని సుంత 
అలంకరింపవయ్య :ః అనిల కుమార 


హనుమప్ప నాయకుడు ' .. కిల్‌ 


హనుమప్ప కంటిచలువన్‌ 

హనుమప్ప గనియి (కమ్మకమాభ్యుదయంబున్‌ 
ఘనవర్షోదయ జృంభిత 

వనాంతర నవీన నీపవల్లిక వోలెన్‌ 


ధర్మపథ మందు నిరతంబు బదమూను 
మర్మ మజీగెనొ బాల్యమందే యనంగ 
హలకారుణ పల్లవాంఘుల ధరితి 

రా ఢా 
నలనం బూన్ని నడయాడగా నేర్చి 

ర్యా 


కదలెడు పుత్తడి బొమ్మయొ 
మెదలెడు చివురుం గొమ్మయొ 
యని చూపజు లబ్బురపడ 
ననువారసి యతడు గమించెన్‌ 


బుతవాక్యంబుల బల్కెడు 

వితముం గన్గానె నతిబాల్యంబుననే యన 
నతని ముఖంబున వెల్వడె 

శుతి కామతలౌ సుందర మృదుభాషితముల్‌ 


చిజుగాలుల రవళించెడు చివురాకుంబఠల 
చిజుదేటుల రవమూనిన విర్మిపోవుంబలె 
స్వరమూనిన హాటక పాంచాలికయుంబఠఅ 
పరగెన్‌ బాలుడు వాక్సంభవ శుభ వేళన్‌ 


లీ 


తిరుమఅ కృష్ణ దేశికాచార్యులు 


శ్రీకంఠ చాప ఖండన యన 
చీకంట చాప కందన యనుచున్‌ 
పాకారి (పముఖ వినుత యన 
పాకాలి ప్పముక వినుత యనుచున్‌ 


ఆకుజ్జడు (పతివల్కు_ం 
జేకుర విధాత చేసిన 
శ్రీకర నినదంకరాతి 
లోక ధ్వనియఇ్యత మనన్‌ 


పలుకులు నేర్చిన దాదిగ 

పౌలుపుగ భారత గాథా వూరమె దశకం 
ఠలవితు కథాసారమె 

పలికించి రతనిచేత న్వారక పితరుల్‌ 


అజపదేండులు దాటని యలతినాడె 
ఏకలవ్యుని చార్మిత మెక్కె వదికి 
కరతలామలకం బయ్యె గర్హగాథ 

ఆంజనేయుని వికమం బాత్మ నాటె 


ఆనాడే యతడా వీరుల (బథ 

మీరెడు నాశోస్మేలనమున దేలెన్‌ 
జనియింపగనే శర్వుని తలకే 

పూవగు తహతహ బూనిన నెల వోలెన్‌ 


హనుమప్ప నాయకుడు లి్‌ 


వశ్ని యట్టుల నంతరిక్షమున ౩గయంగ నెంచు 
మతగజ మటులన్‌ మలాడగా నుతహించు 

ం ఏ ర న్‌ 
తురగమ్మ రీతిగా దూకంగ గుతుకమ్ము నించు 


ఆబాలు డాటేండు లైన నిండని యలతినాడె 


తోడి బాలుర గూడి యాడెడు 

వేళ లందున విజయ మతనిదె 
వారు డాగిన వారి (దుటిలో 
నరయు నాతడు; అతడు డాగును; 
మాజు మూలల వార లరయుదు 


రైన గానక నాన దాల్తురు 


లేడిపిల్లల లీల బాలకు 

లోలి గట్టుక నుజుక నేర్చెద 
రట్టి వారల యందు నెప్పుడు 
నతనిదే యగు నగ గమనము 


కజ్లతున్క్లల గేల గిజునం (దిప్పుచున్‌ 
అ అ 

కుజ్జలం గూడి రణకుర్దనమ్మున మించు 
గుజ్జంపు గూనవై కుప్పించి కూర్చుండి 
అబ్బు "కేలం దిగిచి యద్దాని నుజీకించు 


86 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు. 


బాలురందబజు భారత కీ 

డాత్తు లైనపు డాత డర్జును డెను 
వారు రాఘవ వీరగాథా 

నటకు లగుచో నత డనిలజుం డౌను 


వేశ లందున నొక్క పూలవేళశయు బోఠె 
పూల యందున నొక్క పుష్కురమ్మును బోలె 
రాల యందున నొక్క రత్నాంకురము బోలె 
బాలురందున మేటిబాలుడై యతడాొ వ్పె 


బాలార్క తరుణాంపు జాలంబు మధ్యాహ్న 
కాలోద్దురాతవ్మకమము దెల్పెడు రీతి 
బాలకుని శ్రైశవపారంభ వర్తనమె 
పోలంగ నాగామి భూరి వికమ వృత్తి 


బోయ నాయడు ప్యుతరల్నము 
జేయ నెంచెను సిద్ధహస్తుని 
ఆస్ర్రవిద్యల, శ స్త్రవిద్యల 
మల్రవిద్యల, నెల్టవిద్యల 


ఒక భరతునిగా నొక పార్టునిగా 
నొక భీష్మునిగా నొక భీమునిగా 
నకలంకస్థితి నాత్మజు మలచం 
(బకటంబై తగు వాంఛన్‌ బోయడు 


హనుమస్ప నాయకుడు త్రి? 


మేటి ధానుష్కకోటిలో మేలుబంతి 
ఊరితాహవాభిజుల కొజబంతి 

జి ఖ్‌ జి 
అలఘునై గ్రింశికాకుల తలకు బంతి 


కాగ నొనరించె బాలుని గడక మీర 


తండి పనుపున నేర్చెను తనయు డంత 
గంధవారణ వారణ కలితవృత్తి 
నతుల జవనాశ్వ చాలన చతురవృత్తి 
బహువిధ శకటఛ దన (పథితవృత్హి 


అవిరళ శరజాలంబులు 

(పవిభఖీల గుణ న్తనిత విరావంబులు చా 

వ వృ షేష్వాసంబులు దగ 

(బవిభాసిలతె [శావణాంబువహ మటు లతడున్‌ 


తజుగని శరధుల శరముల నొనరుచు నా 
చిజుతని కార్ముక శరధర మేర్చడ గుజీయున్‌ 
శరములు తద్వర చాతుర్య వృషాజ్ఞా 
పరిలక్షితమౌ (పాంతంబుల నేమజకన్‌ 


అతడు ఖడ్గ విద్యాభ్యాసి యెన వేళ 
చందహాసాంచల స్పురత్‌ చంచలా? 
త్మత్పగాఢ తేడోభవద్భావికీర్తి 
'రేఖికా స్ఫోరక నిమి త్తరేఖ లగును 


8 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు 


కాపురుషోదయ ఖండన చణముల్‌ 
ఆపుష్పిత పూజ్యాయధరమా భా 
$పహరణ చణ యావన ఘనావ 
లేప నివారణ లీలోత్సుకముల్‌ 
ఆపాపని ఖడ్గాశీవిషముల్‌ 


లే 


పుట్టువొందిన నేమి బోయకులమున యందు 
రాణించె నాతండు రాజవిద్యల యందు 
గర్హ్య్యమౌ పంకమున గననేమి జననంబు 
ఆమోదయిుతి నర్హ్మమౌ గాదె నళినంబు । 


అత డెట్టి యశ్వంబు నైన నవలీల 
బటి మారుతమటు బర్వు వెటించు 
లట వ! ల 
చున 
అత డెట్టి యశ్వళికాభ్యుచిత విద్య 
నైన నిష్టాతుడై యలరు (దుటిలోన 


శ్షీరసాగర మథనంబు సేయు వేళ 
నొనరు నావర్తమున దగుల్కొనిన వేల్పు 
వార్వమే సుమ్మతం డతిత్వరిత గతిని 
సారెవలె [దిప్పు నాత్మీయ _సైంధవంబు 


ఆవకోధ మొదవుచో నశ్వంబు దాటించు 
ఖగ మట్టు లెగిరించి గగనంబు నంట 
మడుగు లెదురై నచో మత్చ్స్యమటు లీదించి 
_ఊసెంధవము దరిమించు జాతుర్య మెనగ 


హనుమవ్ప నాయకుడు శి 


సమయ మరుదై నచో స్వశనోపమ జవాప్తి 
దురగమ్ము నుజీకించు దూర్ణమ్ము గాను 
సమయమ్ము గల్గుచో సామజోపమ లీల 


వాజి నడిపించు బహురాజసము గాను 


ఘోటక స్వభావ విశేష కోవిదుండు 
సప్తి పౌలన విద్యా విశారదుండు 
తురగ చాలన చాతురీ పరిణతుండు 
ఆశ్వికవరుం డతడు హనుమాభిదుండు 


మొగ్గ కుసుమితమైన మురువొప్ప నతనిలో 
నగ్గలంబయ్యె నవయొవనోదయము 
(ముగ్గువెట్టిన రీతి ముఖచంర్యద మండలిన్‌ 
నిగ్గు దేజిను శ్మశు నీలరేఖికలు 


నూనూగు మీసాల నూత్న యౌవనము 
నాటికే వీరులన్‌ మేటియై యతడా ప్పె 
బాలుడయ్యును మున్ను వాసుదేవుండు 
వాసవాసహ్యమౌ వరశ క్తి మనకున్నె ? 


పసిడిం గూడిన వాసన వోలెన్‌ 
కుసుమారామము గూడిన చ్యైతము వోలెన్‌ 
నిసి గూడిన వెన్నెలపన వోలెన్‌ 
పొనగెన్‌ యౌవన పూర్ణోాదయ మాతనిలోన్‌ 


శీ0 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు 
మిసమిస లారెడు మీసంబుల 
ముసరెన్‌ నవ దరహసితపు రోచిస్సుల 1 
వసివాడని ముఖపద్మంబున 
హసించె బురుషార్హ౦బగు వర్చస్సులె :ః 


శై శవంబున పేశలంబమిు 

పొనరు తనువున కొనరె దార్థ్యము 
కండ నిండెను కాయయపష్టిం 
జీవురుగొమ్మయె చేవ యయ్యెను 


ఆయతంబగు నతని వక్షము 
గవని వాకిటి గర్వ మడ చెను 
అతిదృఢంబగు నతని బాహువు 
లయోర్గశముల నపహసించెను 


మొలకగడ్డపు ముసుగు దొడిగిన 
అతని చెక్కళు లందగించెను 
జలదశకలము సగము గప్పిన 
పూర్ణచం్నదుని పొలుపు దెగడుచు 


పుల్లనీరజ పూర్ణముఖమున 
బారుదీరిన బంభరమ్ములె 
అతని మీసము లందు దవిన 
వారిపర్ణియె బవిరి గడ్డము 


హనుమప్ప నాయకుడు శీ 


ఈవిధి ననుదిన వర్ధిత 

యౌవన విిభమ పరుడగు నాత్మజు గనిరా 
కావిధు దర్శన తృప్త వ 

యోవార్నిధి భంగి పొంగి రాతని పితరుల్‌ 


పరిపర్జింపగ వారల సుఖముం 

దరమా వాక్కుల కది విధి ద త్తేక్షణముల్‌ 
దరియింపగ (బత్యక్షంబుగ బొరి 
నరయగవలె. మెచ్చుచు దల లాడింవగలెన్‌ 


వా రొకనా డాత్మజు గని 

'స్మేరానను లౌచు సుతుని సేమమె మదిలో 
తోరంబై చన బల్కిారి 

సారామృతమయ హితో క్రి సంతతి నిటులన్‌ 


నాయన యెన్నో రాజ 
(శేయస్క్రరమౌ విద్యల 
గడిదేరితి విదిసరి ।! ఈ 
[గామంబున నేకరణిన్‌ 
రాణించును నీపాండితి ? 


ఆడవిం బూచిన యలరుల 
యందం బేరికి దెలియున్‌ 
అడవిం గాచిన వెన్నెల 
లలరించెడు నెవ్వారిని ? 


శీలి 


తిరుమతఆ కృష్ణ దేశికాచార్యులు 


రాణించును గాదా మణి 

రాజము భర్మాశయమున రంజిలుటన్‌ 
రాణించును గాదా ఫణి 

రాజు మురారికి జాజుల పాన్సగుటన్‌ 


కావున పాండితి గౌరవ మందును 
విజులకడ వినవే “విద్వానే 

ళా 
వ విజానాతి విపశ్చిత్మృత సుప 
రిశమ” మను సూరి సుభాషితముల్‌ 


తన యర్హ తకుం దగునెడ గానీ 
మనుజుడు గానడు మాన్యత; అందున్‌ 
రణవిద్యా పారగులకు బరమము 
మనుజాధిప సేవన మట్టగుటన్‌ 


మన గద్వాల పురీశుడు 

మన యేలిక సోమన్నాది మహివల్ట్లభు వా 
హిని లోనం గలఠరందతొ 

ఘనవీరు లనూనధామ ఖరకరమూర్తుల్‌ 


సీవా వీరుల జేరం 

బోవుట తావక భవిష్య పూర్ణాభ్యుదయ 
శ్రీవిధి మూలంబగు; మా 

కీవిధి మోదావహంబు; హితమనిపించున్‌ 


10] హనుమప్ప నాయకుడు 48 


సీకడిమిన్‌ నీ నిస్తుల రణపాం 
డితిగని పరీక్ష నిర్వ ర్తింపం 
దగు నాధ్యాతీధవ సంస్థాన 
స్థమహావీర వతంసష్ముల కే 1 


ఆనయవాక్యము లమృతపు 

సోనల పొందై యపూర్వపభదములౌ స్వ 
ర్టేనువయోధారల [కం 

దై నవమోదాంకురముల నాత్మం గూర్చన్‌ 


హనుమప్ప యుప్పొంగె 

పెనువెల్లువె పాజు ఘనవాహినిం బోలె 
హనుమప్ప యుప్పొంగె 

వెమనుర్గులం బొంగు పీయూషముం బోలె 


హనుమవృ కన్గ్లొనల 
తొలుకారు మెబజుపులే తొనకారఠె 
హనుమప్ప మెయినెల 

(లు 


లలితంపు బులకలఠలే మొలుపారె 


గద్వాల సంస్థాన గరిమంబె 
మైరేయమై యతనిమై మత్తునం దేల్చె 
బహుభావ బంధురంబౌ యతని 
వక్త్రంబు ర క్రశతప త్త9) -బునే గెల్చి 


ఆ్తారా. ఆ్వ్యామ్రా న్లో 


తృతీయాశ్వాసము 


అతిభయంకర తురుష్కాధీపత్యము వోలె 
ఆతతంబయ్యె నపు డాంధదేశము నందు 
వీతసుఖు లాతురితచేతస్కులై జనులు 
సీతువున గంపింప శిశిరర్తు సమయంబు 


దారుణ తురుష్క ధాటీ 

దారిత దేవాయతన విధంబున దనువుల్‌ 
సారపు బగుళ్ళు సూవెను 

తోరంబగు శిశిరధాటి [దోవగ లేకన్‌ 


యవనధాటులు మాంగల్య మపహరింప 
(గిందువడియున్న యాంధరాజ్యేందిరాస్య 
రీతి నూర్జిత హిమపాత ఘాతి జెలువు 
దక్కిా (సుక్కౌాను గొాలకులం దమ్మిపూలు 


వాలాయముగ నాల వధియించు యవనాళి 
కులదైవముం గూడు కొజకేమొ తపనుండు 
చల్లబడి పరువెత్త సన్నబడె పవలౌర 
చెల్లునా లోకా_ప్రచిహ్న ప్‌ దృశునకున్‌ ? 


-హనుమప్ప నాయకుడు ఉర్‌ 


కాంతతరమౌ శరత్కాలమ్ము నెడలించి 

ఈ సీతు వేలకో యల నించినావు ? 

మందిరమ్మును గూల్చి మస్పీదు నిల్పినటు 
జి 

నీ లీల విధి! చాల నిష్టరముగాద 1 


అని (తస్తాంతరులై ్టీ 
తానిల సంస్పర్శన సం 
_స్తంభిత తనులై జనులం 
దజు విధి దూరిరి; పీడా 
ర్తులు శమ మీగతి మజువం 
దలచుట పరిపాటియె కద 


ఉత్కటమగు తై త్యోద్ధతి నుత్చాటింపగ 
కొయ్యల బేరిచి జనములు గూర్చిన మంటలు 
యవనౌద్ధత్యము బాపగ నాం్యధుల మనముల 
గెరలెడు పౌరుష రేఖాకీలల బోలెను 


ఘోర యవనాధికారంబు గూలదోసి 

ధర్మ సంస్థాపనము "సేయు మర్మ మిదియె 
యనుచు గూఢలిపి దెనుంగు జనుల కజుడు 
(వాసిపంపిన జాబులో [వాలు నాగ 
శాద్వలంబువ హిమబిందు సంఘ మమరె 


శ్రీకి 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు.. 
అదియె సందేశ మాత్మలో హత్తుకొనగ 
ఆంధధులుప్పొంగి యవనాళి నవలదోలి 
ఆర్భధికిం బట్టముం గట్టునట్టి వేళ 
జలజలం గురిసిన వైడిజల్లు వోలె 
బంతిపువుల డాల్గా9లె హైమంత వేళ 


తెనుగుతల్లి వైభవంబు తిరిగి నిల్చునట్టి వేళ 
సమయమాగధుండు సంతసమ్ము నిలువబట్టలేక 
పసుతింప బట్టినట్టి పసిడిబావుటాలె సుమ్ము 


(ల 


అటి 


పల్లెసీమలందు బరగు పచ్చగుమ్మడి విరిదిమ్ము 


ఆంధధభూరమ పాపట నందగిల్లు 
కమ కుంకుమరేఖికా కాంతి వోలె 
పలెసీమల యందెల బరిఢవిలె 

రా బ్ర (౮ 
మిరపపండుల నవకంపు మిసిమిపిండు 


పండి కోయంబడిన పంటకొయ్యలు మగుడ 
నిండె నిగురులనంత నీహారమున దోగి 
ఖండితములే యయ్యు నిండారు విజిగీష 
వెండి మొలచిన యాంధవీర్యాంకురములట్టు 


ఇరుల బోలిన.నెజనీలి కురుల లోన 
తారలటు బంతి చేమంతి తలిరు లూన్ని 
కలువకన్నులు, నవుల వెన్నెలలు జలగ 
రేలు రచియించి రిలను పూర్ణేందు ముఖులు 


హనుమప్ప నాయకుడు గీ 
స్వర్వేణితుల్యమ్ము, సర్వాఘ తరణమ్ము 
సర్వాం్యధ జనసౌఖ్య నంధినకర ణమ్ము 
మహితాం్యధ మండలీ మంజులౌఢ్యాణమ్ము 
రహియించె నవ్వేళ రమ్యమై కృష్ణమ్మ 


(పథమకని నన్నయ్యభట్ట కృత భారతాం 
తర స్నుపసాదగుణ భరితాంతరము తోడ 
ఆంధధకవిసార్వభౌమ రచిత బహుకావ్య 
మాఘర్య గుణధుర్య మధురాంబువుల తోడ 
సహజపండిత కావ్య సరణి మండిత పద 
(కేంకార సంకీర్ణ కీలాలరుతి తోడ 


లలిత వర్తుల ధవళ 'సెకతశోణి 
పరమహంస మోక్షపద్ధతి న్మ్శేణి 
(పాక్పయోధిరాజు పట్టపుదొరసాని 
నయనపర్వ మయ్యె నపుడు కృష్ణ వేణి 


శమనస్వసాతటీ సరసకేళశీలోల 
వాసుదేవాస క్త వల్లవీ తనులుఠ 


ఛ్వేత చేలాంచలము లాతస్వి వీచికలు 


నందనారామ చందన తరుచ్చాయా 
కందుక కీడాత్త బృందారకాంగనా 
బృందిష్ట పదకటక బృంహితము లా రొదలు. 


శరీ 


తితుముల కృష్ణ దేశికాచార్యులు 
ఉప్పొంగు కృష్ణమ్మ యూర్మికల బెల్డుబుకు 
విస్మృతార్థధ క్మాప విధభవచరితంబులే 
'వపెలడరు కృష్ణమ్మ వెలువల రొదలోన 
ఢా ణ రా 
వినిపించు దదనూన వికాంతిగీతులే 


ఆవీచికల గాంచి 
ఆపులకితాంగుడౌ బధిరుడైనన్‌ 
ఆ రొదల నాలించఛి 
ఆపులకితాంగుడౌ నంధుడైనన్‌ 


భరతనాట్యాచలత్‌ భామినీ శోణితట 
నటదతుల పటుదీర్శ కుటిల వేణిక వోలె 
సృుటమయ్యె బులినాల సృటివోలె జుట్టుచుం 
బాజు నవ్వాహినీ భవ్యతర వేణికలు 


అమె పావన వారి అభిషేక మొనరించె 
శో యెన్ని అవనీశ్వరో త్తమాంగమ్ములన్‌ 
ఐక్యమై పాజెనో ఆమెజల మెన్నెన్ని 
రణరంగసంస్యన్న ర క్త్రభంగమ్ములన్‌ 


ఆమె యెజుగని యట్టి ఆం(ధచార్మిత మే లేదు 
ఆమె అరయగ లేని ఆంధభవితవ్యమే లేదు 


హనుమప్ప నాయకుడు డ్రి 


అరుణోదయాదీ ప్తమగు నామె జలరాశి 
పూర్వాంధ వై భవస్పూర్తికే యంజనము 
అహరంత పరిదీ ప్రమగు నామె జలరాశి 
భావ్యాంధ వై భవపగతికే దర్చణము 


శ్రీమంతంబగు నాంధీసీమంతినికిన్‌ ముకా 

దామంబగు నన్నదికిం దరశంబై తగు నొక్క పు 
రీయదము *నలసోమన భూమీందుని రాజ్యేందిరకుం 
జాందీహర్మ్యము; సుకళా కేందము; గద్వాలాఖ్యము 


కందశితాద్భుత ధృతితోన్‌ 

ముందట నొదివిన వనంబు *మురికొని నిర్మించెన్‌ 
బృందారకపురి చందము 

సుందరముగ నప్పురంబు సోమనృపవుం డెంతేన్‌ 


సురుచిరమగు నస్పురి గన 

పిరిగొను నీర్యస్‌ మనంబు వెడదారి బడన్‌ 
సరదారుడు సయ్యదు; భూ 

వరుడు ప్పేడుకు, సమీక పర్యుత్సుకుడై 


నాతల పవకల డత పటన పతన 


శ సోమనాదికి “నలసోమభూపాలుడ” నామాంతరము 
* మరికొని = ఖండించి 


ఠర్‌0 


తిరుమల కృష్ణదేశికాచార్యులు 


మాదీ సర్కారనియును 
మాదీ సూబా యనియుమ మదమత్సరుడై 
చే దార్కొనె మచ్చు డస 
హోోదార సేము దను నుర్వీనాథుస్‌ 
థి గి 


అంధు తోక నంటి చనెడు నధిక ఖలులు 
గంధయుతులు బౌఢ కౌర్య కలితమతులు 
రాయచూరి బసరుజంగు నాయకుండు 
[ప్రాగటూరి యదరుసాబు పాలకుండు 
వాని గూడవచ్చి రధిక బలము కలిమి. 


ఉవ్పెనవలె నిల |గమ్మిన 

ఉ ప్పేడీశ్వర చమూత్కరోత్సాహంబున్‌ 
చప్పున ధూళిం గల్పిరి 
అప్పురితెల్లులరిహరిణ హర్యక్షములై 


ఉద్దామ స్రేముడు సోమోర్వీపడు భారత సం 
పదన్యుల, దుర్గిషణావశ్యుల, మ్రేచ్చుల నిజసం 

౧ 0 రా 
యద్దర్పాగ్నికి వైళమె అర్పణ సేయస్‌, “భాయీ 
వద్దిక యుద్ధము, (బతికిన బాగగోని పజచఛచిరి వారల్‌ 


వెన్నుజూపి సయ్యదుండు వేడె “నన్ను గావు మోనుచు 
పరుగుదీ సె బసరుజంగు “బతికియున్న చాలు నోనుచు 
తోకముడిచె నిదరుసాబు “తోడు నాకు దేవు డొనుచు 
ఇంటి ముఖము పై వారి వెంటనున్న సెన్య మెపుడొ 


1) హనుమప్ప నాయకుడు ల్‌ 
“ఆంధ నృవచందు శౌార్యంబు నలతి చేసి 
క్షణములోపల నిర్జింతు మనుచు దలచి 
భంగపడి పాజీతిమి యెట్లా (బతుకు కొజకు 
కొజవితోడను తలగోకికొంటి మకట:$” 


రోషారుణవదనుడు 
ఘనలజ్ఞా ర్తుడు, పరిభవకాతరు డై, ష్‌ 
యనువున శాంతిం గానక 
వినీతు డా సయదు డాప్తవీరుల గనుచున్‌ 


ఎరియించెను |పాణము నీ 

పరిభవ మని యజచె, బండ్లు పటపట గొటీికెన్‌ - 
పరిపరి విధముల దెశనుగుం 

ధరనాయకు [గిందు సేయు దారులు వెదకెన్‌ 


కానీ వారాతనివలె ఘనరోషాంధులు 

గానందున బల్కిరి, “ఈ కాజణుల ఫలితము 
గూడునె ? యిష్పుడె కాదా కుడిచితిమాంధ ధ 
రాధిపు దజటుల యూ మెత లజ్జులదాకన్‌ 


శాంతింపుము సయ్యదు ; నీ 

సౌంతమె యీ ధర ? తెనుంగు క్షోణీపతితో 
---వంళతుగ-నేలుము;” అని వా - 

రెంతో యత్నించి రతని క్రితము దెలుపన్‌- 


వ్‌ల్లి 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు. 


కాని యానుడులతని క్మృపియము లయ్యె 
వైత్యదోషార్తునకు బంచదారయు బోలె 
ఆతని మనమందు గుందట్టులే నిల్చె 
నిర్వాతదేశమున . నీలమేఘము వోలె. 


ఇట్టు మేచ్చుల నిర్జించి యిం దసముడు: 
సోమభూజోని గద్వాల కోణిలోన 
నిందపురి రీతి గావింప నిచ్చనించి 
బహుళ నవసౌథ “నిర్మాణ -పరతుడయ్యె 


నాటికె శృతుగణాభేద్యంబగ్గు 

కోటకు మటిన్ని *[కొత్తళములు గ్గూర్చెన్‌ 
'మఘోటకశాలలు_ కుంజరశాలలు _ 
సీటుగ మజిన్ని వీట న్నెలకొల్పెన్‌ 


* కొ త్తశములు ఉఊ= బురుజులు 


హనుమప్ప నాయకుడు క్‌తి 
(పవిశాలంబగు బాటల కిరుగడ 
పువుగుత్తుల తరువుల నాటించెను 
నవకపు దోపల, నాట్యాలయముల 
(బవిభూషించెను పట్టణమంతను 


పశువుల శాలలు, వర్తకశాలలు 
శిశువుల శాలలు, పిశితపు శాలలు 
విశాల సుందర విద్యాశాలలు 
(పశ స్తముగ నగరంబున నిల్చెను 


పదివేల నాలుకల వదరుబోతై న నా 
గేర్యదతల్పమున శయనించు నెటులు ? 
పదియా ర్వెయిల స్త్రీల బంధమ్ములం జిక్కి 
ఆవంతయున్‌ (శొంతినందు నెటులు ? 
ముక్కోటి దేవతల యిక్కట్టులం బాపు 
తలనొప్పి నిచ్చలుం దాళు నెటులు + 
ఒకమాటకు న్నాఖుమొకముల న్వడ్డించు 

గి ॥ (0౦ 
సుతునిపంచను జేరి (బతుకు నెటులు ? 


అకట ః అనువైన యిల్లొక బైన లేక 
శాంతి కొజవడె "కేశవస్వామి కనుచు 
సకల సౌఖ్యదమగు దేవసద్మ మొకటి 
నగరి నిర్మించి, కేశవునందు నిలిపె 


క్‌. 


తిరుమల కృష్ణ దేశికా చార్యులు. 


ఉదయాది విప్రోక్త మృదుమధుర వై తాళి 
కస్తోత రసలహరికం దోగి లేచు 
ఉదయమధ్యంబునం దొదవు కోవిద శాస్త్ర 
చర్చ లా౩ర్టించి సమ్మదము నొందు 


మధ్యాహ్నపూజా సమర్ప్చిత మధుర పాయ 
సావూప రుచిసౌష్టవాకృష్టు డగును 
అవరాహ్హకాల చపలాంగికాలాన్య వి 
న్యాస మీక్షించి రోమాంచముం బొందు 
అఆహరంత పూజార్చితామ్ల్తూన మాలతీ 
సౌరభ్యమున 'కంతొ సంతసము నించు 
యామినీసమయ వర్యంక సేవ్యాపాప్త 
తల్పమున సిరితోడుతం బవ్వళించు 


మాఘపూర్ణిమ నాడు లక్ష్మమ్మ తోడ 
తేరులో నెక్కి గద్వాల పౌరజనుల 
కలిమిలేము లరయుచు గక్ష్యలన్లు దిరుగు 
'కేశవుం డర్థిపాలన ఖ్లేలనుండు 


తావలంబగు నార్యధధ్యోతీసుళ్మ శేవ్ట 
పావన [శతి శాస్త్ర పాఠములకు. 
కాణాచియగు నాయ్యధగాయకకుల్న శేష్ట 
కలకంఠమాధుర్య గరిమమునకు 
రంగోర్వియగు నాంధలాస్యాంగనారత్న 
మంజీర సంగీత మంజులతకు 
కల్ప్మదువగు నాంధశిల్బకారకకళా 
(వతతికా నిరత వాల్దభ్యమునకు 


హనుమప్ప నాయకుడు రెల్‌ 


సకలాంధ నంస్కృ్బృతికి సరిలేని ముకురంబు 
సోమవిభు కీర్తికిన్‌ సొంపారు మకుటంబు 
'కేశవస్వామికిం గేళికారామంబు 

అసమాన మీయుర్వి నాదివ్య వేశ్మంబు 


మీనకేతుని మించు నానగరి పురుషాళి 
సౌందర్య విభవమ్ము చందమ్ము నాలించి 
తమకమ్ము దాశళశకన్‌ ధర మెటి యున్నట్టి 
ట్‌ ట్‌ 
రంభాదు లేసుమ్ము రమణు లాపురమందు 


ఆన్ర్రీల దరహాస మాలేప మొనరించు 
కలికివెన్నెల తోడ గారుచీకటినై న 
ఆన్ర్రీల రసలీల లావిద్ధ మొనరించు 
కామవిహతముగాని కణకంఠు మతినైన 


ఆయూరి నట్టువల అతిలోక వైదగ్భ్య 

మగు నాంధభారతికి నపురూపరవణష్ము 
ఆయూరి గాయకుల అసమానగాంధర్వ 
మగు నాం్యధభారతికి నమృతనై వేద్యమ్ము 


ఠ్‌6 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు' 


ఆయాూరి బ్రాహ్మణుల అసమాన వైదుష్య 
మగు నారధభారతికి నమల చందనవిలేపమ్ము 
ఆయూరి (శోతియుల అనవద్య (శుతివిద్య 
యగు నాంధభారతికి దగు మంగళాశాసనమ్ము 


రతనాల కుండలాల [శుతులంమ వెలుగొంద 
తిరునామముల్‌ నెన్నుదురులందు దెలివొంద 
తులసి పేరులు గళమ్మ్ములయందు నెలవొంద 
చ[కాంకములు భుజాస్థలులందు నలువొంద 
జినుగంచు దోవతుల్‌ తనులందు జెలువొంద 
సంవ్యానకము లురఃస్థలులందు బొలుపొంద 


పరమ భాగవతులు; సదా వాసుదేవ' 
చరణకంజాత భృంగిత స్వాంతు లనఘు 
లవరభాష్యకారు లగుచు నప్పురమున 
నయనముల దనియింత్రు వైష్ణవులు మిగుల 


వారు పరమాత్మరూపులై పరగుచుండ 
ఆపురం బొప్పు జీవాత్మరూప మగుచు 
వార లాధేయవిధినంది పరిఢ విల్ల 

ఆపురం బొప్పు నాధారరూప మగుచు 


హనుమప్ప నాయకుడు ర్‌? 
ఆవీటి భటసముదయావ[క వ్మికమము 
తీరెజిగి, తనశ క్రి వారితో బోల్చికొని 
త్రీవమగు సిగ్గుచే దినరాజు వదనంబు 
మబ్బుతెరచీరతో మజీ్‌మజిం గప్పికొను 


ఇటు లాంధసంస్కృృతికి సృటికంపు ముకురమై 
శోభిల్లు నప్పురిన్‌ సోమభూపాలుండు 
కొలువుండె దనుగొల్వ కోవిదులు, కవిచం్మదు, 
లగధీరులగువీరు లతివిధేయత తోడ 


పరమ భక్తుడతండు స్వయముగా గావించు 
"కేశవస్వామికిన్‌ గృహమార్దనాది విధులు 
(పతి మాఘపూర్ణిమకు రథ సేవ గావించి 
యోధకవినటకబుధయూధముల గారవించు 


అత్తా ఆక్తాస్టా అమా 


జయజయ మహాంధ సర్వం 
సహా సముద్ధారణ దీ 
ఇ కంకణాంకితపాణీ : 


ళం 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు 
దుర్వార విద్విషద్దణ 
గర్వ తమో నిర్వాపణ 
వర్వోత్సుక దోర్ట్వితయా 
ఖర్వ పర్శాకమ నూర్యా : 


మందార "కుంద చందన 
బృందారక సుందరీ సు 
మందస్మితచయ నిందద 
మందామలకీ ర్తినిధీ : 


(పతివత్సర శిశిరాగత 
వరపండిత కావ్యవధూ 
రసవత్‌ స్పర్శన రచితా 
హ్లాద సుమాంచిత చూతా |: 


నానావిధ ముగ్గకళా 
నూనాంచిత దృబ్ధ మనో 
జ్ఞాలంకరణోపాయన 
సమర్పణానందిత వా 
ణీ స్నిద్ధస్మిత "సేచన 
నిచితోత్మటపులకాంగా | 


త్షితితల వై కుంళోవమ 
శ్రీ కేశవమందిర ని 
ర్మితిసంచిత ఘనపుణ్యా ॥ 


హనుమప్ప నాయకుడు శ్రి 


చిరదినావన దీక్షాపర పద్మాధిప : 


జయము ; జయము ।; 
జయము ; జయము । 


ఈగతిని దెసలందు మోగె కై వారముల్‌ 
మగధాస్య నిష్యంది మధురామృకాసారముల్‌ 
నటదీశ ఢమరుకానాద గంభఖీరముల్‌ 
నటదప్ప్సర్న శ్ళేష్ట నయగాన మామర్యముల్‌ 


అంతలో గననైరి హయరూఢు లతిచి్మిత 
వర్ణంచితోష్టీష పరిధానధారుల్‌ 
కళ్యముల గొని పంచకళ్యాణులం దీరు 


గా దోలు నాశ్వికులు కౌశల్యసారుల్‌ 


వారి వెనుకను వాహినీశులు 
సచివవర్యులు సప్త్రపర్వత 
కటకసీమల గదలుమబ్బుల 
చాలులట్టుల సాగిపోయిరి” 


(0 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు. 


వారి పిరుదను బారుదీరెను 
వందిమాగథ వాద్యకోవిద 
దేవదాసీ దివ్యలాసీ 

పుణ్యసాధ్వీ పోష్యవర్గము 


రమ్యచేలక రత్నభు షణ 
రాజితంబగు రాజవారణ 
మంత నొక్కటి అక్షిగోచర 
మయ్యె గదలెడు న్నది పోలిక 


ఏక ఘీంకృతి తోడ నాక కరినే గెల్చు 
భదేభపీఠివై బలవైరినే గెల్బు 

రూపాన నలసోమభూపాలుడే పొల్చె 
పార్వ్వమున ద్నదాజ్ఞి హోల్రోమినే గెల్చి 


(ప్రభుని వనుకను స్వర్హభూషిత 
వారణంబుల వరుసదీరిరి 
మండితాంగులు మండ లేశులు 
పోష్యజనములు పూని కొలువగ 


వెనుక సెగిరి విపవర్యులు 
వివిధగాయక కవివరేణ్యులు 
శిల్పకారక చ్మితకారక 
కనకకారక కళాధుర్యులు 


హనుమప్ప నాయకుడు 61 


వారి వెంటను పౌరజనములు 
కడలితరగల వడువు నడరుచు 
కదలసాగిరి కృమభూషణ 
వసన మాలోల్లసిత గ్యాతులు 


మంజుతరమౌ మనుజరూపము 
గాంచి కదలడు మంచుకణముల 
బోలు వారల మేశనంబున 
అష్టమాంబుధి సృష్టియయ్యెను 


“జయ జయ కీశవ ।! జయమామందిర 
జయ మునిమానస జలజేందిందిర 
ఇ అటకథ లం 


జయ కంధర కృష్ణ వపుస్సుందర : 
జయ లోకక్షయనర్గ ధురంధర 


జయ జయ కేశవ! జయ చ్మకధరా 1 
జయ జయ కేశవ ! జయశంఖధరా 
జయ జయ కేశవః: జయ శార్జధరా 


౧ 
జయ జయ కీశవ ।; జయ పద్మథరా:” 


అర 


అను వారల (పాజ్య స్తుకిపాఠము 
లా యంభోనిధి కపూర్వు నాదము లయ్యెన్‌ 
అను వారల భక్త్యావేశము లా 
సాగరసంగత రుంరూసారము అయ్యెన్‌ 


గ్ర 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు.- 
ఆది మాఘపూర్ణిమా స్వాతిశుభ వేళ యని 
ఆనాడు కేశవున కరదంపుసేవ యని 
తదృ్భకి రసభంగి తాధ్యములె వ్య౦జించె 
తద్గీతికా (పతిధ్వానములె వచియించె 


(పతి గృహ మొక గోపల్లికయె 
(పతి గృహిణియు నొక వలవియె 
స అ ఆా= 
(పతి వాక్యం బొక పల్పవియె 
రమ్మనె హరినా రమ్యాహంబున 


ఈ విధి నూరేగెడు వసు 
ధావిభు పరివారముపయి దలిరులవానన్‌ 
శ్రీవహముగ గురిపించిరి 
అ వీటి కుటుంబవినులమితామోదమునన్‌ 


పాలకడలిందేలు సోముని 
మాడ్కి జనతామధ్యమందున 
(గాలు సోముని గాంచి పౌరులు 
సమ్మద్నాశుల జడుల రాల్చిరి 


సాగి సాగి ఇటుల కడకు 
నాగిపోయె జనగణమ్ము 
సాగి సాగి తటము నొరసి 
ఆగిపోవు నల విధమ్ము 


హనుమవ్ప నాయకదు గలి 


అచట బొల్బి "కేశ వాలయమ్ము 

ఆచల యందు స్వర్గ మదియె సుమ్ము 
హ స్రిడిగ్గి సోము డచట నిల్చి 
పరిజనమ్ము లతని పిరుద బొల్బె 


ఊర్థ్వపుర్యడ సముజ్జ్వలాంగులు 
పవ్మితాంకిత పాణిపద్ములు 
వేదవ్శిపులు మేదినీశుని 
పూర్ణకుంభము బూని తార్కొని 
స్వాగతమ్మును బల్కి రంతట 


(బాహ్మణావళి స్వ స్తివాక్కులు 
వాద్య ఘోషలు, భదగీతులు 
పరగ సోముడు పరిజనులతో 
మందిరాంతరమందు జొచ్చెను 


ఈ విధిని శ్రీవిభుని కోవెలం జొచ్చి 
దై వజ్ఞ నిర్ణీత తతశుభ క్ష్షణమందు 

మ్మావిభుం డర్చనా సంరంభు డయ్యె 
దేవేరి యతని తారావిధి ననుసరించె 


పర మేష్టి సన్నిభ ద్విజ 

పరమాగమ మంతపాఠ పంక్తులు, వీణా 
మురళీ మృదంగ నానా 

వరవాద్యజ భ్యదరుతులు బరగుచు నుండన్‌ 


64 


తిరుమఆ కృష్ణ దేశికాచార్యులు: 


అమలిన కృష్ణాజలముల 
కమలాపతి కంత నృపతి కరతోయంబొసగెన్‌ 
సుమగంధిల తజ్జలముల 
సుమసాయకపితరు నంత సుస్నాతు నొనర్నెన్‌ 


కృస్తుమాంగీ నీ పాల 

కుసుమమ్ముల ్రపతిపయి గురిపించెన్‌, ధౌ 
తసుచేల్గసగ్ఫూషా 

విసరము లర్చించె విభుడు విశ్వాత్మునకున్‌ 


వరకుంకుమ కస్తూరీ 

హరిచందన లేప మలదె నద్దాక్షునకున్‌ 
ధరణీధవు డావై సురు 

చిరమగు నై వేద్యమొసగె శ్రీవకునకున్‌ 


మంగళతూర్యము సెలగగ 

నంగజ గురునకు గపురపుటారతి నొనగెన్‌ 
పొంగారడు భక్తిన్‌ సా 

ష్టైంగనతి యొనర్చె హరికి నవనిపు డుపరిన్‌ 


ఈరీతి గేశవుని ఆరాధితుం జేసి 

భూరి దక్షిణలతో భూసురుల గై సేసి 
అర్థాంగి యుతుడౌచు నవనీశచం[దుండు 
(పౌంగణస్థితమైన (బహ్మరథముం జేరి 


హనుమప్ప నాయకుడు 65 


కదశీచ్చదముల, సహకా 
రదళాంచిత తోరణముల, రమణీయ సప 
ద్యుదిత (పసవసజముల 


హృదయంగమమౌ శతాంగహృదయము నందున్‌ 


ఉపవిష్టులె యున్న ఉత్సవుల నర్చించి 
పరిజనులతో గూడి పగ్గముల సడలించి 
స్వయముగా సోముండు స్యందనము గదలించె 
(పజలెల్ల బారులై పగ్గముల గొనిరంత 


నాడు మొదలుగ నాళ్లు నాడులు 
కొలువు దీర్చును కువలయేశుడు 
నేల నిల్చిన నిర్జ రేశుని 
ఓలగంబును బోలు దానిని 


నాడు మొదలుగ నాల్లు నాడులు 


నగరి యందున నాట్యనాటక 
సారకవితా క్షతవిద్యా 
చతురిమంబే సల్చు రాజ్యము 


66 


తిరుమల కృష్ణ దేశికా చార్యులు 


నాడు మొదలుగ నాల్గు నాడులు 
దేవదాసీ దివ్యగీతా 
లాపసంయుత లాస్యరీతులె 


దేవళమ్ముల దేజరిలును 
ట్రా 


అవనిలోపల పుణ్య మార్చించుకొన్నట్టి 
అనఘులెవ్వరొ కందు రట్టి విభవంబు దివాన 
కాని యానాగరుల ఘన భాగ్య మెట్టిదో 
తాముగా బోషింతు తద్వైభవం బవసి లోన 


ఒక్‌ మహీందము నుండి ఉత్స ఫష్టమె మరుత్‌ 
స్పర్శకుం దూగాడు _ష్మసవణ విధమౌచు 
ఒక్‌ మహీజముచుట్టు నూర్మికోవపమమౌచు 
వలమానమగు చైైతవల్లరీ విధమౌచు 

ఒక మదవతీ నూపురోదితస్వనభీత 

మై గాలిలో దేలు హరిణమ్ము విధమౌచు 

ఒక కాంత కరతాళ సుకుమార లయకలరి 
నటియించు మదబర్హిణగణమ్ము విధమౌచు 


ఆంగవిష్నేప నానారసానుకూల 
రమ్యముదాభినయభావ రమ్యమైన 

గతుల న్నర్రించు నొక్కాక్క_ గడిత యప్పుడు 
నాట్య బహుమాన సముపార్ణ నాభిలాష 


మేతి] హనుమప్ప నాయకుడు 67 

కలకదేజిన శరత్కాలమ్ము తటినివై 

ఎలగాలికిన్‌ లేచు లలితోర్మికల వోలె 

కలికి పున్నమిరేల గలువకన్నెలమోము 

లలనల్ల ముద్దాడు తెలివెన్నెలల వోలె 

తొలిరేయి (పియురాలి తలవెండడుకల డాగి 

చిలిపినవ్వుల జిల్కు తెలిమల్లియల వోలె 

కలికి మోవులతావి గలిసి యిమ్మడియైన 

మలయాగ సంజనిత మధురానిలము వోలె 


మధుర మై, మృదులమై, మహిత (బబహ్మానంద 
సంధాయకంబై , అసమబాణ సమ్మోహ 
నాస్త్ర్రమై చూపజుల నవశులం గావించు 

ఆ న్రీల రసబంధురాభినయ పాండిమము 


ఉర్విన్వారుండగ నిక 

నూర్వశికై వజ్యయేల ? ఉండ నమృతపుం 
జర్వొక్కటి కడ, నేలా 

పర్విడుట దవిష్ట విషధి పాఠస్సునకై ? 


పూత (తిపు ఇడోర్ట్వపుఇ్యడ మండిత ఫాల 
ముల (బహ్మతేజమ్ము గలుగు వారు 
సువిశాల కర్ణాంత శోఛభాయమాన వై 
డూర్య కుండలవిభం దోగు వారు 


0. 


తిరుమల కృష్ణ దెశికా చార్యులు 


కంబునిభ కంధరాలంబమాన సిక 
రుుదాక్షమాలికా రుచుల వారు 

సువిశాల గాఢ వక్షోపలక్షిత పూత 
యజ్ఞోపవీతాభ నలరు వారు 
తదురఃపినద్ధ మృదు ధవళో త్తరీయ (ప 
భా దిగ్గ కకుభులై పరగు వారు 
పాణితల విన్య స్త బహుళాత్మకృత్మగంథ 
శతపత్తుంలై యింపుసలుపు వారు 


ఆంధగీర్వాణవాగ్దేవతానవరత 

మందిరీకృతా కలుషిత మంజువాక్కు 
లవనిదేవు లావేశ సోమవిభు సభకు 
మారుమూలల నుండి యింపార జేరి 


సరసావధాన, రసవ 
త్తరాశుకవితావిధముల. దర్కచ్చందో 
నిరుక్త సాహిత్య వ్యా 
కరణాలంకారళాస్త్ర ఘనవాదములన్‌ 


తనరెడు (పాగల్బ్య్మపహ 

రణముల బండితగోష్టీరణముల (బతివిద్వ 
ద్గణముల గెలుతురు; గెలుతురు 
ఘనదక్షిణలను దానన్‌ గద్వాలాసభలోన్‌ 


.హనుమవ్ప నాయకుడు 49. 


పసిడిలో రతనాలు పొసగించినటు పదం 
బుల నూతనార్థముల్‌ పౌొందుపజుచి 
గందవిొడికి స్విరులగందంబు గూర్చినటు 
వాక్యముల వైచితి బాదుకొల్పి 


నీరమ్ము, క్షీరమ్ము నేర్పురచు హంసలటు 
కావ్యగుణదోషముల (కమము లెజీగి 
వరవర్డినికి నవ్యతరభూసలను గూర్చి 
నటు లలంకారమ్ము లమరజేసి 


' విరులతో మాలకరి వివిధమౌ హోరముల 
విరచించుగతి సుధావిమలమధురోక్తులను 
విరచింతు రాశువుగ వరకావ్యముల వారు 
కురిపిం్యతు నవపద్యకుసుమమ్ములను వారు 


వారల వాక్సాతుర్యము 

వారల సాహిత్యళాస్త్ర వైదుష్యంబున్‌ 
వారల నద్యః స్పూర్తియు 

వారల కవితావిశేషవై దుదగ్భ్యంబున్‌ 


కని విస్మితులై వినుతిం 
వనివారును, బులకల దనువల్లికలం బూ 
ననివారును, కనరారెం 
దును తచ్చ్యైశిరవిద్వష్టుద్లోల యందున్‌ 


ళ్‌ 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు. 


అపు డాం దేశంపు టన్నిమూలల నుండి 
వీరభదుని బోలు వీరవరు లేతెంచి 
సప్తిచాలన కళా చాతుర్యముం జూపి 
(పభువు మన్నన లంది పరితుష్టు లయ్యెదరు 


అట్టి వారల యందు గెందజు 
సంగరకళా సవ్యసాచుల 
కవనినాయకు డాత్మసెన్యము 
నందు గొలువిడి యాదరించును 


అట్లు వచ్చిన వీరవర్యాఘ మందు 
(పా వయావనపద్యుమ్న రమ్యమూర్తి 
స్థేమనిర్జితమార్తాండ తీక్టమూర్తి 
ఆక్షితరృ్చణ మొనరించె నపుడొకండు 


ఉన్నతాంగమ్ము వై నూర్జితమ్మగు శిర 
మ్మున సితోష్టీషమ్ము మురువు సూప 
ముఖసుధాకర బింబమునకు జిహ్నములైన 
శ్మ్మశువుల సౌందర్య మతిశయింప 
దుర్గార రొపమస్టూలవక్షము వైన 
హరితకూర్ప్చాసంబు హరువు సూప 
దట్టించి బిగగట్టినట్టి దోవతి బల్టి 
పొరయట్టు లంగముం బొదవికొనగ 


హనుమప్ప నాయకడు గు 
అంఘ లందున బాపోసు లందగింవ 
కరము లందున గ ళ్ళింబు కదలియాడ 
అభ ఘోటక సంకాశమైన శ్వేత 
వీతిరూఢుడై యతడు సం పేక్యుడయ్యె 


పక్కి_తేజిని వీడి ఎక్కివచ్చెనా ఇ 


అక్కజమ్ముగ శ్వేతహయము ననగ 
నింగి వెళ్గుట మాని నేలకుం డిగివచ్చె 
నో హయారూఢుడై ద్యుమణి యనగ 
తొలిభవంబున నశ్వములపయిం గల్నపీతి 
దిరిగి పుట్టిన సహదేవు డనగ 
అల్ప్బాయువగుటచే నాదిజన్మము నందు 
మజల బుట్టిన యభిమన్యు డనగ 


(పన్ననే జూలు నలనల్హ బాణి నిమిరి 
గళము దట్టుచు జ్మితంపుగతుల దేల్చి 
క ళ్ళిముం దిప్పి లక్ష్యంబు కడకు జేర్చి 
స్వారి గావించె నవలీల సప్తి నతడు 


తనసన్నలన్మెలగు ధవళాశ్వరాజమున్‌ 
వెనుకకుం [బక్కుకు న్వెసముందుకుం (దోలి 
కందుకము నొకదాని గగనమందగ వైచి 
అందముగ నద్దాని నజచేత మీటుచున్‌ 


792 


తిరుమఠఅ కృష్ణ దేశికాచార్యులు 


కందుకము నొకదాని ముందునకు బడవై చి 
అందుకొనదాని హయ మతిరయమ్మున (దోలి 
(పక్కకున్‌ ముందుకుం బాణీచే గొట్టుచుచున్‌ 
అక్క_జమ్ముగ వలయమ్ము లేర్పరచుచున్‌ 


అలవోక జరియించె నయ్యాశ్వికుండు 


భళిభళీ యని (పజలు బహుుపస్తుతింప 


ఆవైన నశ్వంబు నత్యంత జవనాపప్తి 
జకవాతము లీల జంకమింపగజే సె; 
తద్గళస్థితమణిస్థగిత భూషణపాళి 

కొజవి (దిప్పినరీతి గొమరార మెజయంగ 


అంతియేకాక నాయౌపవాహ్యంబు 
వల్గితప్తుతముఖ్యవల్లుగతులార 

౧ రా ౧ 
వల్గనం బొనరించె వల్గానుష క్ర 
వల్గ్లుక రచాలన (పావీణ్యయు క్రి 


అనిలజవనా ప్తి బర్వు నాయర్వరాజ 
చంచల ఖురాంచ లోత్ధిత సాంయదధూళి 
(పాంత్య కృష్ణ వేణీ స్తనపద్మకోర 
కమ్ములం బొల్బ్చె గంధపంకమ్ము లీల 


హనుమప్ప నాయకుడు "ల 


ఆవీరచందమ (పావీణ్య చందికా 

సాందమగు నవ్వేళ జనవారి యుప్పొంగె 
థ్‌ 

ఉద్వేలతర సమ్మదోర్మికా సంస క్రి 

జయజయారవ రణజ్జ్ఞగత్మీతయం బగుచు 


కందుము కౌశలమందిరులన్‌ ము 
న్నెందజినో యాశ్వికకుల హిమమందిరులన్‌ 
కందుమె వారల యందీ చంద మ 
మందాద్భుతమగు నై పుణి మందున కైనన్‌ 


అని సామాజికు లెల్లన్‌ 
ఘనవిస్మయ మగ్నాంతఃకర ణాంబుజులై 
కొనియాడిరి యాతని వి 
న్ననువుం గరతాళానూనధ్వను లెసగన్‌ 


అపుడాతని గని సోమధ 
రాపతి వచించె నీగతి 


లోకాతీతంబై తగు నీకౌశలవృత్తిన్‌ 

మాకుం జేకూర్చితి వస్తోకంబగు తృ ప్తిన్‌ 
రాకాచందమునిం గని నాకంబంటిన దు 
గ్ధాకూపారంబయి మాయాకూతం౦ బలరెన్‌ 


74 


తిరుమల కృష్ణ దేశికా చార్యులు - 


పాలుగాజెడు నీదు ఫాలచందదుని జూడ 
(పాయ మిజువదియేని బాటిల్ల దనిపించు 
ఈలోన జేకూరె నేరీతి నీకింత 
చతురతాలాఘవపతిభా విశేషమ్ము ? 


నిను బోలిన ఘనవికమ 

వనజాప్తుల కతమునగద పాయును మనయాంధా 
వని బర్విన యైస్తామిక 

జనాధికారాంధకారచయ మామూలముగన్‌ 


ఓవీరాన్వయరత్నమ 
నీవ్మికమతరణి కిపుడు నీరాజన మీ 
గా వలతురు క్షత్త) కళా 

కోవిదు లస్మత్పరీక్షకో త్తము లెలమిన్‌ 


వారల సం్యశవ కారణమున నో 
వీర్మాగణి : కొనుమవిరతవిజయ శ్రీదము; 
స్పారవిభాశంపానిభమగు సీ 
వీరకృపాణము మా యువహారముగాగన్‌ 


సురుచిరమగు నీకర పం 
కరుహం౦ంబునకుం బరగుత కళ్యాణకరా 
భరణంబై యీఖడ్గము 

నరకేనరి కరమున కల నందకమట్నులన్‌ 


క] హనుమప్ప నాయకుడు 75 


వెండియు నో రణవిద్యాఖండల 

ఉండుము మాకొలువున నూర్జితముగ నింకన్‌ 
మండనమగుచున్‌ మా బలములకున్‌ 
భండన భూముల జెండాడుము శ్మాతవులన్‌” 


అనిపల్కి సోమవసుధామరేం[దుండు 
నవరత్నఖచితమౌ పవివంటి ఖడ్గమ్ము 
నర్చించె నతని కత్యాదరముతోడ 
చదలంటె నప్పుడే జనతా (పహర్షమ్ము 


అట్లు కితినాథద త్తశాతాసి బూని 
చంచలాన్విత మైన వర్హాభమట్లు 
శన యి రా 
తేజరిల్రైడు నతనికిం దృషప్తి నిడెను 
వీరహారతి నంత సాధ్వీగణంబు 


అతని వైభవ మద్భుతంబై 
దృజ్మనంబుల దృష్తి నినుచగ 
వందిమాగధ బృందమంతట 
బలికె నిట్టుల లలితభాషల 


“స్ఫారశార్యావధీరిత హరి 

మండలా ః హనుమప్పనాయా : 
జయము గల్లుత : జయము గల్గుత : 
(కమబొచ్చెంగన్నపల్టీ 

మండనా ।; హనుమప్పనాయా : 
జయము గల్గుత £ జయము, గల్గుత క 


76. 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు.. 


అనువారి పల్కుులే యాతండు 
హనుమప్పయన్‌ చెప్ప వేజుగా 
వ్యంజింప బసియేమి నాకు ? 
వ్యంజనకు దావేది వాచ్యమే 


(పచురమై రాజ్య మేలెడు చొట |: 


న క 


గద్వాలనాథకృత ఘనగౌరవంబు 

(పావృడంబుద ద తవరంబు వోలె 
నా యె 

నిండింప నిజమనో నీరజాకరము 

నుద్వేల సమ సము ద రసోల్బణత చేత 


నలసోమ భూపాలు బలములందున జేరి 
"సేవించు భాగ్యంబు సిద్ధించె నెపుడపుడె 
తనజీీలితాశయంబను ద్వీపముంజేర 

దిక్సూచి యొకటి చేతికి జిక్కినటు దోచ 


ఆంధావనీరమాత్యంత సౌభాగ్య 
సంతతారక్షణాస క్తమై యున్న 
నిజజీవితాశయము నెజవేజు నింక 

నని తృప్తిపడె నెంతొ హనుమవ్ప యంత 


-హనుమప్ప నాయకుడు (్‌ 


రాజేర్యద సన్మానరాజితుండై న 
పుత్తుగని అభిమోదపుష్పాభివిలసి 
తోత్క్బృష్ట హృద్వల్లికోత్కర్ల కలితు 
లెరి యాతనిపితరు లవ్వేశయందు 


అత్తా అలానా ఒం 


అతడాంధ భూపాల కానీకమున జేరి 
గడువలే దొకకొన్ని ఘ్మసంబు లట్టయ్యు 
గావించె తనకీ ర్తి కాంతిపుంజము చేత 


గద్వాల క్ష్మ్మికిం గ్యమనీరాజనము 


అనుదినావర్థమానమౌ యతనికీ ర్తి 
కాంతి నిండారు జగమందు సంతత క్ష 
యామయ్య్మగస్తుడై యపుడప్టు మ్మాత 
మే మెజయు నెలతో బనేమి యనిపించు 


గద్వాలస్నామాజ్య కంధిజాసొౌవర్ష 
కరకంకణోదిత క్వణనోపమం బౌచు 
ఖణఖణ ధ్వనులెనగ ఖరగ్గయుద్దాభ్యాస 
గి 0౧ 
మునదేలు నాతండు రణకోవిదుల గూడి 


78 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు. 


ఆ లీఢపాదుడై యాతండు వింటినా 
కర్ణాంతముగలాగి గాఢజవసత్వకలి 
తమ్ములౌ యమ్ములం దద్దయుం గుజీపించు 
ధనురాహవాభ్యానమున దేలు తజులందు 


మున్నుగా నొకలక్ష్యముపలక్షణము సేసి 
వెనుదిరిగె యద్దాని ననువెజీగి ఖేదించి, 
ముకురాన సీక్షించి యొకలక్ష్యపుంబింబ 
మకలంక కౌశలత నద్దాని భేదించి, 
కనరాక గూఢమై నినదించు లక్ష్యమ్ము 
నినదానుసారియై యనువొప్ప భేదించి, 
వాతమ్ము గతి నెజిగి (పచలించు లక్ష్యమ్ము 
స్థితి నెజిగి, యద్దాని జతురతం భేదించి 


బహుభంగులం ధనుష్పాండిత్యముం జూపు 
హనుమప్ప నిజముగా నర్జునుడె యనిపించు 


మందురాతతి యాజమాన్యంబునం గొన్నాళ్ళు 
హిస్తికాలయ నిర్వహణమందునం గొన్నాళ్ళు 
రాజహయముఖ్య సంరక్షమునం గొన్నాళ్ళు 
రాజగజముఖ్య పరిరక్షణమునం గొన్నాళ్ళు 


వెచ్చించి హనుమప్ప వివిధరంగమ్ములం 
దెనలేని యనుభవంబును గడనయొనరించె 


హనుమవ్ప నాయకడు 79 


వారిపూర్ణంబు యుక్షాతపాన్వితంబు 
సారమేదురంబైన "కేదారమందు 
శశ్వద భివృద్ధి నాందు రాజనము వోలె 
బహుముఖాన్విత వె దగ్యపాటవంబు 
జా థి 
లనెడు గంటుల నేపారి యతిశయించె 
ఆతని వ్మికమాంకూరంబు (పతిదినంబు 
సోమభూపాల కాస్టానసీమ యందు 


మలిన మ త్తికాభవమైన మణిలలామ 
మమల భర్మానుష క్తిచే నతుల మాన్య 
మైన పగిది సోమన్ఫప సేవానుష క్తి 

కలన హనుమప్ప యతిమాన్య కలితుడయ్యె 


చతుర్థాశ్వాసము 


ఓక కుత్చితుని దుర్మనోంతర స్థితమైన 
స్పార్మకుధానల (పతిబింబమో నాగ 
కననయ్యె నవ్వేశ గాఢకాషాయ (ప 
భా భాసురంబైన పశ్చిమాశాముఖము 


కక్‌ స్ట దుళ్ళీలు వ్యూహంపు టురుల యందు 
జిక్కికొని నట్టి సచ్బీలు చక్కి దోప 
సాంద భూరుహచ్చదసంధి సరణు లందు 
అక్షిగోచరు డయ్యె లోకాప్తుడపుడు 


హేతు వింతలేకయె పరభూతలేంద 
మండలము ల్మ్నాకమించగ మత్సరించు 
నృపతి యూహల చాలుల నిథభము లగుచు 
సీడలంతట నిడుదలై నేల బొల్బి 


ఒక ధూర్తవర్తను మనోవిహాయసమందు 
ఉచ్చృుంఖలములె న న్యూనభావన లటు 
మూ రా 
దిరుగాడె గగనాన గరటాళి యవ్వేళ 
కఠిన కాకారుతుల గలగించుచుం దెసల 


హనుమప్ప నాయకుడు రే 


భువనైక హితుడౌచు, పూర్ణ తేజుండౌచు 
వెలుగొందు నినుడింక విధివై పరీత్యాన 
క్షతినందు ననిదెల్పు కార్తాంతికుల బోలి 
నింగిలో దిరుగాడె నీడోదృవకులమ్ము 


అంతలో వీచె మలయాగమ శ్రీఖండ 
తరుకాండ పరివేష్టదాభీల కుండలీ 

సాంద కాకోల నిశ్వాసాగ్ని పాణింధ 
మంబౌ అవాచీన మారుత (పకరమ్ము 


అట్టి వేళ సౌధకుట్టిమాంతరాన 

ఆ ప్తసచివు డొకరు డ౦ండనుండి కొల్వ 
అధిక రోషభీషణారుణాన్య నేత 

యుగళు డగుచు జింతనుండె సయ్యదుండు 


ఎజఅతామరల గేరు నీక్ష్షణంబుల నుండి 
విస్ఫులింగంబులే వెలికి రాల 
[కొర్యాగ్ని త ప్త్రమౌ కాయయసష్టిక యందు 
ఘర్మాంబువూరం౦బు కాల్వగట్ల 

లట 
నిటల వీధీనటత్కుటిల (భుకుటివల్లి 

భా 

కలు కాలఫణులట్లు గదలియాడ 
గాఢదంత్నాగ సంఘట్టనోదిత మైన 
పటపటాధ్వనులు ది"క్తటుల నిండ 


రిల 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు 


మొదట సోమభూపాలుతో నొదవియున్న 
ఆహవమ్మున సంపా ప్త్రమైన యట్టి 

ఘన పరీభావ పావకగస్తమైన 
హృచ్చరీరుడై సయ్యదు మ్రచ్భవిభుడు 


హుక్కా (తాగుచు; బొగచే 
నక్కజముగ నుంగరముల నమరించుచు, గై 
'వెక్కగ మదిరం (గోలుచు; 
ముక్కున్విజచుచు నమాత్యముఖ్యుని గనుచున్‌ 


అనియెను, “భాయీ ః తెనుగుం 
జనపతి బూదిం గలుపక 
క్షణమ్మాతంబును నాకుం 
గునుకొదవదు ; కానీ యది 
యొనగూడెడి యనువొకటియు 
మనసున కందకయుం డెన్‌” 


నిన్నమొన్నటి దాక నెజటుగ మాతడెవండొ 
కాని వాడే నేడు కంటిలో నలుసయ్యె 
కొదమ సింగము నేడు కోతికే లోనయ్యె 
కలవారిలో నాకు తలవంపులే యయ్యె 


అరెరే । అవ్వల్‌ దర్జా 

సరదారుడనయి, దురమున శ్వతుంతపునై 
పరగిన నన్నే గవ్వకు 

గొజగానీడయ్యె వాని (కొవ్వెంతటిదో 2 


1ళ] హనుమప్ప నాయకుడు లికి 


నన్నేమిటి + నా యనుగుల నపూర్వుబల సం 
పన్నుల నిదరుం బసరుం | బాణమ్ముల క్రై 
వెన్నిడి పాజంగొట్టెను ; ఉన్నదె మనుగడ 
ఉన్నతుడై వాడుండగ నుర్విన్మనకున్‌ 


దురమున బలవ ర్తనచే 

బరివర్జ్యుడుగాక యున్న బలవదిపుకున్‌ 
పజుపున జేరిన దర్వీ 

కరమునకున్‌ భేదమింత గలదా చెపుమా ? 


కావున వానిన్నాశము 
గావింపగ నిచ్చలు మది గౌతుకమెంతున్‌ 
భావింపగ నది కూడెడు 


శేవిధి నూత్నాలఘు బల హేతులు లేకన్‌ ? 


ఒనగూడునె బలమూరక ? 

మునుపటి జంగున ఖజాన మొహరీ లేకన్‌ 
మునుకొని ఖర్చుంబేసితి 

నెనినాళ్లకొ యంత వైస యేర్చడు నింకన్‌ ? 


కాని డబ్బులేదటంచు గాలయాపనంబు సేయ 
గచ్చులోని కంకరట్టు గట్టిపడును వాడు మిగుల 

కాన వాని జుట్టునిపుడె కరము నందు బట్ట వలెను 
మూడు జగము లందు వాని ముష్టియెత్త బంపవలను” 


లిరుమల కృష్ణ దేశికాచార్యు9 ం 


ఆనవుడు సచివుం డిట్టను 

“జనవర : మీకిట్టు బహు విచారంబేలా ;? 
మనమెజుగమె ఆ సోముని 

ఘనతరమగు మేకపోతు గాంభీర్యంబున్‌ ? 


మున్నాదవిన విజయముచే 

నన్నెదురించెడు నరుడిక “నహినహి”యని తా 
నున్నాడట : కన్నుల గన 

కున్నాడట మిథ్యాధై ర్యోన్నతి కలనన్‌ 


(పథనా ర్లంబౌ శస్తాభ్యాసము పొంతం బోవక 
కాంతాసంగము లందు గవిజనసంఘము లందున్‌ 
పాషాణార్చ్భల యందుం బండితచర్చల యందున్‌ 
పుచ్చుచునున్నాడని వినవచ్చెనుగాదా కాలము: 


తొలిపారుష మెంచుచు మీసల మెలివెట్టిన 
దలకుటకై మనమంత యథాజాతులమా ? 
అల కోతుల కిచకిచలకు దలకున దంతా 


వళ కుంభస్థల ఠకకపిపొసితవమూో హరి ? 


కావున చింతన్వీడుము 

భూవర : దుర్దాంత నూత్న భుజదర్ప మహా 
పావక శిఖలన్‌ సోమ 

ష్మావిభు విభవంబు బూదినలుపుము [దుటిలోన్‌ 


-హను మవ్ప నాయకుడు “రీల్‌ 


పరులగు సరదారులకుం 

బరమార్ధ్థంబౌగద : క్షణమ్మాతంబున నూ 

ర్వురు తెలుగుల శీర్మమ్ముల 

దబజుగుట; ఈ స్మృత్కియకిక దగులుము కడకన్‌ 


అత్యంత పావనంబగు సీమహోద్యమము 
దుదిదాక నెజవేర్చు దోడుగా వచ్చెదరు 
మనమ్మితు లెందజో మర్యాదతో నడిగి 
నంతమ్మాతాన చతురంగములతో గూడి 


దృక్సంజ్ఞ మ్మాతమున ద్విట్స్ఫంఘముల ధైర్య 
ముండుల్బు నల నిజాముర్వరావిభుడు 
శతమత్త గజములన్‌ క్షణములో బరిమార్చ 
గల లావుగలవాడు కర్నూలు విభుడు 
ఆలమ్ములో వైరిజాలమ్ములనుమక్షి 
కాభమ్ముగా జదుపు నాదోనివిభుడు 

పరనాథ యూథముల శిరములే బంతులుగ 
నెత్తియాడెడువాడు గు త్రిపురవిభుడు 
రాచవారలలోన రమణ క౩క్కినవాడు 
(పస్ఫీతశౌర్యుండు రాయచూర్విభుడు 
కదనరంగమ్ములం దెదు రెజబుంగ నివాడు 
పంచాన్యతేజుండు 1పాగటూర్విభుడు 


86 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు. 


వీరలాప్తులు ; మనకెల్ల వేళశలందు 
తోడురాగల వారింక ద్మొటుసడక 
వారివేడుము ; కయ్యంవువహ్ని కింధ 
'నమ్ము గావింపు మాసోమన్నాదివిభుని 


గండు మీజెడు మీ యఖండ_సైెన్యము గాంచి 
గండుపిల్లిని గాంచి కలుగులోపల దూజు 
చుండెలుక చందాన సోమభూపాలుండు 
కండకావర ముడిగి కాళ్ళవైబడిపోవు 1” 


అను సచివునుద్భోధ అమృతోపమంబౌచు 
(శుతిపర్వ మొనరింప, (పతినవాఖీల శ్రా 
ర్యాంకురము లాక్షణమె ఆత్మలో నిండార 
ఆరూఢధై ర్యుడై యనె సయ్యదుం డిట్టు 


నీవలన: దీజెనయ్య నెవ్వగ నాకున్‌ 


వాచాతీతము నీ మనీష ; వంద్యంబు స జ్ఞానమున్‌ 
నీచే నాయెద నింతదాక నిదాణమైయున్న శౌ 
ర్యాచారంబు (వబోధమొందిె, ఆస్కంధనోత్సాహపున్‌ 
వైచ్చితిం దగు నాదుమేన బాటిల్లె రోమాంచముల్‌ 


హనుమప్ప నాయకుడు రి? 


కోశాగారము గుల్లవాజినను, 'ఘోరాపదల్లూడినన్‌ 

రాశీభూతములౌచు యోద్ధల పురంబుల్దరం గూలినిన్‌ 
దేశంబెల్లను ర క్తవాహినుల దేలించి యుద్దంబునన్‌ 
నాశంబేనానరింతు సోమనను నవ్యోరుదర్పంబునన్‌ 


కాలవ్యాళము కరణిన్నాకర 
వాలము సోమనవాహిలి నంపును 
కాలుని వీటికి ; గబ్బిలములె యిక 
పాలించును గద్వాలావీటిని 


దారుణమగు నీమారణ హోమంబున్‌ 
పారము ముట్టంపగ హుతవాహునికిం 
గాడుపు వోలెం దోడుగ రమ్మనుచున్‌ 
వేడెద నిజాము పృ్వధీవరు నింకన్‌ 


సకలమండలనాథ మకుటకాంతుల తోడ 
నెవ్వాని ఆస్టాన మింపుమీరు 

శతలక్ష హర్యక్ష సములైన భటులతో 
నెవ్వాని పరివార మేపుమీరు 

ఆఅవిధదేయ సామంత పవియౌచు నెవ్వాడు 
క్షణములో రాజ్యమ్ము జక్కజేయు 


రర 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు 


అతడు హైదరాబాదు రాజ్యాధిపుండు 
వనాసస్టహీవంశ వార్జి విధుడు 

అఖభిలశ్నాతవ వదన ముదావతార 

చండశాసనుండు నిజాముచకవర్తి 


పెట్టని కోటగ నిజాము పృథ్వీపండే నా 
పట్టున గలడను వార్తయె పవియై తనచెవికిం 
బట్టిన క్షణమందే గద్వాలేశుడు గుండెల్‌ 

ఫట్టున బగులం జచ్చును :; భండన మింకేలా ? 


అని రోషాటోష్మపకట (భుకుటీ నాట్యాంచిత ఫాలుండె 
ఘనరక్ర్షాతప శోభిత లోచనజిత రక్తాంభోజాతుండై 

వినివర్తిత సంఘూర్షిత వదనుండై తోడనె శిబికావహులం 
బనిచెన్‌ వేకువ బల్లకి దేగన్‌ హైదాబాదునకుం జనగన్‌ 


ఉన్మనుండై యున్న ఉ ప్పేడుభూజాని 
మనమందు నెలకొన్న మాలిన్యముంబోలె 
వ్యాపించె కజ్జలం బారబోసినయట్టు 
పూర్ణమై తమమంత భూనభమ్ముల యందు 


మాటిమాటికి వాని మనమందు మెజయు 
ఆంధావనినాథ హరణేచ్చ వోలె 
నడిమింట జెలువారు నక్ష్మతరాశి 
మిన్కుమిన్కు (గొత్త మెజుగులం జిల్కె 


అల్లా ఆజాద్‌ “చా 


హనుమప్ప నాయకుడు రల 


వ[కోహావశుడై నిజాము 

చ కేశుం జూడగబోయెన్‌ 
నయ్యదుడని చారులవలనం 
జయ్యన దెలి'ససెన్‌ సోమనకున్‌ 


అతుల ప్రైక్యాక్సతలైి మతినా 
వార్తార్థ నిరూపణ మొనరించి, ఆ 
ప్తామాత్యుల, సేనాధీశుల, రా 
బనిచి నిగూఢ సభాస్థలమునకున్‌ 


మెల మెల్ల గొనగోట మీసాల మెలివెట్టుచున్‌ 
కళవళము కజవైన గంభీర కంఠమ్మునన్‌ 
నలసోమన్నాదీశు డలఘు ధైర్యాదీశుడై 

పలికె నిట్టుల సచివవాహినీశుల గాంచుచున్‌ 


తీరని పగబూనిన కా 

లతోరగముంబత నవిరళ యుద్ధో త్సుకతా 
దారదవశుడై సయ్యదు 

కోరగ నేగెను నిజాము కులపతితోడున్‌ 


అని తెలియంగవచ్చెంగద : 

వినతానూనోపమ ఘన వ్యికములారా : 
కనుగొనవలె నాతని కా 

టునకుం దగు విజుగుడు నిపుడూర్జిత ఫణితిన్‌ 


ర 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు 


తత సైన్యావష్టంభము కతనన్‌ రిపులకు నం 
తత సింహస్వప్నంబై తగు నైజాము ధరా 
పతి యిత్తజి దోడగుటం (బథనంబున నాతం 
డతి దుర్దేయుండగు ; నాకతమున మనమింకన్‌ 


ఇప్పటి ఉక్కు పిడుగుల చొప్పు నడరు 
మనదు భటయూధముల నవ్యమహితశిక్ష 
ణావసరమున నొనరింప గావలయు న 


ధర్షణీయ స్వరూత్కరాదర్శములుగ 


అనువగు శస్తాంస్త్రంబుల, 
నాహార పదార్థంబుల, 
ఘన ఘోటక దంతావళ 
గణముల, ఘోర శతఘ్నీ 
దళముల, పశుమానుష వై 
ద్యపపరుల దగి యుద్వే 
లఅబగు పర్య్వోదధి బో 
లంగల్గిన వీరానీ 

కము నడిపింపన్వలె ; నది 
కట్టన్వలె మ్రైేచ్చాతి 
(కమణం బామూలముగన్‌ 


మాతృభూర క్షణంబున మందుడైన 
యట్టివాడె పో ఛారమీ యవని కరయ ; 
కావు మృగములు; కావు నగములు; కావు 
సింధుపవులు; కాపు భారము సింధురములు 


16] హనుమప్ప నాయకుడు వే 
స్వల్పసొఖ్యంబు లాశించి జన్మధ్యాతి 
బరుల కర్పించి లభియించె పాయసాన్న 
మనుచు దనివాొందు తనయుల గనుటకంటె 
తెనుగుతల్లికి గొ|డాలితనమె మేలు 


ఈ కదనంబున విజయ 

శ్రీ కరపీడనమున నలరితిమా : గద్వా 
లా కమలకు నైదువతన 
మాకల్పాంతంబొదవును; అదె విఘటింపన్‌ 


కాదొక గద్వాలయె; తుర్క్లల యాక్రాంతిన్‌ 

బూదియగున్‌ సర్వాం్యధము; పూర్జార్యధాభ్యుద 
యోధధి యింకున్‌ ధర్మచ్యుత రద్దుష్ప్రభు 

తా దుర్ధాంత నిదా ఘోత్త ప్రం బగుచున్‌. 


కావున వీర్మగామణులారా | 

కట్టుడు నడుముం గదనంబునకున్‌ 
చేవట్టుడు జయసింధుజ కరమున్‌ 
నిలువంబెట్టుడు తెలుగుల యశమున్‌ 


అను సోమక్షితిపతి ముఖ 

జనితాద్భుత వాక్యార్థంబుల్‌ 
మనముల పౌరుషమదిర 

న్నినుచగ, సచివచమూనాథుల్‌ 


ర్ట 


లీరుమల కృష్ణ దేశికాచార్యులు. 


నినిచిరి రోదోంతరముల 

“నిక్కము 1 సోమధరాధిప।; మా 
జననం బాంధీ సేవకె, 

జన్యంబున రక్రాంబులతో 
దానం బొనరించెద మం 

తకునకు మ్రేచ్చానీకిని మూ 
ర్థానీకంబుల సనింకన్‌” 

అను ము క్తగశళశధ్వానములన్‌ 


పదిలంపు గెరటాలు కదలియాడగ గొంత 
సదమల స్వాంతముల చాయలో యనమీరు 
కొదమ రాయంచలకు గూర్మిసదనంబౌచు 
పాదలాడె నవ్వేశ భువి దుంగభ దమ్మ 


ఎందుకో అగుపించె నీనాడు తుంగమ్మ 

అతిలోక నైర్మల్యవతి యౌచు బజితముగ : 
ఒక మహాత్ముని భవ్య సుకుమార భావనల 
దలపించు స్వాదుజల లలితోర్మికల తోడ! 


కాని పాజదొ మున్ను నానారణస్యన్న 
వీరోష్ట ర క్తరురధారలం బెంపారి 
మజచెనో, లేకున్న వెజచునో తెలుపంగ 
ఆ ఘోర యుద్దేతిహాసమ్ము లన్నేడు 7 


హనుమప్ప నాయకుడు క్రితి 


ఆ తుంగభఖదావగా తటంబున గల్లు 
నిడుదూరు [గామాన నేలయీనిన యట్లు 
కననయ్యె గజవాజి ఘనప త్తిగణ యుతము 
మేచ్చ.సెన్యం బతిరణేచ్చా సమాహితము 


దండధరునైన దోర్ట్దండ తేజస్పూర్ర్తి 
దండింపగల వీరమండలుల గూడి 
కులశై లములనైన కుంభా్యాగఘట్టనం 
బున గూల్చ్బగల ఘనాఘనములం గూడి 
చకవాతమునైన స్యదచం[కమణదీ ప్తి 
వమ్ముసేయగజాలు వార్వముల గూడి 
చట్టుబండలనైన క్షణములో పొడిగొట్ట 
గల శతఘ్నీయంత దళములం గూడి 


తుర్క సేనలు నిల్చె దుంగభదాపగా 
దక్షిణతటంబం౦ందు; దద్విికమాగ్ని సం 
గత ధూమపటలంబు గతి నొప్పె (ప్రాంతీయ 
శతప త్త నిర్యాత షట్పద వాతమ్ము 


ఉక్కుపిడుగుల బోలు పెక్కు పోటరులతో 
హైదరాబాదు నగరాధిపుండు 

వార్దులింకగ జేయ్య పౌరుషాగ్నిం (గాలు 
మగలతో గర్నూలు,.మహిభుజుండు 
యమకింకర్లుల బోలు నతిఖీదభటయూథ. 
కలితుడై గు త్తిదుర్గాధిపుండు 


ర్రిడ్తీ 


తిరుమల కృష్ణ దేశికాచారు గలు. 


చండభండనకళా పాండిత్యమున దేలు 
దండుతో నాదోని ధ్యాతిపుండు 
ఉద్వేలమగు నాహవోత్సాహమున గొవ్వు 
ధ్వజబినితో బశారి వలభుండు 

ఫి (ధా 
తొలి పరీభావముం దొలగించుకొనగోరి 
పరితోడ రాయచూర్చురవిభుండు 


ఈతూరి జయలక్ష్మి చేతికిం జిక్కునని 
'పెనుబారుతో నిదరు జనవిభుండు 


తోడుగావచ్చి విడిసి రుప్పేడుపతికి 
తుంగభదకు దక్షిణోత్సంగమందు 
(గాలు నిడుదూరు (గామాంతికమ్ము నందు 
ఏధమాన జిగీషా త్త హృదయు లగుచు 


తాళ్నదుసంకాశ తతదీర్హ గాతుండు 
దుర్గారరోపమ స్థూలవక్షుండు 
వ్యాయామవర్ధిత వరమాంసలాంనుండు 
ఆజానులంబమానాంచితభుజుండు 


హనుమప్ప నాయకుడు రిప్‌ 


షట్పదశ్యామల స్మ్మశురుచిరాస్యుండు 
సంస్నిగ దృఢ పీన జంఘాద్వయుండు 
అవిదార్య వర్మావృతాఖిలశరీరుండు 
వర శిరస్తాణ గోపాయిత శిరుండు 


పాణికీలిత శాతాసి పన్నగుండు 

ఊర్పితార్హునాశ్వాధిరోహుండు నగుచు 
జు జి 

ఆజ్ఞలొసగుచు నాత్మ సైన్యాధిపులకు 

కాననయ్యెను సోమన్న "సేనముదట 


థె 


తెన్లు సెన్యంబు నందు గననయ్యె 
నుమప్పనాయకుం డతులతేజుండు 
దివేల తారకల (బతిభాసియైన 

ర్లిమాచం్యదముని పొల్పు నింపారి 


ర్‌ ల 


య్‌ 


మసకచీకటిలోనె అసమాన తేజుండు 
నలసోమనాథుండు బలసంయుతుండౌాచు 
తుంగభ్యదం దాటి, తొలిపొద్దు వెలుగులో 
(పశయ ర్నుదునిలీల బడె వైరిబలమువై 


మెజఅపుల జడివలె నాక 
స్మికముగ వైబడిన విప 
కానీకాక్షీణ (దవి 
ణాగ్నింబడి (మందిరి.యెం 
దజొ మ్రేచ్చానీకిని సర 
దారులు శలభములటులన్‌ 


గ్ర 


తిరుమల కృష్ణ దేశికా చార్యులు 


ఎక్కడ జూచిన దానై 

ఉక్కుడగించుచు విరోధియోధాగణులన్‌ 
(గ్రక్కున రిపుబలముల న 

ల్టిక్కుుల నుండియు నెదిర్చి తేకువ బోరన్‌ 


తన బలముల గొనకొల్పుచు 
ఘనజవనాంచితము స్వీయ గంధర్వవరం 
బును నవగతులం దేల్చుచు 
నని విహరించెను తెనుగుధరాధిపుడంతన్‌ 


పౌరుషంబును, దేశభ క్రియు నపార 
ధర్మనిరతియు, బట్టుదలయు, నూత్నాయు 
ధంబులై పరగ, ద్విషదంగయపష్టికల 
సమిధలుగ నొనరించి, సమరాంగణంపు 
స్థండిలమున నపూర్వ సంహనన మఖ్నన 


మారంభమున దేల నాం్యధావనీంద 
యోధవర్యాధ్వర్యు యూథమ్ము లంత 


దివిలోన దినరాజు తేజవిస్సూరి 
అత్యుుగమై తోచె నహమెక్కు కొలది 
భువిలోన గద్వాలభూప విికాంతి 
అత్య్మ్యుగమై తోచె నహమెక్కుకొలది. 


'హనుమప్ప నాయకుడు ర్ట 


దివిలోన దినరాజు తీళ్షాంశు జాలమ్ము 
లింకించె వాహినుల నేపారు నీరమ్ము 
భువిలోన గద్వాల భూపభట జాలమ్ము 
లింకించె పరయోధ మృథ సముత్సాహమ్ము 


అతిఘాతుక ద్విషపతతు లాష్టవమాన 
కాల్మ్యాభముల లీల గదలియాడ 
విస్పురత్‌ చండాసి విహ్వులాకారముల్‌ 
సంచలన్మీన సంచయము బోల 
రయచం[కమణదీ ప్తి రంజిల్లు హయ హేష 
లతిత్మీవ కలోలరుతుల బోల 
రా 

అతిసంక్షుభిత పదవితతు లత్యుగ రుం 

౧ ల 
రూలగ్న యానపాతాశి బోల 


అహమహమికా ప్తి గవియు యోధభిళి రోష 
విస్ఫురణ తీవబడబాగ్ని విధము దోప 
సారవాహినీసంగ మసాతి గాంచి 

పొంగు సందము బోలె యుద్దాంగణమ్ము 


ఖణఖణా యని సాంద నినదమ్ముతో దాకు 
నిస్రింఠముల నుండి నిపష్పుకలు రాల 
మాటిమాటికి బిటు మందుగుండ్లంె గక్కు_ 
వ! ఎ ఫఘహభ 
నురుశతఘ్నుల ధాటికుర్వి నెటెవాజ 


రి 


తిరుమల కృష్ణ దేశికా చార్యులు 


కండలీకృత ధీర్శ కోదండ కాండముల 
వారితంబుగ శరాసారంబు గురియ 


దొమ్మియుద్ధంబులం జిమ్మిరేగెడు సింహ 
రావమ్ముతో దెసలు (వయ్య లై పోవ 


అతిభయంకర వారణాంచిత భటాళి 
కరకీలితాసిరుగ్దాలంబు లగ్ని 
పర్వతోత్స ్రష్ష త్మీవార్చులం బోల 
దుర్దాంత కల్పాంత ధూన భువనంబు 
చందమై తోచె నా సమరాంగణంబు 


సంచలక్టుర చతుష్క సముత్ధితోత్కట 
కోదంబు సూర్యునకు గూడుగట్ట 
సంస్పందమాన నాసానిర్గతో చబ్భ్వాన 
క శేణి కడ సుళ గలుగజేయ 

రా 
క్వణమాన క్యమృ కవికాకర్షణోత్క-ర్ష 
సృక్వాంత "ఫీనంబు జిట్టచేయ 
చలదున్నమిత వాలచామరము భావిజయ 
సింధుజాతకు బట్టు సిడెము గాగ 


ఆహవానుకూలంబుగా న్మగగామి 
పార్శ్వగామి, తిరోగామి, వకగామి 
చ్మకగామియై చరియించె జన్యభూమి 
నాం్యధరాడశ్వ మతికాశలాఢ్య మగుచు 


17] హనుమవ్ప నాయకుడు రి 


ఆయు త్తమాశ్వంబు సధిరోహమొనరించి 

ఉచ్చైైశ్శవంబును వియచ్చరుల పతియట్లు 

దురాంత విక్రాంతి (దుంచె నాంధేశుండు 
౧ 

మ్రేచ్చశీర్షమ్ములన్‌ మేల్చంతిగములట్లు 

ల అట ౮ ఓ (వ 


తొల్లి శ్రీరామునకు దోడైన హనుమదాదుల వోలె 
అండయై పోరి రాంధావనీపతి కాహవము నందు 
అస్థలితళశార్యులై ఖ్‌ అరికంఠలుంఠన పవణులై 

హనుమప్పనాయకాద్యఖల 'సేనానాయకో త్తములు 


ఒక్కొక తెలుంగు వీరుడె 

దిక్కులు (వక్కలు పొనర్చు తీక్షాకందనతో 
నుక్కుం జేరిచి, పదుగుర 

నుక్కడగించుచు జరించె యుద్ధాంగణమందున్‌ 


ఇట్టాభీలంబగు నసి 

'పెటకు నోర్వక నితాంతవిహ్వులమతులై 
రా న. 

ఎట్లో (బతికిన బాగని 

చిట్టగ నాయత్తులై న స్వీయభటాళుల్‌ 


అల్దా £ అల్హా ః యని వెల్టార్చుచు నైజామువిభుండంతన్‌ 
భల్లూకపు బూన్ఫి తోడ వారల కాతర హృదయమ్ములలో 
పెల్ల్ణగు నూతనధృతి సంధిల్లం జేయగ జూచెం గానీ 

పాల్పయ్యెను తద్యత్నము; పొంగెను ద్రావితసాగరమింకన్‌ 


100 


సమల కృష్ణ దెశికాచార్యులు 


తి 


ధారుణి నని వనుజూపిన 

వారి నధఃపాతుకమగు (షృసవణంబు౯ 
వారిధిభంగమ్ముల నె 

వ్వారికి మజలింపగనగు బలవంతముగన్‌ 


జలజాప్తు డంతలో జరమ్మాది జేరె 
కలగి పాటెడు మ్రేచ్చబలములం బోలె 
గులకులం గూయుచుం బులుగుమొత్తాలు 
చలియింపగాసాగె సకలాశలందు 


పవలెల్ల బవరాన బగతుర౦ బరిమార్చి 

త త్తన్నూసుత శోణితార్ధా9ంగుడై సంధ్య 
నిలుజేరు సోమన్న యెజుపారు మూర్తియటు 
లరుణాభ నలరారె జరమార్క్శ_ బింబమ్ము 


జవ న బా 


పొనరిన యోటమికిం గా 

రణముల వెదకగ, భటనికరము హృదయములన్‌ 
ననిపించగ నవధృతి, ఖే 

పొనరెడు నని గెల్చెడు వెరవుల నెమకంగాన్‌ 


హనుమప్ప నాయకుడు 101 


త త్తరమున నానిశి దు 

కొత్తు జయేచ్చన్‌ నిజాము డొనరించెను యో 
ధోత్తములన్‌ సేనాపతి 

సత్తములం (గిక్కిజీసిన సభనొక దానిన్‌ 


ఆసభలో స్వీయపరాభూతికి గొాందజు 
వే సూచించిరి వివిధములౌ కారణముల్‌ 
౨సలవి మృషలని అన్యులు శశే మిషలన్‌ 


వెస నిర్ధారింప సమీక్షించిరి వరుసన్‌ 


(౮ 
ష్‌ 


ఖండించుచు నొండొరులన్‌ వా 
గృండనమున దేలు వీరవర్గము తోడన్‌ 
నిండిన యాసభ దినమందలి 
భండనరంగమ్మునకుం |బతియై తోచె౯ 


కనుగొన నందటణీ వాదముల 

న్వినవచ్చెను సోమధరావిభువీతియె యా 
తని వికాంతికి నాధారం 

బనియెడు నిర్ణయమె తుద కాశ్చర్యముగన్‌ 


ఆకులీనాశ్వ సంస్థితుడై న యాంధ 
విభునితో దాను బవలెల్ల వ్మిగహించి 
యుంట నై జాము వెంటనే యొప్పికొనియె 


వీతియే సకలానర్థ హేతు వనుచు 


102 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు 


ఆల చదరంగము నందల్పాశ్వము చేతన్‌ 
బలిమిన్‌ బంధనమందిన (పభువువిధంబున్‌ 
దఅపింపగ దనస్థితి నవదర్చోద్ధతుడై 
పలికెన్‌ నై జాముధరాపతి యీపగిదిన్‌ 


చోద్యముగాదా యిది ! అనవద్య పతాప వై శ్వానరు 
లుద్యద్ర్వైరివరూథిన్యుద్యానప్టోషకు లాహవ 
విద్యాపారగు లస్మద్వీరోత్తము లొక యల్పునిచే 
నాద్యంతంబోడుట!: యాయవమతి నెట్ల్టోర్తుము మదిలోన్‌? 


అల్లా పేరిట యావద్భారత ధరయందే 
యెల్లల్లేని మహీయేస్టాం రాజ్యంబున్‌ సం 
ధిల్లంజేయగ దివిరడు మాదృఢయత్నంబుల్‌ 
పొల్పిపోవున? పొందద విజయేందిర మనలన్‌ ? 


ఆతండొక క్షుదావనిపాలుం డల్పుం 
డాతని (దుంచగ నరుదెంచిన దకటా। యీ 
యాతత తౌరుష్కాబనీకిని; యిక బిబ్బీ 
మూతుల మీసలు మొలువంగావలెనేమో 


పగతుర బరిమార్చగ లేకుండిన యీ 
జిగిఖడ్గము లీమగపుట్టుక లేలా ? 

మగలై పుట్టుట మగువల పొందునకో 
తగ గదనోర్విం దనులర్పించుటకో ? 


హనుమప్ప నాయకుశు 108 


[పత్యయమున్‌ ఘటించి పరివూతుం డల్లా వై 
వ్యత్యయముల్దరించి పరిపంథీ శాశ్వుంబున్‌ 

(పత్యుషమొందులోన వడిదేగా నొక్క_ండున్‌ 
(పత్యయితుండు లేడ ? పరీకింపంగా మీలోన్‌ 


లేరా శాతవలక్ష్మీహారకు లీసభలో, తే 

లేరా తజ్జయలక్ష్మీకారకమగు హయమున్‌, కొన 
లేరా యీవీరాసిన్‌ శ్రీదోపదగన్‌, మనగన్‌ 
లేరా శాశ్వత కీర్యాకార ములూని చర్నితన్‌ ? 


అను నై జాముని వాగ్గోరణి నాలించిరి ; 

కానీ కదలక మెదలక కతిపయమ్మాతలు వీరా 
[గణు లటులే కూర్చుండిరి (వతిమల వోలెన్‌ 
మనముల సాధ్యాసాధ్యములను దర్కించుచొకింతన్‌ 


ఎంత పోటరియైన నాక్కింత మదిని 
దర్శ మొనరింపవలెగదా ! దర్చుమెలర 
శేషఫణము వై మణిబొంద జేయి సాచు 
ముందు, పులినోటిలో మూర్దముంచు ముందు 


అపుడొక సరదారుడు 'హేమ్మాది'సైర్యుడు 


నిపుణత వీరోచితవిధి నిన్రింళమునకు 
నృపతికి వంగి సలామొనరించి (గహించెన్‌ 
చపలాభంబగు తదసిన్‌ శయకంజమునన్‌ 


10% 


తిరుమల కృష్ణ దేశికాచాత్యులు 


అంతలో నతని విికాంతి కత్యంత ల్స్‌ 
(భాంతులై చూచు నభ్యా?ి జయరావమ్ముల్మో సె 
అంతలో నావీరు నౌపవాహ్యాంచిత ఖు 


రాంత సంజనిత రుతు లలనల [1పాంతమున (మోసె 
ధా 


జిగిమీజీ వెలుగౌంద జెడునేమొ కార్యమని 
పౌగమబ్బులం డాగి తగుమాత వెలుగొందె 
తొగరాయ డారేయి; అగుగదా తుర్కలకు 
మొగసాలగల వేల్పు మృగలాంఛనుం డరయ 


తననాథు ఖడ్గంబు తునుకలై పడినట్టు 
లొక కరాళశస్వవ్న మొదవంగ మేల్కాంచి 
సంతాసవిహ్వులస్వాంతయై యారాతి 
దిక్కులం బరికించె బిక్కుబిక్కున నాం 
మహికాంతు పియరాజ్ఞి మదిగిడు నూహించి 


అత్యంత శుభలక్షణాన్వితంబై న 
అర్జునాశ్వంబు వై నంబరపథాన 

విభునితో గూడి తావిహరించినట్టు 

కలగాంచి మేల్కా_ంచి కలయంగ జూచె 
మిన్కుమిన్కున మింట మెజయు దారకల 
నై జాముదేవేరి నడురేయి లోన 


హనుమవృ నాయకుడ 105 
పావనుండై న నై జాము పాదుసాహి 

తనదు విభునకు మండలాధ్యక్షపదము 

గూర్మి నర్చించి సత్కృతి గూర్చినట్టు, 

తచ్చుభావసరంబున దనకు [బియుడు 

క్యమమణి విభాసుర హేమకంఠహార 

మొకటి (పియమార నర్చించి యున్న యట్లు 

కలను బొడగాంచి మేల్కా_ంచి గళము దడిమి 

కొనియె నారేయి నావీరు గూర్మిపత్ని 


106 తిరుమల కృష్ణ దేశికా చార్యులు 
లణ 


పంచమాశ్వాసము 


(పాగ్గిశాస్యాన ర క్రంపుబంతి వోలె 

నపుడపుడె  యువదయించు నద్దా ప్రవింబ 
మేలకో యగుపించె నొక్కింత విగత 
కాంతిమంతమై యానాటి కల్యమందు 


అవని యనుపేరి సమరాంగణమునందు 
సప్తావ్వుడను థేని సంపసరణమ్ము 
నరికట్ట గాలమను నభియాతి పన్ను 
వ్యూహమట్టుల బర్వె సనీహారమపుడు 


ధ్వాంతమను ధూదర్తవర్తను చేత దమినెల్ల 
బంధితములై పద్మబంధనగృహములందు 
(పత్యూషమందొక్క్ల పరమలోకాప్తుండు 
స్వీయాతి శుష్మా ప్తిచే (వక్కలింపంగ 
తచ్చదకవాటముల 'స్వేచ్చమై వెల్వడిన 
కాలాశ్వముల బోలె కంజముఖ నిర్గత 
1భమరవారంబు లా ప్రత్యూష ముఖమందు 


18] హనుమప్ప నాయకుడు 107 


ఆతటథీిన్‌ (బాభాతశీతవాత్మవాత 
పరిచుంబితాంగుడై [(పవిబోధముంబొంది 
కాల్యవిధులందీర్చి కంజాక్షు నర్చించి 
సేనాధిపులగూడి యానాటి యాహవ 
వ్యూహముల జర్చించుచున్నంత సోముండు 


ఆలోన నవనీశ్వరాత్యు త్త మాశ్వంబు 
(పతిరోధివర్గాపహృతమయ్యెనని యెజిగి 

విస్తార భయశోక విహ్వల స్వాంతులై 

పరుగు పరుగున బోయి (వభు పాదముల వాలి. 


ఆలాపించిరి తద్హ్ద్హయ 

పాలకు లీగతి, జనపతి పాలింపుము: మా 
మూలమునం గల్లి దగని 
స్థాలిత్యంబొండు గతనిశాంతము నందున్‌ 


తివిరితి మెంతో నిసిన 

(పవిమత్తతమన భవాశ్వపరిక్షరణకై నన్‌ 

బవలెల్లం బవరంబున 

దవిలిన |వణముల వశమున దనులవశములయ్యెన్‌ 


(వాలెను జెప్పలు కన్నులవై 

సోలెను తనువులు నితాంతసు ప్రిధురానమములై 
(వీలెను భాగ్యం బాలో రిపు ఇ 
లాలానము నుండి యశ్వమపహారించిరి కడకన్‌ _, 


108 


తిరుమఆ కృష్ణ దేశికాచార్యులు. 


గాసిజెందిన కాయము ల్లల్ల నేమి? 

మీదు వార్వంపు రక్షయే మాదు కార్య 
మగుట దప్పిదంబిది నిక్క మవనినాథ: 
యిచ్చ వచ్చిన రీతి శిక్షింపుడింక : 


అను వారిపల్కులకు నాశ్చర్య విభాంతు 
లేపార బింతించి, యేర్చడిన నష్టమ్ము 
నాత్మనొక్కింత యధ్యవసాయ మొనరించి 
ఆరూఢధైర్యుడై యనె సోమవిభుడిట్టు 


అరయన్వలె దత్కులహయ 

విరహితముగ బోరుగెల్బు వెరవొక్కటి గానీ 
సరియే మిము శిక్షింపగ 

జెరువుం  దెంచిన కితవుని చేలముగొన్నటులన్‌ 


ఉండుడు జాగత నికవై 

జెండాడుడు రిపుల నేడు స్టేమార్యములై 
నిండా రెడు నుత్చుకతం 

బండింపుడు దెన్లు లక్ష్మి భాగ్యము ననిలోన్‌ 


పంచనచే నొక వార్వము నపహా 

రించిన జిక్కుదు మనుకొనిరే యతులిత హేమాహార్యా 
చంచలధీరులు శ్మాతవవీరుల 

వంచితధృతి నిక గూల్చుడు వారల యాశాహర్మ్యములన్‌ 


'హనుమప్ప నాయకుడు శ09 


నిర్జి దాద్భుతనిశాతవ్యజోపములై 
చూర్ణము సేయుడు క్ముదద్వేషణగిరులన్‌ 
వర్షితవ్మికమపాండుయశోగణదీ ప్తిన్‌ 
దూర్హంబుగనిండు జయేందిర కారతులన్‌ 


అని వీరుల బోరునకుం 

గొన కొల్పుచు, సోము డొక్క గోడిగవై దా 
నొనరుచు బెనగం గానీ 

రణమత్తజి జాల దుస్తరంబయి తోచెన్‌ 


కజ్దయులి తోడ (గావంబు గ త్తిరించు 
శిల్పి చందాన, పూరితో సింధరమ్ము 
బంధనము సేయగను నివపాలు లవిము 
నిజ కులినాశ్వముంబాసి నృపవరుండు 
వ్యర్థయత్నంబు గావించె వైరి గెల్వ 


భిదురముం బాసిన (తిదశవిభుని పగిది 
అరణి మథియింపగాలేని యజ్వ కరణి 
నిజ కులినాశ్వముంబాసి నృపవరుండు 
జన్యరంగాన రాణింప జాలడయ్యె 


ఎంచ హైమంతరవి వోలె గించిదల్ప 

శక్తి యుతుడైన సోమన్న చంద మరసి 
రిక్కలంబోలె జృంభించి యుక్కడంచి 
యరుల, నోటమిం దప్పించి రతని భటులు 


110 


తిరుమల కృష్ణ దేశికా చార్యులు 
అంతలో భువనాప్తు డస్తాదికిం జేర 
[పాంత్య యుద్ధాంగణ (ష్మసుత క్షతజ్య్మప 
వాహానుష క్తిచే పరిశోణితంబై న 
తుంగభ దాకాంతి తోరమై పర్వెనో 
జగ మెల్ల ననబొల్బి సంధ్యోపరాగంబు 


తమ నెలవులం దరియు పతగముల కరణి 
క్టమక సమరాంత సంశాంత గ్యాతులైన 
యవనవీరులు, దెన్సుయోధ వరులంత 
వ్మిశమింపంగ జనిరి తమ్మిసయందు 


అనిశాముఖమందు నాహవవ్యూహముల 
దర్కింప స్వీయయోధా[గణుల రావించి 
గద్వాలభూజాని ఘనమాన దేశాభి 
మాన మానితమైన వాణితో నిట్టనియె 


కౌచేయక బలదీప్తిం గార్యము సాధింపగలే 

క్షీణోపధులై రిపులశ్వముగాొని యాంధధరా 
ధ్యక్షత గలువంబూనిరి; తద్వంచన కాత్మేక్షీక 
సిక్షించిన (బతివంచనయే యాషథధమగుగాదా ః 


య 


కాలిలో ముస్టు దీయంగ గాదొకింత 
యర్హమసి; ముల్లు దీయంగ నర్హ మగును 
ముల్లికాని; ఈన్యాయమే చెల్లు భండ 
నమ్ము లందును; రాజకీయమ్ము లందు 


హనుమప్ప నాయకము సస 


ఈవిధి (బతివంచనచే 

మావార్వము (బత్యుషస్సు మల సెడులోగా 
లావుంగడకయుదగ దే 

గా వేదొడరెడు మగండు గలిగిననేనిన్‌ 


వానికి నిచ్చెద నాయా 

జానేయం బొకదినమున రయుంరూత్వరితం 
బోనేర్చిన యంత తత 

క్షోణీఖండము నుపదగ సుపియతా స్తిన్‌ 


లేడా మీలో తీవ 

మ్వేడాకంపిత సపత్నసింహుడు, విజయో 
ఢాడోలీకృత నిజధై 

ర్యాడంబరుడగు మహాబలార్కుండొకడున్‌ 


వానిది భాగ్యవై భవము, వానిది సార్ధకజీవనంబు స్ట్ర్యూ 


నూనత శె శె శిరాల్పతుహినోపమమైన యనిత్యసౌఖ్యమాయా 
రీనత నుజ్జగించి యతిదధీరత నెవ్వడు మాతృదేశ సంర 
చానయవృత్తిక్టై తనువు, స్వాంతము నొడ్డి సదాక్మీశమించ నేర్చున్‌ 


పుట్టవొందుదు రెందతో పడమియందు 
కాని వారిలో నెప్వండొ ఘనుడొకండు 
త్యాగశార్యాభిరతిచేత దరతరమ్ము 
లకు ఖిలముగాని జాడల రచనసేయు 
కాలనిమ్నగాకూల సైకతము లందు 


మ్ష్షేల్లి 


తిరుమల కృష్ణ దేశికా చార్యులు. 


విశ్వష్టేయంబుగ నేవీరుడు మాతృధ 
రాశ్వ శేయససిద్ధికి (బతుకు వ్యయించున్‌ 
శాశ్వతముగ (ధువతారా సంకాశంబుగ 
విశ్వచర్మితాంబరమున వెళ్లునతండే 


వచ్చుంగావుత వైైరుల పాలిటి వి 
వ్వచ్చుండిక నీపరిషన్ముఖమునకున్‌ 
(పోచ్చండసహోయు క్తినియు క్తిన్‌ వే 
దెచ్చుంగావుత దేజిన్‌ జేపటిలోన్‌ 


ఉత్తారింతుముగాక రి 

పూత్తమగశళముల నవారితో ద్ధతి జేపనిలోన్‌ 
ఇత్తుముగా కద్భుత విజ 

యోత్తమహారతి దెనుంగునుదధిసముదృవకున్‌ 


అను సోము మేఘనిర్హాద వాక్యంబు లాలించి 

సభ కొంతవడి ని స్తరంగాబ్ధిచందమ్ము నిశ్శబ్దమయ్యె 
ఉద్వేలమై పర్వు నుత్చుకత నంత నాసభయె 
పర్వాంత వేలా సముత్సేధ వార్థికోలాహలంబయ్యె 


పాల్క_డలిలో నుండి 'పెకుబికి లేచు 
తారాధిపతివోలె దరుణుం డొకండు 
లేచి నిలుచుండి యొనరించె వందనము 
(పభునకున్‌ సభికపర్షంబునకు నంత 


ప్ప నాయకుడు [ే1ేశి 


చనలేదు పాతిక వసంతమ్ములేని 
ఆం[ధసర్వంసహోద్యానవనమందు 
జక్కనె లేమానిమొక్క్యయె యాత 
డేనాడు జనియించె నానాటి నుండి 


(పతిపక్ష దుర్గారర స్ఫుటన పాండితీ 
భాసురం బావీరు బహుయుగ? 
(పథనాంగణృపాప్త బహుకిణా౦కిత మతి 
కర్కశం బావీరు కాయయపష్టి 


శ్మతునృప ధైర్యదు సంప్టోషక దవార్చి 
యావీరు తీక్ష వీక్షాతపంబు 
ఆంధరాజ్యేందిరాహాససనమ్మోద ర 
సోద్గార మావీరు నుత్మయంబు 


దేశసంరక్షణ[ వతదీక్షితుండు 

స్వామి సేవాంకితాంగవాజ్మానసుండు 
గంధవాహాత్మజనిభుండు కాదెవండొ 
శ్రీయుతుడతండు హనుమప్ప నాయకుండు 


మిన్నంటు నభాస్తార జ 
యోన్నతరావములమధ్య నుదృట ధృతి మా 
నోన్నమిత మనుండయి యనె 
సన్నుతముగ నిట్లతండు ఇ్మాకాంతునకున్‌ 


మేష 


తిరుమల కృష్ణ దేశికాచాళ్యులు: 


ఆర్యా!ః నిరతభవాభిహితార్థ ఘు 
కార్యాపసితంబు యోధకాయంబేలా? 
భూర్యాడంబర పూర్ణంబయ్యు గ 

దర్యత వర్షము గురియని స్తనయిత్నువటుల్‌ 


మీదు నాస్టానపుందోట మీకటాక్ష 
"సేచనంబున బెరిగిన చిన్నిలతల 
మేము; మాశార్యగంధసమృద్దిచేత 
నెమ్మదిం గూర్చుటయె మీకు నిశ్చృయముగ 
ఫలితమగుగ దాః మాబోంట్ట (పభవమునకు 


ఆజ్ఞాపింపుడు దేవా! అరుణోదయ మొదవెడులోగా స 
ర్వజ్ఞాద్భుతశార్యా ప్తిన్‌ బరిపంథిపురాబ్దిని జొత్తున్‌, వి 
శ్వజ్జేయంబుగ దెత్తున్‌ వార్వుంబున్‌, నావిజ్ఞాపనమున్‌ 
(పాజ్ఞుల్మీరలు భావింపరుగాతన్‌ గర్వాలాపముగన్‌ 


ఆతపంబున జృంభించు నగ్ని పగిది 
మీదు కార్యంపు గాఠిన్య మేదురాత 
పస్ఫ్బురణ చేత మచ్చార్యవహ్నిరేఖ 
కెరల దలకొంటి నీ కార్యభరణమునకు 


అల పరమాత్ముండగు రఘుకులతిలకునకుం 
జలువుగ దోడై చెలగిన పావని భవమటులన్‌ 
జెలువారుత మీ [శేయోలక్షితమగు స్స్‌ 
యలఘూత్తమ కార్యాస క్రి న్నాపభవంబున్‌ 


19). హనుమప్ప నాయకుడు [15 


దుర్దాంత వైరిశుద్ధాంత దోషాకరాస్యద్యుతిన్‌ 

దోర్దండరాహుసం్నగ స్తి దూరించు యోధా[గణుల్‌ 

వేర్దన్ని యిందు గొల్వుండ, బీతి న్నీ యర్శమై 

సిరిషు జేయుట ల్నాదు నిశ్మేయసార్టంబెకో 1 
దబ థి 


పలుమాటలతో బనియేలా? 
తలదాలిచి మీదునాజ్ఞ |దచ్చెద వై ర్యర్రవమున్‌ 
ఖో య్‌ ణి 
దెలవారకముందే తెచ్చెద 
గులహయమున్‌ నన్ననుపుడు గూర్మిం దీవించి యికన్‌ 


అనిపల్కిి, (పభుదీవనలు దాల్చి 
హనుమప్ప కార్యోన్ముఖుండయ్యె 
జనకజాన్వేషణాస క్తి జను 

హనుమప్పవలె నతడు గననయ్యె 


యవన సైన్యంబునం దలరారుచుండు 
వాబి వారణ వృష కదంబములు మెండు 
వానికై కొనసాగ నవ్వారిగాగ 

యవన సైన్యంబు (గాసంబు ననుదినంబు 


(ప్రాంతమున గ్గు పల్లిల పట్టు నుండి 
జానపదు లెందతో యిదె సమయమనుచు 
దెచ్చి చొవృయు గడ్డియు బెచ్చుగాను 
వ్మికయింపంగ జూతురు విత్తమునకు 


116 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు- 


ఆమిత బడబానలాభీలమయ్యు న్భి 
కమ రత్నాకరంబౌట గామ్యమయ్యె 
(కూరమయ్యును దౌరుష్క్టవార మపుడు 
కామ్య మయ్యెను ధన సమాకర్షణమున 


తొడదాక దొడిగిన తురకలా గొకయింత 
కనరానియ ట్ర పంచెను ధరించి 
వెడదయురమ్మువై విశదంపు పొట్టి తౌ 
క్కా నొక్క_దాని జొక్కముగ దాల్చి 
ఉత్తమాంగమ్ము వై నెత్తైన [కొత్త చుం 
గుల తలపాగ నేర్చలర జుట్టి 
తలపాగ వై తిమింగిలమంత పొడవు లా 
వునుగల్లు చొప్పమోపును వహించి 
ముంజేతి కడియంబు మురువొప్పు కెంజేత 
దరళాతి శాత ద్మాతంబు బట్టి 

వక్కా-కు సున్నంబు, చొక్కమైన పొగాకు 
గలసంచి మొల్మతాట గట్టి యుంచి 


చప్పుడింతయు జేయని చెప్పు లంఘు 
లందొడిగి హనుమప్ప యాసందెవేళశ 
చొప్పనమ్మెడు బేహారి చొప్పు దోవ 
తురక శివిరంపు సరణులం దిరుగ సాగె 


హనుమప్ప నాయకుడు [1 


అటునిటు బోవక నొక హయ 

కుటీర నికటమున నతడు (గుమ్మరనాగెన్‌ 
దటుకున నాతని తలవై 

బటువగు మోపుం గని హయవాటీపతులన్‌ 


దరికి నతని రావించి యూకరణి బల్కిై 
“రోయి భాయి! (పొదయ్యె మాకోయి!ః జలి 
౧ ౧ 
చెప్పగావలెనోయి; స్‌ చొప్పమోపు 
నెంతధర కిత్తువో భయమింత లేక 


అననాతం డిట్టనె కో 

జనాబులారాః। భవాశ్వ సంతతి కొజకుం 
గొనివచ్చితి నిది కాదాః 

కొనుడిక గాదందున తమకోర్కి_ని నేనున్‌ 


అయ్య! జ్యేష్టమాసంబునం దంకురించి 
సరిగ నిలువెత్తు బెరిగిన సజ్జ జొన్న 
చొప్ప యిదిః దీని మనసొప్ప జప్పరించి 
చెంగలించు నెలమి నే తురంగ మైన! 


ముదురు దంటులు లేవిందు, ముద్దులొలుకు 
వడదయాకుల మవ్వంపు నిడుద దంత్రై 
కానిః కాన సాయబులాఠుగొదీని. దిను మి 
ఠాయివలె నెట్టి గడ్డు వటాణి యైన? 


116 


తిరుమల కృష్ణ దేశికా చార్యులు. 


ఇంతింత యననేఐ? ఇత్తురా పదివేలు ? 
చొప్పదంటుల "కేసు జెప్పిగొన్నం గాని ? 
ఇప్పింపు డయ్య నా కేడు రూకలు చాలు.! 
(పొద్దయ్యె నింటికిం బోదునింక బిరాన :ః” 


అమరగ నామూల్యంబున 
కమితాశ్చర్యం బెడదల హయవాటీశుల్‌ 
(భమిత (భుకుటీ యుతులై 
అమర్షపథులై పలికిరి యాతని కిటులన్‌ 


“ఏమి కొనివచ్చినది హేమభూమిధరమొ ? 
కాక రజత్నాదియో లేక కమ రత్న 
నిధియొ ? నీయాశ కింతైన నియతి లేదె ? 
నీదు దారి ద్యముం దీర్చుకో దలంతొ ? 
యీరవంత బేరంబుతో నీక్షణంబ ? 


పూరి నమ్మవొ మున్నెప్పు డోరి నీవు ? 
[గుడ్డివారమె ? మేము నీగడ్డి కీడు 
రూక లివ్వంగ, దీవాన రూపు దోచె 
టీవు ; జావురే బద్మాష జావు జావు $” 


అనుచుం గొల్లున దురకలు 

హనుమప్పం గని రుసరుసలాడిన: నాతం 
డనువొప్పగ శాంతుండై.' 

యనె నీగతి నా తురుష్క్కహయపాలురకున్‌ 


హనుమప్ప నాయకుడు 119 


“కోపమెందుకు బాబు ః కోటి దండాలు 
మీకు నేనన్నధర మీరిత్తురాయేమి 7 
మీయిచ్చ యేదియో మీరడుగరయ్య 
అమ్ముకొనుటకె కదా ।; ఆయాసపడుచుంటి 


కప్రైండ, పె వెచ్చు బెట్టిదంపు బవరం౦ంబు 
మట్టముగ నశియించె మణిపూసవంటి గడ్డి 
ఎటటొ యూాకట గట్రితెచ్చితిని బాబు 

బట ట్‌ లట 
చెట్ట దలపక తమరు చింత సేయంగవలయు 
బిప్రైన నాకస్తి బేరమాడుటకు ముందు 1” 


అనినం బల్కి-రి తుర్కలు 

“మునుకొని నీవా జముపురమునకుంజని తె 
చ్చినగానీ సీవడిగెడు 

ఘనమూల్యం వీగ మేము కడుదేబెలమే ? 


మాల్‌ ఖరీదెటుంగక నీదు మదికి వచ్చి 
నటు వాగిన బేర మెట్టాడవచ్చు? 
ళు న్‌. 
ఏడువీసాల మాలున కేడురూక 
లిచ్చి కొందురెవ్వారు సీ పిచ్చిగాసి | 


ఇచ్చిన నిమ్మీ చొప్పను 

బొచ్చెములే కేడు వీసములకున్‌ లేదా 
పచ్చినదారిం బట్టుము 

చెచ్చెర నీవిందు నుండ జెల్లదు సుమ్మీ 1” 


మ౭0 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు 


అను హుంకారంబులకున్‌ 

హనుమప్పోత్కట భయవినయవ.్మలు నటనం 
బొనరించుచు మచషదరవ 

(పణుతంబుగ బల్కె వీతిపాలుర కిటులన్‌ 


“సర్వముం దెల్సియుండియి సాయబయ్య 
లార ; యీరీతి నడుగ న్యాయంబె మీకు ? 
'పేదవానిని, కలదు గంపెడు కుటుంబ 
భరము; దీన రావలదె మాబాబు కొక్క 
(గుక్కెడంబలి యీ పొద్దు [(గుంకు వేళ ? 


కొండంత మోపయ్య : కండలన్నియు బిండి 
కట్టితెచ్చితి నయ్య : అటిటు లనబోక 

ట టబ 
రెండు రూకలనైన నిండయ్య 1 నీరెండ 
వెలుగులో జల్ది నే నిలుజేరుకొందయ్య 1" 


అనుచుం బల్కుచు నుండగ 
ఘనగర్వోన్మత్తులు (వతిఘామయచిత్తుల్‌ 
వినయనివృత్తుల్‌ తురకలు 

హనుమప్పం జేరి కపటహాసోదయులై 


జావొరే హ్మరాము జావొరే యనె నొకడు 
లేవారే ముప్తుమే లేవారే చొప్పననె నొకడు 
బేవకూఫ్‌ వీనితో బేరమేలనె నాకడు 

పోవురే తుమ్హారె గాంవుకో యని (తొసినొకడు 


హనుమప్ప నాయకుడు ర్ల 
వారీగతి జెలరేగగ 
వారల సౌమ్యుం డొకరుడు ఖథాయీ : వీనిన్‌ 
'హైరాన్‌ జేయగ వలదని 
వారించి బుతర తురుష్క్టవర్గము కనియెన్‌ 


“ఫ్పీక్సు ద్రీవాన । పోనిండు వీని నురక 
బలిమి వీని మోపును గొన్న గలుగు మనకె 
కీడు! ఈవార్త విన్నచో రాడెవండు 

గడ్డి నమ్మంగ నిటకు నేకరణి నైన : 


ముందె హైందవుల్‌ రాకుందు రిందు భీతి 
వెని సీవార్త (పాకెనా (పాణమేని 

బుచ్చి యుపవసింతురు గాని పూరిపుల్ల 
నైన దెత్తురా మన వృషభాశ్వతతికి ? 


ఇదె పోనిండిక నీదీవానన్‌ 

అదె భానుండపరాంభోనిధిలో బడియెన్‌ 
మదిరాశాలలు మనకై వేచెన్‌ 

పదండి విరబిర దదీయవాటికి నిపుడన్‌” 


మదిర పేరు విన్నంతనే మదులు చెమ్మ 
గిల్ల బానశాలకు జేరి రెల్లవారు 
మధువునకు, మదిరాక్షుల యధరసుధకు 
బట్టువడుగదా భువినెట్టి జెట్టి యైన : 


మేలిలి 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు 


అట్టు వారలేగిన వీడ వెట్టిపోయె 

ననుచు హర్షించి హనుమప్ప యశ్వశాల 
నంత గాలించె గాని యందర యడయ్యె 
ఏమిపాపమొ యకట : సోమేశహయము 


వైరిభటు లెవరైన 1పాంతమున నీక్షించు 

చుండిరోయంచు దా సూక్ష్మముగ బరికించు 
కనరాదు, హయము నేకడ దాచిరో యంచు 
మందురాంతరమంత మణీమథీం గాలింమ 


ఇనుడబ్ది బడసాగె, నింక గనకున్న 

ఘోటకము న్నేపభున కొనరించియున్న 
(పతిన నేరీతి సార్థకము నొనరింతు ? 
అనృతవై తరణి నేయటులం దరింతు ? 


అనుచు జింతించు, పరమాత్మానుకంప కొజ 
వడిన గూడునె కార్యభరమంచు వాపోవు 
నాది సీతాన్వేషణాతుర స్వాంతుడె 
హనుమప్పవలె నప్పు హనుమప్ప నాయండు 


పలికితి బీరంబులు (వభు 
"కెలనన్‌ ఘోటకమును గౌొనకేమొగమిడి యా 


యిలపతి మొగముం జూడం 
గల నేగతి నావిఫలత గథనము 'సేతున్‌. న. 


0] హనుమప్ప నాయకుడు 128 


ఈకార్యము వహింప జేకూరు నాకు 
నవయశోమణిమయోన్నత మకుటమంచు 
నేనిందునకు నిచ్చగింపంగ లేదు; 
తురగమ్ము భూకాంతుతో జేర్చుకున్న 
విరుగు నాంధోద్యమము; వెస నంతరించు 


దురక (_పభుత్వంపు (దొక్కిడుల నలిగి 
ఆంధమా భాగ్యసుమమంచు దలకొంటి; 
నైన దైవఘటనం బజిన కార్యంబు 
లమరునే వట్టి పురుషార్థంబువలన వో 


అని చింతించును; ఈనా 

వను దరిజేర్చెడు భరమ్‌క పావని ! నీదే 
యని కులదై వము (బార్థిం 

చును; కఠినస్వామికార్య సుధురానతుడై 


కరుగబోసిన యినుమట్లు స్థిరతనుడిగి 
యిట్లు కొన్ని క్షణములు యోచించె నతడు 
వైని ఘనమైన యినుమట్టు బూని స్ట్థిరత 
మెజయగా మదియందొక్క మెజుపుటూహ 
సాగిపోయెను శిబవిరంపు సరణులందు 


న్వేరైత్న 


తిరుమల కృష్ణ దేశికాచా ర్యులు. 


అతిభారమగు మోపు నౌదలం ధథరియించెగాని 
అతడు గమియించె బృషదశ్వ సంస్పర్ధి జవనా ప్తి 
చతుర్ధి సంపూర్ణ జలపూరముం బూని యైన 
ఆతిజవా ప్తి జరించు నంబుదశేష్టంబు రీతి 


బిరబిర నిటుజని యాతం 

డర సెనాక రహస్య రాజహయమందిరమున్‌ 
వరలును నైజాము (పము 

ఖ రసాధిప హయములందు గడురక్షితమై 


ఆందుం గన్లానె నాతడు 
బృందారకహయనిభంబు విశదాభంబున్‌ 
సుందర శుభచిహ్నాభి 

ష్యందంబున్‌ సోమభూప హయరాజంబున్‌ 


ఆతురగముగని యాతం డమిత్మపమదో 
ద్భూత (పతినవ పులకాంకిత తనుడయ్యెన్‌ 
(బాతిన కోపవనిన్‌ సీతం గాంచిన 
వాతజు వైనం బాతనిలో గననయ్యున్‌ 


ధ్వాంతమున బొడసూపు చందముని రీతి 
దుర్దినంబున బొడసూపు ద్యుమణి రీత్రి 
నతని యతికాతరిత హృదయాంతరమ్ము 
నతి నవాశాతప పభాసితము జేసె 
నతుల భదాంకితంబౌ తదశ్వమూ ర్తి 


'హనుమప్ప నాయకుడు కేరిర్‌ 


అటులన్‌ సంహృష్టాంతరుడై యత 

డటునిటు గని చొప్పో యమ్మా ః చొప్పని యజచెన్‌ 
స్పుటమగు నాయజపున్విని తద్హయి 

కుటీరపాలుడు చెంతకు గుతుకంబున జేరన్‌ 


ఆసందడికిం దలకుచు 

శ్రీసోమాధివహయంబు చిటాడుచు బి 
లట 

టాసన్నధరం గనాొనె 

టబ ౧ 

(గాసధురావహుని దెనురాడృ్భటవరునిన్‌ 


హనుమప్ప నాయకుని ఆహయము గుర్తించి 
ఎనలేని యెలమిచే నెంతకాలానకో 

జనకునిం గన్గాన్న చంటిపాపని పగిది 
కనుల కాంతులు నిగుడ, గర్హములు నిక్కించి 
గొనబొప్ప గట్టుకొయ్యను జుట్టి చిట్టాడు 
చును, బిట్టు సకిలించుచును సందడింపంగ 
గని యా తురంగమున్‌ హనుమప్ప నేకముగ 
ననుమానప డె నిట్లు యవనాశ్వ పాలుండు 


భాళారే । ఘోటకమిది బాల్యము నుండియు రేగడి 
నేలల నెండిన దంటుల నెప్పుడు మెసవుచు నుండుటచే 
దాళక నీతనిగని కడుద త్తర మందుచునున్నది 
యీలాగెందుం గందుమె యిల నాజానేయములందున్‌ 


కేలిగ్రీ 


తిరుమల కృష దేశికాచారు గ్‌ా 
ణి 


ఎండుపుల్లల జూచి యిగిలించుచున్నయది 
కొండకోతింబోల గుప్పించుచున్నయది 
చండవాతాహతిం జదలంటగా నెగయు 
నెండుటాకుంబోలె నెగసి పడుచున్నయది 


ఈయశ్వము నిటులే సందడి 
చేయగ నిచ్చిన గూల్చునుబో 
ఈయశ్వాలయమున్‌ సాంతముగన్‌ 


కావున నీయెండిన దంటుల 
వావిరిగా గొనియిడి దీనిం 
గావింపంగాదగు శాంతముగన్‌ 


అనుచు దలపోసి హయపాలు డనియె నిట్లు 
“సీదు మోపు నెంతఖరీదు కీదలంతొ 
నుడువగా దగునోయి బీతుడిగి, పెక్కు 
మాటలాడక మా కొక్క మాటలోన” 


అననిదెి సమయం బనుచున్‌ 
ఘనమాదంబున నతడనె ఖానూ:ః ఆశిం 
వను బెచ్చుగ నేనొక "కా 

సును గానీ సతతధర్మసుస్థిరమతినై 


హనుమప్ప నాయకుడు గేలి / 


ఆజువీసాలు దయ సేయుడయ్య చాలు 
శ్రి క లు క 
గబ్బిగుబ్బలి బోలు నిగడ్డిమాపు 
నిప్పుడే మీదు ఘోడాల యెదుట వైచి 
చలగా బటిపోదు మా పలెబాట 
లా ల ఆ 


పొట్ట గడువని 'పేదపుట్టుకలు బాబయ్య 
మీరొసగు కాసులం బిరబిరంగొంచు నే 
బోవకుండిన లేవబోదయ్య [పొయ్యిలో 
పిల్లి ! వలదయ్య యీపీడ వైరులకైన :" 


అనెడు హనుమప్ప నుడులకు యవనభటుడు 
“ఎంత వెజ్టియొ లేకున్న నింత చౌక 
ధరకు నిచ్చునా యెవడైన ధాతినింత 
మోపు” ననుచు హర్షించి, ఆమాపు విలిచె 


హనుమప్పయుం దాని నాంధవిభు నశ్వంబు 
ముందటన్‌ విదలించి ముదమారగా వైచె 
ఆవేళ నావీరు నాత్మఫలకమ్మువపై 
ఆమందురాంతర మె ఆముదదితంబయ్యె 


ఈలీలన్‌ మోపును హయ 

పాలునకున్‌ వికయించి, పాయక యచ్చొటు, ప్రీ 
త్యాలయ సవిధస్థలి సిక 

తేలన్‌ వెదకంగసాగె నెదియో తత్పరుడై 


శ2రి 


తిరుమల కృష్ణ దేశికా చార్యులు. 


కాల నిసుకను దున్నును; కేల నిసుక 
నెత్తిపోయును; కొంగయట్టిలకువంగి 
సూక్ష్మముగ బరీక్షించును; జుట్టు దిరుగు 
నతుల పర్యేషణాస క్తి నపుడతండు 


ఇటులకడుండగ నొకభటు 

డట కేతెంచి యమిత్మాగహంబున “హృరాం : 
ఇట నీవేలుంటివి” యని 

కటువుగ దిట్టిన నిటులనె కలగుచు నతడున్‌ 


గడ్డి నమ్మితి నిప్పుడే ఖానుసాబు ।$ 
కాని యాసొమ్ము నేపాపకారణమ్ము 
చేతనో గోల్బడితి నిందు జెడిత్సి, నయ్యు 
'కేలజిక్కిన యమృతమ్ము నేలకొలికె : 


క్క_లాడిన డొక్కాడు, లేదొకింత 
అన్యవిధమగు నార్జితం బందుచేత 
గోలుపోయిన సొమ్ము నీనేల లోన 
నెమకు కొనుచుంటి దాము మన్నింపవలయు : 


అనిన యవనుండు జల్టీగ నరసికొనుము; 
ఎల్లకాలము సీవుండ జెల్లదిందు; 

ఆనుచు నేగెను; ఆవైని నన్యు డొకడు 
వచ్చి యడిగెనచ్దై, యతడు వల్కెన్దె 


హనుమప్ప నాయకు 126 


“పా ప్రముండిన నేల బడిపోవునా ధనము 
(పాప్తముండని ధనము పది వేలయేండ్రీవు 
కాగడాలంగొంచు గాలించినం బిక్కు 

నా?" యంచు బల్కిచనె నతడు వేదాంతివలె 


ఇట్టు లెందరో భటులట 'కేగుదెంచి 
పృచ్చగావించి యేగిరా వీరవరుని 

ఒకడు నగ; నొకడు గినిసె, నొక్కడవహ 
సించె, నింకొక్క డనుకంప నించి కాంచె 


వారేమియనిన వనటం గూరక, ధ్వాం 
తారంభంబగువజ కాతండటులే జుణుగుచు నుండెన్‌ 
బారులుగొని యార్భాటించిన గానీ 

'ఫేరవము ల్వెజపించునె ద్విపభీదంబు మృగేంద౦౦బున్‌ 


పదపడి ధ్వాంతం బంతట 

నదనను కంసాలి విశ్వమను ప్మాతంబునకుం 
గుదురుగ మసితో బట్టిన 

ముదురుకళాయియొ యనంగ బొదలెను రోదసిలోన్‌ 


కొందజు కల్లుదావ మజికొందణు గూడి నమాజు సేయగన్‌ 
కొందజు పచ్చిమాంసమునె కోరీకమీరగ మెక్కి (లేన్నగన్‌ 
కొందజు సానికూటముల గుల్కగ నందజు నందల్తై ద్విష 
దృృందము లేగ నాస్థలము వే వజనంబయిపొల్చి న త్తటీన్‌ 


మేతి0 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు 


ఆతండదియే యదనని 
ఓతువురీతిం బదరుతి 
యొక్కింతయు లేకుండన్‌ 
జక్కుఐఎశాలం దరిసి త 
దంతరమున లేడితరుం 
డస్‌ి నిర్ధారణ మొనరిచి 
యందున జొచ్చెన్‌ సంహృ 
స్టాంతరుడై త్వరతోడన్‌ 


ర్త 


ద్దుమనిగి శాాతవాళి 
నిద్దురించు దాకనిందె డాగియుండెదన్‌ 
ఒదికం దెనుంగుటేని 


యు 


ముద్దుతేజి గొంచు ముదముమీజ నేగెదన్‌ 


అని నిశృయము సేసి ఆవీరు డాం ధ్రేశు 
"ఘోటకము ముందుగల గాటిలోనంజొచ్చి 
గడియుం జొప్పయుం గప్పికొని నిలువెల 
౮ లు 
నాన్యోపలక్షితం బగురీతి శయనించె 


నివురు గప్పిన నిప్పువోలెం 
బొదను డాగిన పులియుబోలెన్‌ 
జలదనిహ్నుత సవితవోలెన్‌ 
అతడు డాగను, అశ్వశాలను 


21 పహనుమప్ప నాయకుడు 181. 


ఊపిరాడదు సుంత; ఉరుఘరఠర్మవారిలో 
దనువెలయుం దోగె; తనుకీటకమ్ముల బె 
డద తాశరాదయ్యె; కదలాడ కింతయున్‌ 
శయనించె నతడ ట్రై; చలియించునా దీర 
చిత్తమ్ము లిలనెట్టి చేడ్చాటు లెదురై న 


అతడట్టుల మజుగైై నన్‌ 
మతి'సెడి ఘోెటకమంతన్‌ 
బహుళశ్వాసస్పందిత 
వక్ష పోథంబగుచున్‌, 
సూచీకృతకర్ణంబగు 
చున్‌, సంఘూర్షితవదనం 
బగుచున్‌, త్మీవ్య హేషా 
(పతినినద త్ప్చాంతంబగు 
చున్‌, చలితాలంబంబగు 
చున్‌, సంచాలితవాలం 
బగుచున్‌, (శంథిత కేసర 
మగుచున్‌, నంక్షోభింపన్‌ 


కట్టుత్రాడుతోడ మూల 
ముటుగాను లేచివచ్చె 
లట 
నష్రై పుడమి జీల్చికొంచు 
బిటు వాడిమొనగలటి 
టబ ట్‌ 
కట్టు నినుపగూట మంతటన్‌ 


[లలి 


తిరుమల కృష్ణ దేశికా చార్యులు. 


అట్లు విడివడి _స్వైరిత నశ్వసదన 

సవిధదేశాన జరియింపసాగె హయము; 
గుజ్జమేగెను గూటముంగాంచు ననెడు 
నానుడియె సార్థకంబై పొనర్చ్బుచుండ 


అంతనొక యామికుం డాహయము నీక్షించి 
రభసంబునం దాని రజ్జువున (గహియించి 
గాటికడ [గమ్మణం గట్టంగ నుంకించి 
గూటమున్‌ భూమిలో నాట నారంభించె 


వేయిహయములు శక్తితో వికమించి 
ఊడబెజీకిన రాకుండ యుండవలయు 
గూట మిదియంచు బలిమిమై నాటజొచ్చె 
పుడమి లోపల నాతండు పూన్కి తోడ 


కాని సూచ్యగతీక్షంబు తద్దన కీలక్మాగంబు 
యోగనిదం దేలు నాగే్యదపర్యంకు చందంబు 
గాటిలో నిదురించు గద్వాలభట దక్షిణకరంబు 
సూటిగా జీల్చికొని క్షోణిలో దిగజొచ్చెను గరంబు 


ఏవేళశ బూనెనో ఈకార్య భరణంబు 
ఆపదలె యెదురయ్యె హనుమప్ప కనిశంబు 
ఆపన్నులకె చాల యాపదల గల్పించి 
ఆడుకొను నాటకం బబ్లాక్షు డిలలోన 


-హనుమప్ప నాయకుడు 188. 


చేతిలోగల యస్తికల్‌ జిట్టిపోయె 

క్షత జనిమ్నగ నవని సంస్నాత యయ్యె 
కృచ్చసందష్టమె మేను (గుంగిపోయి 
హస్తమవనికిం దిరముగా నతికికొనియె 


గరళంబు కాల్వలై కాజంగ గోజలం 
గాలాహు లేకమై కజచినట్లు 

కొండ్డలో నిండార కుండెడంత విషంబు 
కోటి తేశ్హేకమై కుట్టినట్లు 

పలువాడి ములుకులం బలలంబు వెలివడం 
దనువులో బలిమిమై జొనిపినట్లు 
లోహకారుని కొల్మిలో కాయముంబెట్టి 
సుత్తెతో బలుమార్లు మొ త్తినట్టు 


వాగతీతంబగు వనట వాని పాణి 

నుండి వెడలి (వత్యణువులో నిండి నిండి 
గాాతరుహకూపములనుండి కాజజొచ్చె 
వ్యాశపూత్కార నిర్గత క్షేశమట్టు 


ఇటు పెలగుబాధ మేనెల దల 

భా రా [లు ళ్‌ ప 
డిల్ల మొజయిడం డొకయింత డిల్లపడడు; 
రెల్లుపోచంతయు జలింప డుల్లమందు 
మల్లడించెడు శోకంపు వెల్లువలను ఆ 
వెళ్ళగానీడు పహృత్సీమ వెడలి వెలికి 


గతిక 


తిరుమల కృష్ణదేశీకొచా ర్యులు... 


అబలయయ్యును దొల్లి సీతమ్మతల్లి 
కాకిరక్క_సి వెతనోర్చి కాంతుగొల్బె 
బల్టిదుండను; మొటులిడి (పభునికార్య 
భంగ మొదవింప నవ్వరే పందలేని : 


అని స్వామిహితమునే అధికమ్ముగా నెంచి 
వనజాక్షచింతన (పసితాత్ముడౌ మౌని 
ఘనతపోగ్దాని సుమకల్పముగ గొనురీతి 
'వెనుబాధ లోనె యిడికొనియుండె నాతండు 


అక్క_ట విసమ్మునే అమృతమ్ముగా నెంచి 
పుక్కిటం గొన్న ఫణిభూషబణుని చందాన 
మిక్కుటంబగు వెతనె మేలుగా భావించి 
ఒక్కింత సడిలేక ఓర్చియుండె నతండు 


చిమ్మి రేగెడు తూఫాను దొమ్మిలోన 
విన్ను నంబెడు కెరటాల వెన్నుమీద 
ఎట్టులో నావ దాటింప బిట్టుదివురు 
నావికుని చందమై తోచె నతనిరీతి 


ఇట్టు లతడుండ దనుక్మచ్చ మినుమడించె 
శూలముల (గుచ్చి (వణములో పహాలహలము 
నించినట్టయ్యె;"నో ఠెండె; నేతయుగ? 
నుండి జూల్వాటె నేలు అభిండముగను 


హనుమప్ప నాయకుడు 133 


ఈతెజం గాభఖీలయారనోర్మీముహు 
స్తాడితుండై యతడు సమ్మూర్భితుండయ్యె 
ఉల్లోల కల్పాంత కల్లోల వినమజ్య 

రొ రా 
మానాంబుతరిచంద మావిధము గననయ్యె 


దారుణతర (గీష్మతాపంబునం జొక్కిి 
క్మాదేవి యొడిలోన సడిలేక పడియుండి 
తొలుకారు చలువచే బులకింపగా వేచు 
వీజమట్టుల నతడు వివశుడై వడియుండె 


అద్దమరేయి యయ్యె; దినమంతయు మార్తుర (దుంచు కేశలో 
దద్దయు డయ్యుటం దురకదండు మునింగె _బగాఢ నిదలో 
సద్దుమనింగె; నల్దెనల జల్వలపందిరి వైచె నత్తజిన్‌ 
నిద్దపు నవ్యజాత రజనీకర శీత సుధాంశువల్లికల్‌ 


ఆసుధారుజ్మహిమ మదియెట్టిదో కాని 

అది సోకినంతనే యొదవె చైతస్యంబు 
మందురాంతరమందు మతిదప్పి పడియున్న 
హనుమప్పనాయకుని యందక్కజముగాను 


అట్లు సంపాటప్ర చైతన్యుడై యతండు 
చొప్పదుప్పటీ ఉడోశేల దప్ప (దోచి 
సూచికా నిశాతేక్షణ రోచులలర 
(ప్రాంతదేశంబు బరీకించి బాథముగను 


286 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు 


అందున లేరని యేరును 

మందునకై నను నిరూఢి మదియందునని. 
సృందేహముగా నొనరిచి 

కందళితా గ్యపసూన కలితుండగుచున్‌ 


ఆసువు లన్నియు లోలోన నదిమిపట్టి 
శ క్రి యంతయు నొక్కచో సంఘటించి 
లేచి కూర్చుండి పాణివిమోచనార్థి 

యె శమించె నాతండతివ్యథకునోర్చి 


అగ్గలమగు ధృతితోడన్‌ 

బిగణజగా డాకరమున బీకుచు మేకున్‌ 
లగ్గుగ దొలగింపంగా 

నగ్గడునరి చే సెనెన్నా యత్నములంతన్‌ 


కాని యతడేవిధిం గష్టించినంగాని 
ఊడిరాదయ్యె మేకొక్క యింతేనియున్‌ 
ఘసకల్మషమ్ములో గాటమ్ముగా నాటు 
కొనియున్న కుత్సితుని [కూరమనమట్టులన్‌ 


ఇట్టుల యతనము లన్నియు 

గట్టుకు మోసిన శిలలటు గడువమ్మైనన్‌ 
దిట్టతనంబును వీడక 

ఇట్టుల యోచించె నతడు హృదయము లోనన్‌. 


హనుమప్ప నాయకుడు 197 


ఆతిభీమ మతిహేయ మత్యంతదుర్వార్య 
మగు భూరిదౌర్గత్య మావహిల్లిను నేడు 
తరియింతు నెటుదీని, ధరకాంతు నెటుగాంతు 
వర మఘోటక[కాంత వథికుండ నేగాక ? 


ఏక్షణమందునేని రిపులియ్యెడకుం దగరాకపోరు; న 
న్నీక్షణ చేసి హేయమగు హింనలబెట్టి నిటాలన్నేత కే 
శీక్షమ కంపకం జనరు; మ్రేచ్చవళశంబగుకం టె మాన్యతా 
పేక్ష గలట్టి యాంధకులవీరుల కొండవమాన ముండునే? 


"స్వేచ్చ కల్గిన (దుంతును మ్రైచ్చకులము 
గండుబెబ్బులి హరిణంపు దండునట్టు 
కాని చేడ్చడితి నిపుడు బోనులోన 
జిక్కికొనినట్టి బెబ్బులిచక్కి నేను 


కాదిది ధై ర్యహీనతకు గాలము; గాలములోని మీను దా 
నేదొవిధిన్‌ విముక్రిగన నెగ్గిన రీతిగ నీకరాళ క 

హ్టోదధి సీగనేర్తును; సముజ్జ్వల శక్రినియుక్రిసప్తినా 
మోదమెసంగ నాంధవిభు ముందట నిల్పెద నీక్షణంబునన్‌ 


కాల భయంకర కకచ కర్క్శ_శమై 'వెనుబాధ మేనినిం 
జీలగజేసినం (బళశయసింధువువోలె మహావిపత్తు లు 
ద్వేలములై (గసించినను, ధీరత మ్రదభృబల్మదుదావక 

లూ రొ శ 
జ్వాలికయై మహాంధధరమ భాగ్యము నిల్చనియాతడాంధుడె 


*నిట్రాలన్నేత "కేలీక్ష్షమ == ర్ముదభూమి = శ్మశానము 


180 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు 


అల్బ్పకార్యము నదికల్బ్పముగ భావించి 
ధావించు _బధ్వ స్తధైర్యుడై భీరుంఢు 
కాని కులగో తభరమైన కార్యంబునే 
యెంచి కుశకల్పముగ నెనయించు ధీరుండు 


ఈవిధి నాతడు యోచన 

గావించి, లమ్మితముగొని కట్టిన కోకన్‌ 
వేవిధశన మొనరిచి; యా 

వై వామకరంబున నొక పాయను గొనుచున్‌ 


కుడిముంజేతికి గ పైను 

కడుబిగువుగ నావటంబు గడియమువోలెన్‌ 
తొడవయ్యె నదియె యనికిం 

గడుదొడ రెడు మగని వీరకంకణమటులన్‌ 


ఆతతచాతురీధృతిసమంచిత ధీయుతి నాతడంత డా 

చేత లవ్మితమూని కుడిచేతి నొకానొక (వేటుచేత ని 

ర్ఫీతి దెగంగగో సెనతి వేదన నంగము (గుంగినన్‌ నవో 
ద్చూతమునైన స్వేచ్చనిరవొందగ నెమ్మది సుంత నెమ్మదిన్‌ 


అట్లు (తుటితై కకరుడై న యతడొ వ్పె 
ఘోరసమరాంగణక్షుతచం్యదహాస 
సంవృక్ష హస్తాంత సంయుతంబైన 
సమదవారణరాజ సంకాశు డగుచు 


లి) హనుమప్ప నాయకుడు 1లి9 


వెల్లగు బాధచేత దను౭ల్హయు గల్లడమందెగాని తా 

దొల్లి బిగించి కటుటను దొల్క_దు ర కము దొటుతొటునం 
టబ త్తి, లు ట 

జెల్చుగ చేతినుండి, యది వీజముగా నతడొందడయ్యె మూ 

ర్శొల్పననంబఒ, నొవ్వ్నెనిదె య. త్తరకార్యసహాయకారియై 


కొంతకాలం బటనె కూలిపడియుండె 
నత్యంత బాధావృతాంగుడై యతడు 
నీరంధనీలాభసీశార మైన 

*రత్నగర్భాధర (పతిమానుడగుచు 


కాని దుర్దినాంతర జాత గాఢధచంచ 

లాభ చందమాతని హృదయ్యాభమందు 
స్వామికార్య్యైకదీ క్షయే సాందమగుచు 
మెజయగా నెదోవిధి ధృతిగజచి లేచి 


గుండెలుపిండు వేదనను గుప్పిటబట్టి యతండు వస్త్రపున్‌ 
ఖండము నొక్కదాని గుడికైపయి గట్టిగజుట్టి దోవతిన్‌ 
నిండుగ వలెవాటువఠతె నిల్చి నిజోర్వశ రీరయపష్టి వై 

లు 0 ట%*ా 
దండితనాన డాకయిని దాగొనివచ్చిన (వగ్గెనొాయ్యనన్‌ 


క ళ్శృముగ దగిలించి కంఖాణముఖవందు 
మెల్లగా వీపువై మేలొప్ప గూర్చుండి 
ఛెళ్ళునన్‌ మెడదట్టి ఛెళల్‌ఛలోయంచు హయ 
తల్పజము నుసికొల్బ దక్షణం బెలమిమై 


ప డా య క 
*రత్నగర్భాధరము = ధరాధరము = పర్వతము 


140 తిరుమల క 


తలలో నాల్కవలెం ద 

త్కులహయ మాతని తలంపు గుర్తించుచు దా 
దొలగిచనెన్‌ రిపుశిబిరా 

వళి (దుటిలోనన్‌ క్షణ,పభాలతవోలెన్‌ 


నిద్దుర మత్తు కొంతయును, నిష్టరయుద్దథధరాభివిద గా 
(తోద్దురబాధ 5 కొంతయును, వ్యుష్టితరాసవపానల్‌ నలోభ సం 
సిద్ధమదంబు కొంతయును, చేరి మనంబులు మొద్దుదాజ నా 


యోద్ధ రయంబునంగొనెడు నుత్తమవీతినిగాంచి యామికుల్‌ 


నీటికి ఆశ్వికు డెవ్వడొ 

ఘోటకముం గొనుచునేగు గొబ్బున నిపుడా 
యేటికి; ఊరక నాపగ 

నేటికి, నిరుకునను బెట్టనేటికి వీనిన్‌ 


అని వారూరక యుండిరి 

అనృతము గాదయ్యె వారి యాలోచన యున్‌ 
గొాలిపోవుట మోటకముల 

ననిశంబేటికి భటా?ి కలవాటగుటన్‌ 


అతిరయధూత వాతహరిణాద్భుత తేజవిభాసమాన మై 
చతురత నాతురంగము నిజాధిపుడౌ నలసోమనాథు డం 
చితముగనున్న చక్కి=కిని జేరెదదీయభ ట్మపశిష్ట్రమై 
యతివరశిష్టమై హరిని నాదట జేరుమనోప మానమై 


హనుమప్ప నాయకుడు [41 


ఈవిధి జేరిచి భూవిభు 

స్టావరమునకున్‌ హయమును, స్వప్న నిమగ్ను౧ 
డొవిభ న లన శాగ్భుతు 

గావించి యపూర్వభ క్రిగరిమం బలరన్‌ 


ఆతురంగముగాంచి యత్యంత హృష్ట 

మానసు డయయ్యు సోమభూజాని, సవ్య 
హస్తమున (మొక్కు హనుమప్ప యనువు జూచి 
కినుక నెలకొన నాతని కలన జూచె 


అంతలో భూజాని కక్షిగోచరమయ్యె 
ఖండిత్మాగంబు, ర క్తపృషంతికార్ద9౦బు 
నైన హనుమప్పనాయక దక్షిణకరంబు 
అప్పుడే భూజాని హల్లకోపమమైన 
వదనంబు కై రవపతిబింబముగ మాథటె 


స ప్తిసందర్శనోదిత సమ్మదంబు 
"సేవక కరేక్షణోదిత చింతతోడ 
మ్మిశితంబైన సోమభూమీప హృదయ 
మంత గనుపట్టె ధామధూమాన్విత్మాభ 
పటల సంయుతంబైన య్మభపథమట్లు 


142 తిరుమల కృష్ణ దేశికాచార్యులు 


అంతవజ కాటేని స్వాంతంబులోన 
భాసిల్లు కై రవ్మవతతులే మాటె 
నిందేవరంబులుగ నిపుడ్యబముగను 
నీలీసుమంబులుగ నేడ బముగను 


వెంటనే గౌరవ పేమాభిమాన 
భావశబలంబైన స్వాంతంబుతోక 
ఆశ్చేష మొనరించి హనుమప్ప నడిగె 
'హేతువేమని తద్విఘాతమున కతడు 


అతివినయమతియౌచు హనుమప్ప యంతటన్‌ 
పృథ్వీశు కటిగించె వృత్తాంత మంతయన్‌ 
క్టుపముగ జాలతటి లుప్తమొనరింపకన్‌ 


వృథ సేతురే తిని కృతచేతులింతయున్‌ 


నాన్యతస్సాద్యమౌ ఆచరిత మాలించి 
స్ఫారతర మాద విన్మయపూజ్యతాభావ 
భరితాంతరంగుడై ధరకాంతుడాతనిన్‌ 
బిగికౌగిటం్యగుచ్చి |పియమార నిట్టనెన్‌ 


ఇంతటి సాహసంబు, మథజీ యింతటి దేశహితై కవర్తనం 

వింతటి స్వామిభ క్రి, పయి నింతటి కార్యనిర ౦కుశత్వమున్‌ 
గాంతుమె యెందునేనియు (దికాలములందును వీరవర్య : నీ 
యంతటివానినిం గనుట నాంధ్రిచర్మితము ధన్యమ్యడిన్‌ 


హనుమప్ప నాయకుడు [48 


నీచరితంబు నిర్మలము; నీకనుసన్నల జిక్కెనోయి యెం 
తో చవలాత్మయౌ విజయతోయజగేహిని; నిన్నుబోలు *ౌ 
ర్యాచరతై క జీవనుల త్యాగ ఫలంబునగా దొలంగు నాం 


(ధీచరణంబులం బడి 3 మ్రేచ్చజన్నపభుత్శోగళ్ళంఖలల్‌ 


గండరగండలౌా పుల ఖండన సేసి మహార్యధఖండ మా 
ఖండలలోకమట్షుగ సగర్వ్యముగా రచియిఎవజాలు నొ 
క్రాండు భవాదృశుండగు మహో[గరణాధ్వరవండితుండు, వే 
దండసమంబులౌనె వనిదక్కిన వన్యములెన్నియుఎడినన్‌ 


నీదగుకీ ర్తి యీతెలుగునేలను నిల్చి యనశ్వరంబుగా 
నూమను [కొత్తయూపిరుల నూర్జిత భా విమహాంధయోద్ధ సం 
మోదయకాయమందున, త్వదుత్తమగాథ సుధోపమానమై 
శ్రీదమునై సదా తెలుగుజిహ్వల దప్పక నాట్యమాడెడిన్‌ 


ఇట్టి మహోపకారికి మహీతల మెల్లయు గాన్క వెట్టినం 
దుట్టియె, యైన మామదికి దోచినయట్టుల, మాదుళ క్తికిం 
దట్టిన యస్టులన్‌ ఘనముద మ్మున సీకిదె కాన్క-జేసితిం 
జిట్టిదటంచు గాదనక స్వీకృతిగాంచుము దీనినెట్టులేన్‌ 


ఆని సోమభూపాలు డంతటన్‌ 
ఘనధరాఖండమున్‌ కాన్కగా నొనగుచున్‌ 
తనచేతనే దానప్మతమున్‌ 

నెనరొవ్పగా [వాసి హనుమప్ప కొనగుచోన్‌ 


కేడ్తీడ్స 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు 


ఆతివినముడై హనుమప్ప యనియె, స్వామి : 
"సేవకునకింత మర్యాద "సేయదగునె ః 
ఏనొనర్చిన కొలదిమేలింత సేసి 

తాము నను మింటికెత్తగాదగునె దేవ ః 


ఓ నరపాలవంశమణిః యుంటిని చాలును మీకటాక్ష ధా 
రానిరతార్ద్రమైనధర _బత్యహమున్‌ ఫలియించు దీవెనె 
మానిత మామకీన తనుమానస శక్తులు మీదు సేవకై 

కానుక సేయు భాగ్యమది కంటినిచాలు నికేల కానుకల్‌ 


ఉర్వీవల్లభ 8 మీరో 

సర్వాం ధజనాళికి [బియజనకులు; గీనిన్‌ 
గర్వముతోనెంతుము మా 
పూర్వాచరితానమాన పుణ్యఫలముగన్‌ 


దోర్వీర్యంబున దనయుం 

డుర్విం దండిని గొలుచుట యు క్తముగాడో 
నిర్వ ర్తించితి నావిధి 

గర్వింపగ నేమికలదు కన్గొన నిందున్‌ 


ఐనను మీరూహించిన 

నేనెదొ ఘనకార్య మాచరించితినని, తా 

ర్కాణం బయ్యది మీహృద 
యానూనవిశాలతకు, దయాసాం[దతకున్‌ 


హనుమప్ప నాయకుడు 145 


ఈసద్భావమె వసుధా 

వాసప : చాలద యొనర్చ బతుకుస్‌ [(వమదో 
ద్భాసితనందనముగ నిక 

నాసింపగ నేలనయ్య యన్యము నాకున్‌ 


అనునాతని యౌదార్యం 

బున కెంతో విస్మితుడయి భూమీకాంతుం 
డనె నిగతి ద్విగుణీకృత 

ఘనకరుణాభరిత హృదయకమలుం డగుచున్‌ 


“నీయౌదార్యము విస్మయావహము; నీకిచ్చ లేకుండినన్‌ 
(శేయోదాయకమౌట నీయుపద జేకొమ్ము వీర్మాగణీ £ 
నాయుల్లంబును దాన సుతసమునందున్‌ నవీన పరో 


హాయామంబగు క్షేత్రముంగనిన యాషాఢ మేఘంబటుల్‌ 


శ్వేతపక్షంబునన్‌ స్థిరవర్థమానుడౌ 
శీతాంశునింగన్న క్షీరాబివోలె 

0 
(వత్యూషమంచునన్‌ బ్యభాజమానపౌ 
కాసారముంగన్న కమలాప్తువోలె 
"ఏదారమందునన్‌ మేదురేధితమైన 
రాజనము గన్గొన్న రైతన్నవోలె 
ఆరామమందునన్‌ సారపుష్పిత మైన 
మాకందముంగన్న మాధవుని బోలె 


146 


తిరుమల కృష్ణ దేశికా చార్యులు 


ఉ త్తమంబును మృత్పద త్తంబు నైన 
విస్తారపృథ్వికిన్‌ విభుడవీవగుచు 
ఏధనము 'సెందంగ నీక్షించి నేను 
మోదింప మదినెంతు నాదరముతోడ 


అంతియేకాక వినుమయ్య యర్క_తేజ ॥ 
అరద తంబు గాకున్న యరమెల 

లౌ లాలి థి ట్ర్‌! 
వ్యర్ధమగు గౌాలలె వని బరిఢవిలి 

థి రొఆా (రు 
హరివదంబుల జేరని విరులయట్లు 


అదియునుగాకన్‌ మునునే 

సదసున జేసిన సమయము సందుష్టముగాదో ? 
పదపడి ననుదూఅజరొ జను 

లదయుండు, కృతఘ్నుడంచు నాచందార్క్మముగాన్‌ ? 


కావున రాజాజ్ఞగ నిది 

భావించి కొనందగునిక (పతిభాదిత్యా ॥ 
ఈవిశ్వజనాశికి మన 

పావనసౌహృద మపూర్వపాఠముగాగన్‌ ॥ 


అనుజేని ఘనదిత్స నాత్మసంభావించి 

హనుమప్పనాయకు౦ డాదానప త్త9మున్‌ 
ఘనమోదకలితుడై (గహియించి కెంగేల 
గనుదమ్ములకు నద్దికొనెనంత న్మముడైై 


౭8) హనుమప్ప నాయకుడు 147 


స్పారత6 మైన యాసారసంపదాన 
కలన బూరించి సారసాకరవరంబు 
పార మెజుగని తృ ప్తిచే పాండువైన 
సీరదంబునుబోలె నానృపతిచందు 
&టు నిండిన కాసారమట్లు దోచె 
న ళ్‌ 
న తులసమ్మోదభంగిత బైన యట్టి 
ఆమహావీరతలజు నత్మనరసి 
ధా 


మజీయు సేనాభిషక్కుల ద్వరితగతిని 
నటకు రావించి సోమధరాధిపుండు 

“వై ద్యవరులార ః స్ముశుత్యపతిభులార | 
నన్నుగా నాత్మభావించి నయమొనర్చ 

వలయు నీతని తనువున |వణములింక 
దూర్ణముగ” నంచు వారల నిర్ణయించ 


షమఘో శా స చం 


[0/5 


అంత హనుమప్ప హస్తాంత నిసుతమైన 
కతజకూలంకషా (పతిబింబమోనాగ 
బాఢతరర క్రిమాధ్వంబులే భాసిల్లె 
(పాగ్జిశారోదసీ వరదర్చుణమునందు 


ఆ్మపత్యుషోరాగ మాగామి చండాంశు 
తీక్షతాసూచియై తిమిరంబు బోదోలె 
అత్యంతతేజస్వియౌ వీరు వికాంతి 
వార్తయే చాలదా వైరులం బోదోల ? 


పూర్వదిశాకవాటమును పొంకముగా దొలగంగ (దోచి యాం 
(ధోర్వర నెల్ల 'హేమరుచిరోజ్బృలసుచ్భవిసూనగుచ్చముల్‌ 
గర్వముతోడ జల్లెను వికర్తనుడంత భవిష్యదాంధ మా 
ఖర్వజయోత్సవార్థమయి కాంచనర థ్యల గూర్చునోయనన్‌ 


శ్రీకంఠాలికమందు జన్నాసగు చిచ్చోయనంగన్‌, మహా 
నాకారణ్యమునన్‌ జ్వలించు గహనాగ్నిచ్చటంబోలె, వి 
శ్వాకూపారమునన్‌ వెలుంగు బడబాగ్ని ర్వితానంబటుల్‌ 
లో కేశుండు వెలింగె దూర్చుకడ రుంద(పభోదీర్లుడె 


హనుమప్ప నాయకుడు 140 


క్షితియన్‌ దర్గము గ7ల్వబూని సరసీజేశుండు దానాక్షితిన్‌ 
చతురంతంబుల జుట్టియున్న *యతలస్పర్శాంబరాఖాత మున్‌ 
వితతాంహజ్జ్వలర జుసంతతులతో వేవంతెనంగట్టి బల్‌ 
చతురుండై _..యించెనోయన సువి స్తారంబులయ్యెంబభల్‌ 


మున్నె & యరోగమున జిక్కి సన్నబడితి 
ఇపుడు చండాంచులంజొక్కి యెండిపోతి 
నింక దివినుండ దగదంచు నిందుడంత 
మైచ్చ కేతనమ్ముల జొచ్చి మేలుగనియె 


6 ట్లు నిరీ6 గడా వాని గమర బూని 

తురకశిబిర్థాగములయందు దురగలించు 
ధ్వజము లాగామినమరనసంపాప్యమాన 
పరిభవంబును సూచించు ధ్వజములయ్యె 


అపుడాంద సర్వంసహాలక్ష్మి వేణిలో 
(పతిభాసితంబైన రత్నహారములట్లు 
కోకనదవార మస్తోక్కపభల మీరె 
రమ్యతర తుంగభదా వేణికలయందు 


తొల్లి గగనాంచలమ్ములన్‌ వెల్టిగొన్న 
క్షతజనిమ్నగ యల్లనన్‌ క్నితికి డిగ్గి 
పాజసాగనా యన ర క్రవారిజాత 
పిచ్చిలచ్చవి యిలనెల్ట వెల్టివిరి'సె 
*అతలస్పర్శము = ఆగాధము(అగాధమ తలన్పర్మే అని అమరం) . 


150 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు 
(పథ మరుక్శాతనినస్త్రింశపం క్రి చేత 
చండకిరణుండు ధ్వాంతరాక్షస గళంబు 
లూనమొనరింప గాజిన శోణితంపు 
వజదలన బొల్బె ర కాబ్బవార రుచులు 


ఉరుతరతేజవిస్పురణ నుక్కడగించి తురుష్క్టవారమున్‌ 
సురుచిరమందహాసమున శోభిలజేయును దెన్గులక్ష్మి సుం 
దరవదనారవిందమును దప్పక సోముడు నేడటంచు వి 
స్తరముగ జోస్యముంబలికె సార సితాంబుజకాంతిప్పుంజముల్‌ 


ఆంధరాజ్యేందిరా హాసమ్ములందొల్కు 
మాధ్వీకముంబోలె మధురమంజులమయ్యె 
తుంగభృదానదీ తోయమాలికలందు 


నిసుతంబైన నవనీరజ మఠందంబు 


తుంగభదానదీ తోయమ్ములన్‌ మంగ 
ళాభ్యంజనస్నాన మాచరించి 

వలమాన సంపతిత పత్త్రసం్యవాతమున్‌ 
మేల్చట్టు పుట్టముగ మేన గట్టి 

నవజాత కంజాత నివహమ్ము నందముగ 


_నవరత్నమాలగా నవదరించి 


షరిపుల్ల 'సురభిళ వసవ పాంసూత్కరము 
భదాతవ్యతముగ బాదుకొల్పి 


హనుమప్ప నాయకుడు 151 


కల్యకల్యాణ సుముహూర్త కాలమందు 
సర్వసర్వంసహారాజ్య సార్వభౌమ 

పదవి నభిషిక్తుడౌ రాచపట్టి మాడ్కి 
గర్వయుతుడౌచు నమయుంిటే గంధవ ుడు 


అధికబలవత్తరుండైన యధిపు (మాల 
మండలేశులు మకుటాళి మంటి నంట 
వందనంబులు సేసెడు భంగి దోవ 

నిఖిల తరులతాదులు వంచి శిఖరపా? 
వందనంబులు సేసె షే బభంజనునకు 


ఆపవనాంకురంబుపలె నాయధచమూశిబిరమ్ములందు సం 

వ్యాపృతమయ్యె సోమవిభునశ్వము తేబడెనన్నవార్త, (బ 
ధ్నోపమమూర్తు లౌచు దెలివాందెను దాన నపూర్వగర్వహ 
గ్లోవచితంబులై తెలుగుయోధగణంబుల వక్త్రబింబముల్‌ 


ఆపవనాంకురంబువలె యావన సె వ్యసమూహమందు సం 
వ్యాపృతమయ్యె నెవ్వడొ మహాధృతిళాలి సపత్నవీరుడ 
శ్వాపహృతిం బొనర్చి నిజహస్త ముగూడ ద్యజించియన్‌ ధృతి 
మేపక వ్యజకర్కశ వి శేషవిపత్కర ఘోరవార్తలే 


జాలయి పుట్టి యావయమిని జారి జవాంచిత నిర్ల ర్భృరమ్మునై 
మేలగు వాగునై పిదప, మీద మహాపగయై చేలంగు కీ 
లాలవిధంబునన్‌ హయలలామము దెచ్చిన వార్త ర యాం([ధభూ 
పాలకవర్గమం దపుడు-బాకె నభంగుళభాగ్యచాయియై' 


*పభంజతి వృక్షశాఖాదిక మితి (పభంజనః 





1ేర్‌ల్లి తిరుమల కృష్ణ దేశికా చార్యులు 


(వాలిన యాకులందు [౭ భవంబయి మీదట దీవజొంపముల్‌ 
కీలల బుగ్గిచేసి పయి గృత్స్నమహాటవినే (గసించునా 
భీలదవానలంబువలె వీత్యపవారణవార్తయే తురు 

ష్కాాళికి సోకె భావిసమయాగమి ఘోరవిపన్నిమిత్తమై 


అమితహర్షాప్తిచే జాల యరుణమైన 
ఆంధధయోధాస్యబింబంబు 6 పహసించె 
నపుడె యుదయించు బాలారుణాబ్దతతుల; 
అమితహర్షాప్తిచే జాల యరుణమైన 
ఆంధయాధాస్యబింబంబు లపుడు దీర్చె 
చెందొవలు లేని లోపముం జ్మితముగనుః 


అత్య౦ంతభయవిచారాతురత నడరు 
యవనయోధుల కుంచితాస్యంబు లపుడు 
(పతిలేని సౌహ్హార్దభావంబు గనియె 
(పమ్టూన కైరవపకరమ్ములందు 


ఆదినమందు సోమవసుధాధిపు డర్కసము[గతేజుడై 

ఆదిగ నన్త్రి పత్తి హయ హస్ని శతఘ్నులు గల్లు "సేనతో 
(హాదిని దాటి శాతవ కురంగ కదంబ హరీందుడౌచనిన్‌ 
మోదిలజేసె నార్యధరమ మూర్చిలజేసె నరాతిలక్ష్మినిన్‌ 


ఆకస్మికమ్ముగా నభిలాశలన్మూగి 

చీకట్ల బిగియించు జీమూతతతియట్లు 
న్యగోధములగూడ నామూలముగ నూడి 
పడగూల్చు బెడిదంపు సుడిగాలి తెరలట్లు 


హానుమప్ప నాయకుడు 158 


గండుశిలలంగూడ ఖండింపగా జాలు 

చండజవమున బాజు గండకీ విధమౌచు 
ఖాండవంబును (మింగ ఘనకరాళజ్యాలి 
కాజిహ్వాకల జాచు *కలిదారి విధమౌచు 


చండభండనపాండిత్యసారనిధు బు 
తెలుగువీరులు తేకుప తేటవడగ 

నల్ధైిసలనుండి తుర్కల నావరించి 
చిత్తుచేసిరి; కాన్కగా మిత్తికిడిరి. 


ఆయనీక్మాగంబునం దాంధభూవిభుడు 
చితజవసత్వనిర్దిత సూర్యవాహంబు 
నాత్మీయ_సైంధవము నధిరోహ మొనరించి 
చితజవసత్వనిర్దిత సూర్యు డైపొల్చి 


తనబలముల గొనకొల్పుచు 


క్షణవిద్యున్నిభమున నరిగణముల మార్కొనుచున్‌ 
తునియలు సేయుచు నసిద 


త్తనువులు దుర్దాంత విలయతాండ వమున దేలన్‌ 


అల్లాః హరెయల్లా! యని 

వెల్లార్చుచు దురకలు గడుబెగ్గిలి యంతన్‌ 
చెల్లా చెదరుగ బాజిన 

దల్లక్షణముం గని యతిదర్చితమతియై 


*కతిదారి= -కృష్ణవ ర్మ = అగ్ని (బర్హి శృష్మాకృష్ణ వర్మా “ఆనిఅనుకల్లి 


కేల్‌ఢీ తిరుమల కృష్ణదేశికాచార్యులు 


' ఓడకుడోడకుండనుచు యోధుల నొక్కట జేర్చి వారిలో 
వాడిమగంటిమిన్‌ మణల గర్తిలజయుచు, [బాగటూర మ 
న్నీడు నవోత్ధితాచలిత నిష్టర కాలభుజంగమ్మకుధా 
రూఢతరోజుచున్‌ రణనిరూఢి తలిర్చ నెదిర్చి సోమనన్‌ 


వీతుల ముందువెన్కలకు వేనురికించుచు బాణివిస్సుర 
ద్దేతుల విస్ఫులింగములు తీగెలువాజగ, జైతమాసపున్‌ 
మోతుకులట్టు సంహననముల్‌ క్షతజారుణిమం దలిర్చ (బ 
స్పీతకృపాణవ్మిగహవిజ్బృంభణ దేలిరి వార లిర్వురున్‌ 


ఖడ్గాఖడ్గిగ నీవిధం బధికకౌశల్య మేపారగన్‌ 
ద్విడ్లో_తేశుడువోర నొక్కపరి స్వీయాశ్వమున్‌ వెన్క_కున్‌ 
త్విడ్ణణ్యత్వర దట్టి, తక్షణమె వేముందుకున్నెట్టి, త 
దిథా,తంబును దరె రెండుగ (బధృష్టుండు సోముండొగిన్‌ 
దపగు ౪ ౧ ్‌ ణ 


శోణిత మేజువాజ గిటు సోమనధాటికి మంది మ్రేచ్చరాట్‌ 
క్షోణికి (గుంగ గాంచి.కడుకోభము జెందిన సైన్యరాశ, యా 
దోనివిభుండు ముందునకు దూకి విరోధిని దాక వీక్క, నా 
సేనల యాత్మసీమలను. స్టేమజిగీషల నారువోయుచున్‌ 


బిరబిర జం్యదహాసముల వి సృృతకౌశలదీ ప్తి (దివ్పుచున్‌: 
బొరిబొరి నశ్వరాజముల ముందుకు వెన్కకు దట్టి నెట్టుచున్‌ 
చురచురలాడు ఖడ్గముల సోకున నిప్పుక లొప్ప గుప్పుచున్‌" 
సృురదరుణ్యానవిందువులు జొబ్బిల క్లాంతశరీరయష్టులనో 


24] హనుమప్ప నాయకుడు 155 


హుంకారంబులతోడ దిక్పుటలి నుద్భిన్నముం జేయుచున్‌ 
లంకీశున్‌ రఘురాముబోలి యతులాఖీలదోర్దండస 
ద్యోంకూర ద్ద్వనశార్యగర్వమున నన్యోన్యసంస్పోట న్‌ 
శృంకోద్యోగముసం జెలంగిరి రుషాస్పూర్తి వారంతటన్‌ 


ఇటులెంతోవడి వారు 

దృటదర్చొద్ధతి బెనగగ (బృళాఎతుఎడై 
యటమట జెందెను యవనుడు 

తటుకున సోముం డదిగని తటిదుపమితుడై 


ఛెళ్ళున నొక్క పెట్టునను జేసె ద్విఖండముగా నరాతిభూ 
వల్లభు గాత్రవల్లికను, వాగులువాజగ శోణితుఎబు, హా 

యళల్లః: యటంచు భీతులయి యావన సైనికు లెల్టదిక్కులన్‌ 
చిల్లరపొల్టరై యురుక, చేరి తెనుంగులు వారి మొత్తగన్‌ 


ఈయనువున సోమన శౌ 

ర్యాయతి శాతవనృపోత్తమాఎగద్వ యము౨ 
బాయక తతిగినగాంచి త 

దీయానీకిని ద్విగుణిత లేజోద్ధృత మె 


156 తిరుమల కృష్ణ దేశికాచార్యులు. 


అత్యంతరయచలద్ధయ ఖురోత్టిత ధూళి 

చే దెసల జీకట్లు పాదుకొనగ 
తళతళన్నిశితాసితతు లత్తమంబులో 
తోకచుక్క_లరీతి దులకరింప 
గాఢబ్బంహితభీద గజబ్బందముల్‌ ధ్వాంత 
గర్జదంబుధర సంఘములబోల 
ఆధోరణస్తోమ హస్తాంచితాస్త్రముల్‌ 
సంస్పురచ్చంచలాచయిము బోల 


దేశర కైకదీక్షయే తెరువు నూప 
దుర్దమస్వామిభ క్రియే తోడుగాగ 
చెటుపుటలు వటుచుం జెదరిపోవ 

రా లట ట్‌ 
తరిమి కొట్టైను బవరాన దురకపరిని 


హాహోకారములుప్పతిల్ల నిటులయ్యావనుల్‌ బర్వగా 
ల 

నోహో పాబజకుడోడకుండనుచు నుప్పొంగి బళ్ళారి రా 
డ్రోహంకారముమీర, వారిబునరావృత్తులంజేసి, న 


వ్యాహావోత్సుకతం దదీయహృదయావిష్టముం జేయుచున్‌ 


తాడితకుండలీం దునివిధంబున ద్వేషవిష్మపపూర్ణుడై 
మేడల నాశలం బగులజీల్చుచు, దంతవిఘట్టనంబుచే 
నౌడును గాటువార్చుచు, మహ్మాగహసంయుతి, నభ్యమిత్తు9 డె 
ఈడిత వై రిఘాతనసమీహనదీ ప్తి నెదిర్చె సోమనన్‌ 


హనుమప్ప నాయకుడు 157 


కులశై లంబులు (గుమ్ములాడినటులన్‌ (కుద్దేభయుగ్మంబు ది 
గ్వలయోద్భ్ఫేదక బృంహితార్భటుల వ్యాఘట్టించుచందమ్మునన్‌ 
బలవచ్చా ఏపదయుగ్మ ముత్క్మటరణవ్యాలోల మైనట్లు వా 

రలు దీండింవిరె ద్వంద్వయుద్ధము వ నిర్వ ఎద్వపతాపోద్ధతిన్‌ 


పొందుగా వీతులన్‌ ముందుకున్‌ వెన్మకుం 
(బక్కకుం గడువడిం బాజబేసి 
కరవాలముల[దిప్పి కవచసంధులయందు 
శ్మతువున్‌ భేదింప జాలగదివిరి 
అన్యోన్యసంఘాత నాయత్తి ద్నీవాసి 
ఘట్టనంబులచేత గాడువజచి 

ఒక్కళా జూపి వేరొక్కచోో వేయు పూ 
న్కుుల మున్నెతొలగి నిష్పలముచేసి 


వారువోరిరి; తత్థఢధారలందు 
డోలికారోహ కేశీవిలోల యగుచు 

ఎవరి వరియించు టుచితంబొ యెజుగలేక 
చంచలించెను జయసింధుజాత యపుడు 


రణమత్యుత్క్మటమయ్యె దేహములు ఘర్మాంభః పసి క్తంబులై 
తనరెన్‌ గానుగ మొద్దులట్లు; తొలగె౯ దార్థ్యంబు దేహంబులన్‌ 
చనె నాన్యంబుల గల్లు తేమనము; శ్వాన్మశేణులత్యఎతమై 
వినవచ్చెం గడుదవ్వులం బెరిగె నావేశంబు లుజ్బంభణల్‌ 


150 తిరుమల కృష్ణ దేశికా చార్యులు. 


ఎంతోవడి వారిట్టులు 

సంతమసము నాతపంబు చందమువోరన్‌ 
(శాంతంబై బళ్ళారిని 

యంతృహయం బిలకుగూలి యసువులువా సె౯ 


అంత రయంబునన్‌ హయము నాంధధరాపతి డిగ్గి మ్రేచ్చభూ 
కాంతుని దార్కోొనెం (బళశయకాలసముచ్చలవాత్యయో, తటో 
(త్కాంతసము చ్చితోర్మి భయదాంబుధియోయన విస్పురత్సము 
(ద్భాంత నితాంతదారుణ కృపాణసమంచిత సిద్ధహస్తుడై 


వేయియేన్లులళ క్రితో వికమించి 

తన్ను దార్కొను నాం్యధభూధవుని ధాటి 
నల్బముగనెంచి జాల్మత యవననేత 
ఏమటెనుసుంత; పరికింప నిట్టివే య 
గుంగదా మృత్యు దేవతోత్సంగ మందు 
పవ్మిశమింపంగ జనువారి విధములెందు 


ఖంగునదాకె సోమవిభుఖడ్గము:; విచ్చెను నూర వయ్యలై 
చెంగున మే వృనాయకుని శీర్షము; పాజెను వజ్జులౌచు యు 
ద్ధాంగణమంము శోణి కము: ఆటెను మేచ్చృవరూథినీమనో 
రంగములందు మిన్కుుమను (పాహవకౌతుకదీపమాలికల్‌ 


వరుసగ మువ్వురేలికలు వహ్నినమానసము గవి కముల్‌ 
నెరసులవోలె * నేడ్తెరను నెట్టన ప్రాభవమేది నీల్గినన్‌ 
దరికొన మానసమ్ము లతిదైన్యతగాంచి తురుష్క సెనికుల్‌ 
పరిమిశిత పభూతభయవిహ్వలు లై వడిబాజసాగినన్‌ 

_* వ్రడ్తైరజయుద్ధము. 

(అని చివ్వ యేడ్తెర యాలము బవరము అని సాంబనిఘటుపు) 


-వూనుమవ్న, నాయకుడు కశ 


తగదు తగదు పాజదగదు వీరులారః 
మగలుగార? మీదు మెగములందు మీస 
లింక మొలువలేదె? జంకుదొలగి యంత 
కాంకపాశిభాగ్య మరికి గూర్చలేరె ? ? 


ఢిల్లీనేలిన మనకొక 
చిలరరాయనికి జిక్కి చేడ్చడి పాజం 
న. 
జెల్లునె? పందలు సైతము 
గొల్లున నగరే యిదివిన గుతకముతోడన్‌ ఈ. 


రండు రండు పోరరండు 'రండికన్‌ 
చండవాత్యరీతి 'సంత్వరన్‌ 'త్వరన్‌ త్వరన్‌ 
కుండలించి వైరిమండలమ్ములన్‌ 

పిండి సేయరండు రండు రండు రండికన్‌ 


అనుచుప్పొంగి నిజాముధ్యాతిపుడు వీరా వేళశసంపూర్ణభా. 
షణచాతుర్యయుతిన్‌ నవీనకదనోత్సాహ[వరోహంబులన్‌ 
తనయోధాళుల యాత్మసీమలను సంస్థాపించుయత్నంబు దా 
నొనరంజే సెనుగాని (దావితచయంబుప్పొంగె రెండింత లె 


గతజల సేతుబంధనము కై'వడి, నేడసమక్షకాహళా 
తతనినదంబిురితి, దృషదంతరవాపితబీజమట్టు, వి 
సృతలవణార్ణవోర్మికల జిల్కిన. క్షైదపృషంతులట్టులా _ 
యతనములెల్ల నిష్ఫృలములై చన యోధుల్యగమ్మజింపగన్‌ 


160 తిరుమల కృష్ణ దేశికాచార్యులు 


చండజవంబగు రుంరుకులోబడి 
ఖండములై చను ఘనములవోలెన్‌ 
బండలవై కడుబలముగ బాదిన 
కుండలవోలెన్‌ గుంఠితమతులై 
దండలరాగన్‌ ధ్వజినిపతులున్‌ 
మండలపతులున్‌ చండజవ్యదవ 
పాండితిమీరంబాటె నిజామున్‌ 


ఆపగనుండివెల్వడు శతాధికకుల్యలవోలె బారులై 

రూపజ శార్యధై ర్యములు, రొప్పుచురోజుచు బాజీవారు సం 
ధ్యాపటి ధ్మాతిగప్ప్తుసమయానకు గందనవోలు దుర్గపుం 
(బాపునుజొచ్చి కాంచిరి నవాహవశార్యనిరంకుశత్వమున్‌ 


చండతర( పతాపమున శ్యాతవవీరుల వెంటనంటి తా 
నండగరాగ నల్బమగు నాహవపండిత వర్గ మాంభూ 
పుండునుజొ చ్చెదుర్గమును;పూర్ణ జయంబునుగాంచ కుండ ద్విట్‌ 
ఖాండవదాహకుల్‌ మజలగల్లుదురే రణమధ్యమందునన్‌ 


కాని యాచొజవ [పమాదకలితమయ్యె 
అల్పబలయుతుం డాం ధేశుడంచు నరసి 
నారు; వెంటనే బిగియించినారు; మచ్చ 
భటులు దుర్వారదుర్గక వాటములను 


హనుమప్ప నాయకుడు 16 


అంతలో కొల్లలుగ నితరారధయోధు 
లటకు నేతెంచినారు; దుర్గారంబు 
లర్గళాకీలితములౌట నరసినారు; 
(పభునిదుర్గతి క3ెంతయో వగచినారు; 
"సేతతెటుగక బయటనే చిక్కినారు; 


(పాలేయగిరితుంగ పాషాణనిర్మిత 
(పాకారకుడ్యంబు (బాకలేక 

అల మృత్యుదేవతాతుల భయంకర జిహ్వి 
కలబోలు తల్పులం గడువలేక 
యమకిరీటంబులో యనమించు బురుజులం 
గల వైరిభటధాటి నిలుప లేక 
ఘనఫణంబులబోలు గవనుకొమ్మలనుండి 
పడుచిచ్చువాన 'సెపంగలేక 


ఒదవు (పాణినష్టమ్మున కోర్వలేక 
(ప్రభుని మృత్యుదంష్ట ఏలబెట్టి పాజలేక 
ధాటి విరమించి యాంధులు కోటకనతి 
దూరమునగూడి యోచింపదొడగిరిట్లు 


అల్బబలాన్వితుండగుచు నక్కటః భూపతి చిక్కై శ్మాతవా 
నల్ప్చచమూసమూహగ హనాంత రమందున, నెట్టా దుర్గపుం 
దల్పులజీల్చి యాతనసికి దద్దయు దోడగుటుండె, లేనిచో 
గోల్పడి శౌర్యధై ర్యములు గొబ్బున బాబుటయుండె మన్ది కె 


169 తిరుమల కృష్ణ దేశికాచార్యులు 


రెండే మార్గములుండెను 

రెండవమార్ల మగు నతినికృష్టము; 'పెనురా 
గుండున బీయూషంబును 
బిండుటవంటిదియగు దొలివిధమున్‌ దలపన్‌ 


అనుచు గ ర్తవ్యమూఢులై మనములదుర 
యోజగావించు సోదరయోధగణము 
నరసి నిరపమానధృతిసమంచితాత్ము 
డగుచు హనుమప్పనాయకుం డనియెనిట్లు 


“సోదరులారా ః యిని 

ర్వేదవితర్కంబులేల ? [గీష్మార్చిష్మ 
త్భోదరవికాంతి నమి 

[(తోదరముల గాల్భ్బుటొకటె యుక్తముగాదా 


వీరులు; స్వామిరక్షణ పవిితకళా నిరతాంకితాంగధీ 
సారులు; సద్వి వేకపథచారులు; శ్మాతవరాక్షసాటవీ 
చారులు; త్యాగయోగగుణసారులు; నంధధరాసతీ శుభం 
కారులు నాదుయోధులని షమ్మపతి యాత్మను నమ్మియుండగన్‌ 


వీకను వీటిబుచ్చి పృథివీశుని దుర్కల నోటబెట్టి, ని 
శీకముజేసి యాంధధర, జివ్వను బాజుటకంటె నున్నదే 
లోకవినింద్యమైనపని +? లోభములేటికి రేపొమాపొ కా 
రాకులవోలె రాలు తనులారయ్య్థధధరార్థము నేడెరాల్బగన్‌ 7 


2 5] హనుమవ్ప నాయకుడు 6కి 


మనవై నిల్చెను యావదాంధధజనతా మానావమానంబు లీ 
యనిళో గెల్బితి మేని నిల్చునిలలో నాంధాశికీర్తిధ్వజం 
బినతా రేందువులుండుదాక, నజయంబే చివ్వ బా ప్తించినన్‌ 
జినుగుం దెన్లుయశఃపతాక పరదాసీత్వ పరుంరూహతిన్‌ 

మనభుజదండంబుల దమ 

మనుగడ నిడికొన్న వృద్ధమాణవక స్రీ 

జనముల యవనాసికి బలి 

యొనరించి సుఖంబున నిలనుండంగలమే ? 


పాటలీపురి నారధపాలనమ్మును నిల్చు 
శాతకర్ణులనాటి సంగామపాటవంబు 
దిగ్గంతిముఖములన్‌ దిగ్గయోదంతముల్‌ 
విలిఖించు గాకతీం దులనాటి పికమంబు 
పఠంచపాండవులట్లు పరిపంథిమంథన 
(పవణులౌ పల్నాటివడికార్యడ [పాభవంబు 
కుండలిర్యదములట్టు [కూరయవనానీక 


ముల (మింగు కృష్ణ్టరాయిలచమూసాహసం౦బు 


'వెంపుగావింప నిత్యాభివృద్ధిగాంచి 
సర్వజగతికి నర్వ్యాభిజనకమైన 

యె సా. 
తెనుగువిభవంబు గాపాడుకొనగలేని 
అసువులేటికి యోచింపు డఉన్నలార ॥ 


ష్‌ 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు: 


_ తుంభదానదీ తోయవల్లికలట్లు 
న. లట 
లులముల విజిగీష వెలువగుగాత 
రా రా 

శ్రీవిరూపాక్ష ఘంటావిరావములట్లు 
'క్వేడముల్‌ గడలందు బిక్కటిలుగాత 1 
విద్యాపురీ వపవిస్ఫురద్ద్వజరీతి 
ఘనరణోత్సాహంబు వినుదాకుగాత 
విశ్వనాథుని స్వామివిశ్వాసమునుబోలి 
డెందముల (బభుభక్తి ద్విగుణమౌగాత 


భవ్యకృష్ణరాయాధిభూ పాదకటక 
కీరిత యవనర్శ్నాడ్పతిమాళి యగుత 
అస్మదీయాహవోమ్య కి కమరునటి 
అలీ ట్‌ 
ఉత్తమోదర్శముందెల్పు పుత్తలాళి : 


ఎ త్తిసక త్తి దింపక యహీనపరా కమదీప్తి వైరిభూ 

లకు శకణ్‌ నగి క్‌ నా ఆ 
భృత్తులకుత్తుకల్‌ దరిగి, పతునానర్చుడు (శాద్ధదేవునిన్‌ 
కుత్తుకబంటిగా విపద గూరుకపోయిన టేనికండయై 
యొత్తుడు కంచనోలుపయి నెమ్ముగ దెల్లులవై జయంతికల్‌ 


అనుచు దాసం[తుటితహస్తు డగుటకతన 
సమరమున బాల్గొనంగ నశక్తుడయ్యు 
నభినవాయోధనోత్సాహ మాం(ధవీరు 
లందు నెలకొల్పుచున్‌ హనుమప్పవలుక 


హనుమప్ప నాయకుడు [165 


రాకాంభోధి విధంబున 

నాకూతంబులు 'సెలంగ నవ్యాహతవీరో 
త్సేకముతో, దనువులు వ 

ర్షాకాల శ్మేతములటు సంపులకితముముగాన్‌ 


తెలుగుచమూసమూహములు తేటపడం [బభుభక్ష్తియు త్తమం 
బులు, హిమవన్నగోపమ సమున్నతదీర్హ కఠోరగ్మాతముల్‌ 
బలజితదిగ్గజంబులగు బంధురసింధమరకుంభసీమలం 

బొలపముమీర గాఢముగబూన్ని య యఃకృతపీనపట్టముల్‌ 


సురదావించి, తదీయ 

ద్విర దేర్యదంబుల నొనర్చి రీ వోన్మ త్తబలో 
ద్ధురములుగా, నుసికొల్పిన 
నజవజలొనరింపగ వరణారరములనంతన్‌ 


చరదచలేం్యదసంతతులచందము బారులుదీతి యొక్క_కుం 
జరము కవాటయుగ్మకము స్ఫారబలోద్ధతి [(గుమ్మివెన్మ_కున్‌ 
దిరిగెడులోన వేజాక యనేకప ముద్దతిదాకి కుమ్మినన్‌ 
నెజియలువాజి చండతరనిస్వనసంయుతి [వీతె దల్పులున్‌ 


వారని వర్షధారలకు భంగమునందిన వారిబంధమున్‌ 
స్పారతర(పకంపన విపాటితమైన ధర్శితిగోళమున్‌ 

భారము నోపజాలక గుభల్లునగూలిన యృదిసానుపున్‌ 
వారక బోలుచావరణ బాఢథకవాటము (వయ్యలై చనన్‌ 


హళఈ6 తిరుమల: కృష్ణ దేశికాచార్యులు.. 


అంత గండిలోనుండి యత్యంత వేగ 
వంతముగ జారుకొను వారిభంగి దోప 
గవను గమియించి యాంధభూకాంతు సేన 
నేలయీనినయిట్లు లోనికిని జొచ్చి 


భానుసమానతేజుడయి స్వల్పబలాన్వితుడయ్యు శ్యాతవ 
(శేణుల మేనులాహుతిగ జేసి కృతాంతుని దృప్తుజేయుచున్‌ 
బూనికమీర బోరు *నలభూపతి జేరగబోయి చయ్యనన్‌ 
రాణదలిర్బగా తురకరాణువల న్వలయించి పోరినన్‌ 


ఆయువుచెల్లె నెందజీకొ ,యయావన సైన్యమునందు, నాంధ9భూ 
నాయకమౌళికిం గలిగె నవ్యతరంబగు స్వేచ్చ, యంతని 
(శేయసమబ్బు నందటికి శీఘమె పాసి యరాతిదుర్గమున్‌ 


హరిణసమూహమున్‌ భయసమాకులితంబుగజేసి స్వీయకం 
దరమునుజేరు శ్వాపదగణాధిపుచందముజేరె స్వీయసుం 
దరశిబిరాంతరమ్ము నిరుదండల వ్యాఘకిశోరసన్ని భుల్‌ 
శరధిసమానధ్రై ర్యులగు సదృటు లాదృతిజేరిసాగగన్‌ 


శ నల్రభ్రూపతి = నలసోమభూపతి 


వనుమప్ప నాయకుడు 167 


తెనుగున్సృపాలచం్యదముని తేకువ యింగలమై దహింపగా 

తనువులనాత్మలన్‌, యవనదధ్యాతిపు లామబజునాడుగూడి యీ 
యనువున యోజచేసిరిి “మహాబలసంయుతిదాక నొక్కునా 
టను పరిభూతుడై మనపదంబుల (వాలును సోముడంచు యో 
జనయొనరించి వచ్చితిమి; సర్వముబాసితి మక్కటాయనిన్‌ 


చెల్లిరి మూడులోకముల శ్రీవహియింపగజాలు వీరులా 
బళ్ళరినాయక [పముఖ పార్థివులెందా! సెన్యమందునం 
(దెళ్ళిను మూడుభాగములు; తేకువలాటెను దక్కు సేనలో 
చెల్లదువో జయంబు గొన జివ్వను నీస్థితి నెవ్విధంబునన్‌ 


వైరులమయ్యు నాధ జనపాలుని స్రేమము, గార్యదీక్ష, ద 
ద్వీరవరూథినీ మహికవ్మ్శికమముం గొనియాడకుండగా 
నేరము; సేమమెవ్వరిదొ నిక్కముగా జయలక్ష్మి వారిదే, 
వారక సంధిగూర్చుకొనవ ర్తిలుటే నయమానృపాలుతోన్‌ 


మాటలు పెక్కులేటికి? అమానుషవీరుడు సోమన్నాది, మో 
మోటలుమాని యావిభుని మోలకు నిప్పుడె పంపగాదగున్‌ 
మాటలపొంకముంగలుగుమానిసి నొక్కని సంధిసేయ, సం 
స్ఫ్పోటముమాన్ని యస్మదసుపుల్‌ పరిరక్షణ సేయగానొగిన్‌” 


సంధియత్నంబు తనకనిష్టంబదయయ్యు 
గుయ్యిడికయింత తలయూచె సయ్యదుండు 
నయముచే లొంగని ఖలుల నడతదీర్చ 
భయమె యదిృితీయాషధం బగునుగాదె 


168 


తిరుమఅ కృష్ణ దేశికాచార్యులు 


వైరులంపిన రాయబారమ్ము నాలించి 
వాహినీపతి మంతివరులతో జర్చించి 
ఆంధభూపతియంత న్నాశవము సూచించె 
సంధి మెత్తురుగదా శాంతికాముకులెందు : 


ఆదోనికందనోల వపిశులకు జెంచు 
ధరయందచు భాగంబు దానుబొందె 
గోనబుదారెడి గోతేశ నిర్మితం 
0 ఉం 

బులు, రాయచూర్చురీ భూమిపాల 
వరణస్థితంబులౌ వరరామలక్ష్మణా 
హ్వయ శతఘ్నద్వయ పా ప్తినందె 
కర్నూలుదుర్గానగలు కొండారెడి 

గి గి టా! 
(కొత్తశంబున కలంకృతిగనున్న 
యెల్టమాహ్వయమైన బల్రివంపుఫిరంగి 
గలహంపు బణముగా గాన్క్మనొందె 


ఘనసపత్నా ధిభూ రత్నఖచిత ఖడ్గ 
సంతతుల, బహువిధమణి స్వర్ణభూష 
ణాదుల నుపదగానొందె నాంధవిభుడు 
సంధిషరతుల[ కింద మ్రైచ్చాళినుండి 


ఈపగిదిన్‌ జయలక్ష్మీ 
(పాపితవక్షుడయి యాంరాణ్మణి గద్వా 
లాపురి నమరావతి లే 
ఖాపతిచందమున డాసి ఘనమోదమునన్‌ 


హనుమప్ప నాయకుడు 169 


మునుముందుగా నిస్సహణ శంఖ దుందుభి 
స్వనముతో వాద్శితగణము నడువ 

వెని, “యవనాటవీపావకా । బహుపరాక్‌ 
నలసోమః” యని వందికులము పాడ 
మీద గజవాజితతిమీద విస్ఫుఏతాస్త్ర 
పాణులై బహువీరవరులు వోవ 

ఉపరి నానావిధాయుధ కనత్పాణులై 
కాల్బలమ్ములు (శ్రేణిగట్టి సాగ 


రణవిజయకారణంబై న రమ్యభద 

'సెంధవో త్తమాసీనుడై సరస నొక్కు 
వారువముమీవ హనుమప్ప చేరిసాగ 
నగరిజొచ్చె నాంధ్రావనీనాయకుండు 


నరనారాయణులట్టుల 

పురముంజొచ్చిన హనుమపభూమీవిభులన్‌ 
బరికించి ముదంబున బొం 

దిరి యని మేషత్వము జననివహములంతన్‌ 


ఆతడటే : ఓయక్క_ $ ఆంధీముఖంబునన్‌ 
ఘుసృణంపు దిలకంబు గూర్చువాడు : 
ఇతడటే : నెచ్చెలీ ? వ్నితినాథు కోసమై 
హస్తముం బలిచేసినట్టి దిట్ట: 

చూచితే : ఓతం౦్మడి : మ్యదయవనేశులం 
(బుంగించి లోకముం (బోచుజేని 1 
వీక్షించితేనాథ : విజయకారణమైన 
యశ్వముం గొనితెచ్చినట్టివాని 1 


ష/0 


తిరుమల కృష్ణ దేశికాచార్యులు 


ఆంధధర గావ (బభవంబు నందియున్న 
కజ్రికవ్వడులే వీరు కుజిలార । 

|! ల 
ఆం ధవిభవంబు గావంగ నవతరిలిన 
రామహకనముమంతులే వీరు రామలార |; 


అని విస్మయగర్వకలిత 
మనోంబుజాతులము (ప్రజలు మన్నన సేయన్‌ 
కశకలతాంగులు (కొన్నన 

లను గురిపింపగ భవనతలాంచితులగుచున్‌ 


చనుదెంచెడు విభునిన్‌ వా 

హిని నాహ్వానించెను వరకృష్టాపగ, వ 
క్రనళిననిర్యద్భృంగీ 

గణముల స్వాగత మ కోజ్ఞగానములెసగన్‌ 


శీతలకృష్ణాతటిని 

వాతము ౨ఎబుజసుగంధపరిణద్ధ ములై 
వీతమొనర్చెను (స్థా 

నాతపమున్‌ వాహినికిని నవనీపతికిన్‌ 


తిరుమలవంశవార్ధిశ$, ధీరవిధేయుడు, భారతీకృపా 
వరవిదితాంధవాక్సరణివై భవు, డిద్ధఖిగోళళాస్త్రమం 
దురుగుణనంపుశాస్త్రమున నుజల శేముషికల్గువాడు, ఫ్రీ 
కరమగు ను త్తరా మెరికఖండనివాసియు 'నై.నవాడునున్‌ 


శ్రీకృష్ణ దేశికాఖ్యుడు 

శ్రీకరముగజెవ్పె దీని శిష్టాయ్యధచరి 
(తాకాశనభోమణి, లో 
కైకయశోఘృణియగు హనుమప్ప చర్వితన్‌ 


సవరణపట్టిక - 1 
పుట పంక్తి ఉన్నది. ఉండవలనినది 
౧ంంగగ 24 వొాడదామె వొాడమె 
౧౦౧౫ 24 నాత్మనునన్‌ నాత్మను దానన్‌ 
౧౦౧ 20 సత సద్వర్తన సతతసువర్తన 
౧౦౦ 16 వాక్చొారకును వాక్సారకును 
8 19 దరియించు దాటించు 
19 5 మేల్లులు మేబ్లుల్కు 
20 15 గాధ గాథ 
20 - 13 నుండి 20 పంక్తులేకంగాచదువుకోండి- 
20 14 మమయూరంబు మయూరంబు 
20 17 విహరమాన విహరమాణ 
20 19 కోద్దినమాన కోడ్డ్టియమాన 
25 2౭ ఛరునాగ ఛటనాగ 
26 14 బుల్కలస్‌ బుల్కలన్‌ 
27 11 ధర్శనం దర్శనం 
298 11 మూర్థము మూర్ధము 
29 18 న్నిద్ధతర న్నిద్ధతర 
30 39 వర్ధమాన వర్ధమాన 
౩1 8 గుణుడేనని గుణుడౌనని 
33 2 గనిమె కనిమె 
35 ౩ తురగమ్మ తురగమ్ము 
౩6 14 నిద్ధహస్తుని సిద్ధహస్తుని 
౩38 18 ఆవరోధ అవరోధ 
38 21 దరిమించు దాటించు 
40 8 జీవురుగొమ్మ జివురుగొమ్మ 
40 19 దవిన దవిలిన 
40 20 గడ్డము గడ్డము 
41 8 లాడింవగలెన్‌ లాడింపవలెన్‌ 
ఉం 12 'పెమనుర్గులం 'పెనునుర్లులం 
43 13 హనువు హనుమప్ప 
45 2 యలనించినావు యిలనించినావు 


సవరణపట్టిక - 2 


పుట పంక్తి ఉన్నది ఉండవలనినది 


47 
48 
షం 
49 
50 
50 
50 
50 
51 
53 
54 
56 
57 
క్‌7 
58 
ల! 
59 
59 
62 
63 
64 
66 
ల! 
66 
68 


4 రమ్యమై రమ్యమై 
7 భఖామరచిత భఛామారచిత 
13 నస్సురిగన _ నప్పురిగని 


14. నీర్ష్యస్‌ నీర్ష్యన్‌ 

4 నాఖథుస్‌ నాఖథున్‌ 

65 చౌఢ చాఢ 

8 మయమదరుసాబు ఎమిదరుసాబు 
16 సేయస్‌ 'సేయన్‌ 

8 సయదుడాప్త సయ్యదాప్త 

౩ దోపల దోటల 

- మొదటి 12 పంక్తులేకంగా చదువండి 

10 స్థలులందు స్థలులందు 


&2 యూధముల యూథముల 
14 సముద్ధారణ సముద్ధారణ 

౩ దోద్ధితయా దోద్ద్వితయా 
4 దృష్ధ దృష్ధ 

13 వర్ణంచితోష్టిష వర్ణాంచితోస్టిష 
17 సప్తపర్వత సప్తిపర్వత 

& స్వాతిశుభ స్యాతిశుభ 

5 ఊర్థ్వపుంద ఊర్ధ్వపుండ్ర 


&9 అర్ధాంగి అద్ధాంగి 

6 దివాన ధిదివాన 

9 మహింధ్రము మహ్యిధము 
19 గడిత గరిత 

వ పినద్ధ పినద్ధ 


69 - మొదటి 8 పంక్తులేకంగా చదువుకోండి. 


69 
695 
71 

2 


16 వైదుదద్ధ్యంబు వైదద్ధ్యంబు 
20 విద్వష్టుద్దోల విద్వద్లోష్టుల 
13 ్రన్ననే ప్రన్ననా 
౩ గొట్టుచుచున్‌ గొట్టుచున్‌ 


సవరణపట్టిక - ౩ సవరణపట్రిక - 4 
జు 


పుట పంక్తి ఉన్నది ఉండవలనినది పుట పంక్తి ఉన్నది.  ఉండవలనినది 
72 6 బహుప్రస్తుతింప బహుధాస్తుతింప 140 20 మనోపమాన మనస్సమాన 
72 7 ఆపైన ఆపైని 145 2 వాసప! వాసవ! 

73 2 జనవార్థి జనవార్ధి ఓ45్‌ 13 న్థిరవర్ధ్థమాను స్థిరవర్ధమాను 
7౩ ౩ సంసక్తి సంసక్త 153 6 తేకుప తేకువ 

75 20 [క్రమ కమ 159 2 మెగములందు మొగములందు 
76 11 నిద్ధించె నిద్ధించె 160 4 మతుబై ధృతులై 
76 17 హనువు హనుషప్ప 181 2 _దుర్దారంబు దుర్గ్షారరంబు 
78 6 వెనుదిరిగె వెనుదిరిగి 162 20 రాకుల రాకులు 

78 6 ఖీదించి భేదించి 

78 16 పహిస్తికాలయ హాస్తికాలయ 

79 3౩ వృద్ధి వృద్ధి 

79 898 మత్తికా మృత్తికా 

81 17 వీథీ పీథీ 

87 12 పృ్వథధీవరు పృథ్వీవరు 

97 16 ఆస్థాన ఆస్థాన 

898 20 మిన్కుమిన్కు మిన్కుమిన్కున 

89 ౩ నయ్యదుడని సయ్యదుడని 

899 18 సూనోపమ సూనూపమ 

90 6 మయూధముల  మూథముల 

90 17 ;$నది +నరి 

91 11 మోధధి మోదథి 

95 1 స్యశ్రు శ్న్యశు 

98 1 కండరీకృత కుండవరీకృత 

107 15 పరిషరణ పరిరక్షణ 

109 11 ధవిము విధము 

ఓ13-  4నుండి 12 పంక్తులేకంగా చదువుకోండి 

117 15 చొప్పు చొప్ప 

123 - మొదటి 9 పంక్తుతేకంగా చదువుకోండి- 

140 17 తేజవిఛాస వేగవిఛాస 


త 


షట 
న. 


10 
10 
13 
17 
18 
19 
25 
25 
25 
27 
27 
౩1 
౩35్‌ 
ఉం 
ష్ర 
45 
50 
53 
58 
న! 
63 
66 
87 
74 


84 


పంక్తి ఉన్నది 


క్ష 
12 
13 
13 
19 
18 
21 
16 
ద 
6 
9 
12 
13 
12 
13 
&7 
మడ 
18 
19 
2 
12 
న 
8 
17 
క్‌ 


దసంబులు 
ముహూర్తనమున 
రజస్పత్వ 
ముంగిట్ల 
నాయననారా 
సంద్రవు 
వోలె 
ఇనన్‌ 
శ్రాంతించె 
తగచారులౌ 
నించగ 
బురుడించగ 
లౌలికించగ 
సత్వుండు 
సత్వమున 
కౌాముదులే 
కుప్పించి 
చెక్కళు 
యతనిమై 
శాద్వలంబువ 
యనియుమ 
శ్రాంతి 
నూనాంచిత 
'కైవారముల్‌ 
తారావధథి 


పుణ్య 


2;4;6 వోలె 


ద 
కే0 


విశేషమ్ము 
సంగములందు 


సవరణ పట్టిక - అనుబంధము 


ఉండవలనినది 


రసంబుల 


ముహనార్తమున 


రజస్ప్సత్త్వ 
ముంగిటన్‌ 
నాయనలారా 
సంధ్రపు 
చోలె 
ఐనన్‌ 
నాొంతించె 
తగుచారులౌ 
నింపగ 
బురుడింపగ 
లొావికింపగ 
సత్త్వుండు 
సత్త్వమున 
గౌముదుతే 
గుప్పించి 
చెక్కిళు 
యతనిమై౯ 
శాద్వలంబుల 
యనియును 
శాంతి 
సూనాంచిత 
దైవారముల్‌ 
దారావిధి 
బుణ్య 
చోలె 
విశేషముల్‌ 
సంగములందు౯ 


4 


80 
87 
89 
90 
క్రి5 
96 
899 


&00 


102 
&03 
వష 
128 
132 
135 
137 
137 
138 
&త5్‌ 
150 
152 
153 
153 
155 
155 
158 
&60 
1860 


187 


ష్రుటు 


సం 


10 
2 
[7 
23 
2 
16 
వ్‌ 
కేవ్‌ 
10 
14 
షక 
ష్‌ 
19 
19 
3 
6 
20 
19 
18 
క్‌ 
538 


10312 


వే5 


20 


2,4 


శే3 


క్క ఉన్నది 


లాక్రమించగ 
గూలినిన్‌ 
తెలియంగ 
కాపుఛారము 
సంన్నిగ 
తేజవిస్ఫూర్తి 
వోలె 
ననిపించగ 
మహిమేస్త్టాం 
ద్రుంచగ 
వోలె౯్‌ 
పతుల౯ 
ఆనుచు 
యాపదల 
వినమజ్య 
పహెంనల 


ఉండవలనినది 
ల్మాక్రమింపగ 
గూలినన్‌ 
తెవియగ 
కాపుఛారము 
సంన్నిగ్ద 
తిగ్మకరకాంతి 
చోలె 
ననుపంగా 
మహేస్లామిక 
దుంపగ 
పగిది౯్‌ 
పతులు౯ 
అనుచు 
నాపదల 
వినిమజ్య 


పాంసల 


యాతడాంధుడే యాంధ్రుడాంధ్రుడే 


సంవ ఎడ్ల 
వోలె 
చేజవిస్ఫురణ 
యరుఃామైన 
తేటవడగ 
సత్వ 
ద్యోగముసం 
తేజోద్ధ్భృతమై 
నెరసుల 
వోలెన్‌ 
కుల్యల 
గూర్చుకొన 


సంవ ఏక్ట్‌ 
చోలె 
ఏిక్రమస్సురణ 
నరుణమైన 
తేటపడగ 
సత్త్వ 
ద్యోగమునం 
చేజోంచితమై 
నెరసులు 
చోలెన్‌ 
కుల్యలు 
గూర్చుకొని 


612౧1 ౧౭౮6 


6|2౧| ౧౭౮6 





మాతెజగు తఫిళ్‌ ముఖ్లహ్రాదంక 
నూ కన్నల్లికీ దంగఖారకుణు 
కఢునవ్రటో బంగారు, కనుఇయాస్రటలళ కరుణ 
జిదునవ్హ్వుటః సీదుణ ధొదలింగ' మా వ్ల 


గలగటా గాాదారీ కణఖివాత/ంగపోన/ 
జదణుదా కృష్ణను దర/గ/విడుతుంటోన 
*ఒ'2గారు/ నందణతే నంజులొందంల 
వందిసాదబ ముత్చాణు ఛొరణబతౌోదం 


అనురానలీననరి అస్రుదూన *ల్హాణ 
త్హాగంక్త్రృ- గ౫ంకమలా తొదాడు నానొణు 
తిక్కయ్య కబముటాళ జియ్టంననాణు 
నిత్హ్యమై, నిం[టమై ౨వీగిదయముదండవాక 


దద్రన్ము భయసాశక్త , మట్లన్ము వదిజక్త 
తెన్మురున/ సీయుక్త్‌ ,క్పృస్ణదాయల కీక్తి 
నూ బవ్రది 8ంగససుమునీ మోదుస్రైగనాక 
సీ సాటదే సొాకుతొద కేఉదిదడ ఉదవాం 
జై జెటాసవల్లి, 2 తలగువళ్తు 

ఎ శంకరంబాడి ఈందరాబార్డూ